పాలస్తీనియన్ల డిస్ ప్లేస్మెంట్.. తిరస్కరించిన సౌదీ అరేబియా..!!
- April 13, 2025
అంటల్య: పాలస్తీనియన్ల బలవంతపు తరలింపును సంబంధించిన ఏ ప్రతిపాదననైనా తిరస్కరిస్తామని సౌదీ విదేశాంగ మంత్రి ప్రిన్స్ ఫైసల్ బిన్ ఫర్హాన్ తేల్చిచెప్పారు. గాజా నివాసితులు జీవితంలోని ప్రాథమిక అవసరాలను కోల్పోతున్నారని ఆయన స్పష్టం చేశారు.
టర్కీలోని అంటాల్యలో జరిగిన గాజాపై యుద్ధాన్ని ముగించడానికి అంతర్జాతీయ జోక్యం కోసం ఏర్పాటైన మంత్రివర్గ కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. పాలస్తీనియన్లను వారి భూమి నుండి తొలగించడాన్ని సౌదీ అరేబియా తిరస్కరించిందని ప్రిన్స్ ఫైసల్ పునరుద్ఘాటించారు.
గాజాలోకి మానవతా సహాయం అడ్డుకోవడం, కాల్పుల విరమణ ప్రయత్నాలను ఆయన విమర్శించారు. ఆటంకం లేకుండా సహాయాన్ని అందించడానికి ప్రయత్నాలను ముమ్మరం చేయాలని అంతర్జాతీయ సమాజాన్ని కోరారు. ఈజిప్ట్, ఖతార్ నేతృత్వంలోని మధ్యవర్తిత్వ ప్రయత్నాలను ప్రశంసించారు. అనంరతం గాజా, వెస్ట్ బ్యాంక్ లేదా తూర్పు జెరూసలేం నుండి పాలస్తీనియన్లను బలవంతంగా తరలించడం లేదా బహిష్కరించడాన్ని ఖండిస్తూ సమావేశంలో తీర్మానం చేశారు.
తాజా వార్తలు
- ప్రయాణికులకు అలెర్ట్..దోహా మెట్రో లింక్ సర్వీస్ అప్డేట్..!!
- రియాద్లో జాయ్ ఫోరం 2025..SR4 బిలియన్ ఒప్పందాలు..!!
- ఫ్లైట్ లో లిథియం బ్యాటరీ పేలుడు..ప్రయాణికులు షాక్..!!
- ఒమన్ లో వైభవంగా దీపావళి వేడుకలు..!!
- బహ్రెయిన్ పోస్ట్ మొబైల్ పోస్టల్ సేవలు ప్రారంభం..!!
- కెపిటల్ గవర్నరేట్లో భద్రత, ట్రాఫిక్ క్యాంపెయిన్..!!
- దుబాయ్ లో దీపావళి సెలబ్రేషన్స్..Dh5లక్షల విలువైన బహుమతులు..!!
- ఆకర్షణీయమైన పెట్టుబడులకు గమ్యస్థానంగా ఒమన్..!!
- గ్లోబల్ మార్కెట్లో సత్తా చాటుతున్న భారత్
- కువైట్ లో వేగంగా మారుతున్న వాతావరణం..!!