ఒమన్ లో ఎంప్లాయర్ సర్వే 2025 ప్రారంభం..!!
- April 21, 2025
మస్కట్:ఒమన్ లో ఎంప్లాయర్స్ సర్వే 2025 ను ఉన్నత విద్య, పరిశోధన, ఆవిష్కరణ మంత్రిత్వ శాఖ ప్రారంభించింది. ఈ ప్రాజెక్ట్.. జాతీయ కార్మిక మార్కెట్ లో ఉన్నత విద్య ఫలితాల అనుకూలతను అధ్యయనం చేయడానికి ప్రయత్నిస్తుందని, ముఖ్యంగా, ఈ ప్రాజెక్ట్ వివిధ ఆర్థిక రంగాలలో అవసరమైన నైపుణ్యాలు, సామర్థ్యాలను గుర్తిస్తుందని పేర్కొన్నారు. ఈ ప్రాజెక్ట్ 2018 - 2025 మధ్య ఉన్నత విద్య గ్రాడ్యుయేట్లను నియమించిన వివిధ సంస్థల నుండి సంవత్సరంలో మొదటి ఆరు నెలల (జూన్ 30 వరకు) డేటాను సేకరించనున్నారు.
ఉన్నత విద్య, పరిశోధన, ఆవిష్కరణల మంత్రి డాక్టర్ రహమా ఇబ్రహీం అల్ మహ్రౌకి ఈ ప్రాజెక్ట్ గురించి మాట్లాడుతూ.. ఒమన్ విజన్ 2040 లక్ష్యాలకు అనుగుణంగా విద్యా విధానాలను రూపొందించడంలో. వాటిని కార్మిక మార్కెట్ అవసరాలకు అనుసంధానించడంలో ఇది కీలకంగా నిలుస్తుందని అన్నారు. ఇది జాతీయ ఆర్థిక వ్యవస్థ పోటీతత్వాన్ని పెంచడంలో సహాయపడుతుందని పేర్కొన్నారు.
తాజా వార్తలు
- భారత్ నుంచి బహ్రెయిన్కు BD111 మిలియన్లకు పైగా దిగుమతులు..!!
- హౌతీ బాలిస్టిక్ మిస్సైల్ దాడిని తిప్పికొట్టిన సౌదీ డిఫెన్స్..!!
- ఒమన్లోని పలు ప్రాంతాల్లో వర్షాలు.. హెచ్చరిక జారీ..!!
- ఎమర్జెన్సీ వార్నింగ్ సిస్టం దుర్వినియోగం..ఇద్దరికి ఆరు నెలల జైలుశిక్ష..!!
- ఫర్వానియా ఫుడ్ హ్యాండ్లర్స్ పరీక్షా కేంద్రం విస్తరణ..!!
- ఖతార్లో వ్యాపార మెరుగుదలకు ప్రైవేట్ కు ప్రోత్సాహం..!!
- వియత్నాం బోటు ప్రమాదం..శంషాబాద్కు చేరిన ఏపీ వాసుల మృతదేహాలు
- హైదరాబాద్ లులు మాల్లో గన్ కలకలం
- హోర్ముజ్ జలసంధిలో క్షిపణి దాడి.. భారత నావికుడి మృతిపై యూఏఈలోని భారత రాయబార కార్యాలయం సంతాపం
- కాళేశ్వరం వివాదం పై కేటీఆర్ ఫైర్..







