ప్రయాణికులకు అలెర్ట్..దోహా మెట్రో లింక్ సర్వీస్ అప్డేట్..!!
- October 19, 2025
దోహా: దోహా మెట్రో మరియు లుసైల్ ట్రామ్ మెట్రోలింక్ సర్వీస్ ప్రయాణికులకు సంబంధించి కీలక అప్డేట్ ను ప్రకటించింది. M208 నంబర్ గల మెట్రోలింక్ బస్సులు ఎగ్జిట్ 1కి బదులుగా అల్ మెస్సిలా స్టేషన్, ఎగ్జిట్ 2 నుండి నడుస్తాయని తెలిపింది. ప్రయాణికులు ఈ విషయాన్ని గమనించాలని సూచించింది. ఈ కొత్త సర్వీస్ నేటి నుండి (ఆదివారం) అమలులోకి వస్తుందని తెలిపింది.
తాజా వార్తలు
- నిరుద్యోగులకు సీఎం రేవంత్ శుభవార్త
- టీ20 ప్రపంచకప్కి టీమిండియా జెర్సీ విడుదల
- హైదరాబాద్ నడిబొడ్డు నుంచి ఎక్స్ప్రెస్ వే..
- WTITC: గ్లోబల్ స్టూడెంట్ ఇన్నోవేషన్ ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్
- యూఏఈలో ఫేక్ ఇన్వెస్టర్లు..ఇన్వెస్టర్లకు హెచ్చరిక..!!
- గాయపడ్డ ఆసియా ప్రవాసి ఎయిర్ లిఫ్ట్..!!
- పౌరుల సంక్షేమమే ప్రభుత్వ ప్రధానం: క్రౌన్ ప్రిన్స్
- ఖతార్ మ్యూజిమ్స్ లో సాంస్కృతిక, క్రియేటివిటీ ఈవెంట్లు..!!
- బహ్రెయిన్-ఇటలీ సంబంధాలు బలోపేతం..!!
- కువైట్ చేరిన ఇండియన్ కోస్ట్ గార్డ్ సార్థక్..!!







