ప్రయాణికులకు అలెర్ట్..దోహా మెట్రో లింక్ సర్వీస్ అప్డేట్..!!
- October 19, 2025
దోహా: దోహా మెట్రో మరియు లుసైల్ ట్రామ్ మెట్రోలింక్ సర్వీస్ ప్రయాణికులకు సంబంధించి కీలక అప్డేట్ ను ప్రకటించింది. M208 నంబర్ గల మెట్రోలింక్ బస్సులు ఎగ్జిట్ 1కి బదులుగా అల్ మెస్సిలా స్టేషన్, ఎగ్జిట్ 2 నుండి నడుస్తాయని తెలిపింది. ప్రయాణికులు ఈ విషయాన్ని గమనించాలని సూచించింది. ఈ కొత్త సర్వీస్ నేటి నుండి (ఆదివారం) అమలులోకి వస్తుందని తెలిపింది.
తాజా వార్తలు
- డల్లాస్ ఫ్రిస్కోలో దిగ్విజయంగా నాట్స్ అడాప్ట్ ఏ పార్క్
- ఆస్ట్రేలియాలో మంత్రి లోకేష్ కు ఘన స్వాగతం
- అంతర్జాతీయ క్రికెట్లో రోహిత్ శర్మ అరుదైన ఘనత..
- మిస్సోరీలో దిగ్విజయంగా NATS వాలీబాల్, త్రోబాల్ టోర్నమెంట్స్
- ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పిన ఏపీ ప్రభుత్వం
- ప్రయాణికులకు అలెర్ట్..దోహా మెట్రో లింక్ సర్వీస్ అప్డేట్..!!
- రియాద్లో జాయ్ ఫోరం 2025..SR4 బిలియన్ ఒప్పందాలు..!!
- ఫ్లైట్ లో లిథియం బ్యాటరీ పేలుడు..ప్రయాణికులు షాక్..!!
- ఒమన్ లో వైభవంగా దీపావళి వేడుకలు..!!
- బహ్రెయిన్ పోస్ట్ మొబైల్ పోస్టల్ సేవలు ప్రారంభం..!!