ప్రయాణికులకు అలెర్ట్..దోహా మెట్రో లింక్ సర్వీస్ అప్డేట్..!!
- October 19, 2025
దోహా: దోహా మెట్రో మరియు లుసైల్ ట్రామ్ మెట్రోలింక్ సర్వీస్ ప్రయాణికులకు సంబంధించి కీలక అప్డేట్ ను ప్రకటించింది. M208 నంబర్ గల మెట్రోలింక్ బస్సులు ఎగ్జిట్ 1కి బదులుగా అల్ మెస్సిలా స్టేషన్, ఎగ్జిట్ 2 నుండి నడుస్తాయని తెలిపింది. ప్రయాణికులు ఈ విషయాన్ని గమనించాలని సూచించింది. ఈ కొత్త సర్వీస్ నేటి నుండి (ఆదివారం) అమలులోకి వస్తుందని తెలిపింది.
తాజా వార్తలు
- ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో కీలక పరిణామం..
- సీఎం రేవంత్ను కలిసిన ఏపీ మంత్రి లోకేశ్
- ఇండియన్ ఆర్మీలో ఉద్యోగాలు
- WHO నుంచి అధికారికంగా వైదొలగనున్న అమెరికా
- రమదాన్ సందర్భంగా లౌడ్ స్పీకర్లపై సౌదీ నిషేధం..!!
- లైసెన్స్ లేకుండా ఫుడ్ బిజినెస్..హౌజ్ సీజ్..!!
- చౌకగా ట్రిప్.. ఆరెంజ్ కార్డ్ ఫీజులను తగ్గించిన ఒమన్..!!
- వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ తో సౌదీ అరేబియా ఒప్పందం..!!
- BBQ పొగ హానికరమా?
- 2025లో ఖతార్ లో 3% పెరిగిన ప్యాసింజర్స్..!!







