ఒమన్లో డ్రోన్లు, ఏరియల్ వస్తువుల పై అలెర్ట్ జారీ..!!
- March 04, 2026
మస్కట్: ఒమన్ గగనతలంలో లేదా ముఖ్యమైన సౌకర్యాల సమీపంలో డ్రోన్లు లేదా ఏరియల్ వస్తువులు కనిపించినట్లయితే వెంటనే నివేదించాలని రాయల్ ఒమన్ పోలీస్ (ROP) పౌరులు, నివాసితులకు పిలుపునిచ్చారు.ఈ మేరకు ఒక ప్రకటన జారీ చేశారు.కమ్యూనిటీ సహకారంతోనే మెరుగైన పబ్లిక్ సేఫ్టీని అందించవచ్చని ఈ సందర్భంగా గుర్తుచేశారు.
అనుమానస్పద వస్తువులు కనిపించగానే ప్రత్యేక వాట్సాప్ నంబర్ 77720078 లో సంప్రదించాలని కోరారు.తప్పనిసరిగా ఆయా వస్తువుల ఫోటోలను షేర్ చేయాలని సూచించారు. అయితే, వీటిని పబ్లిక్ గా పంచుకోవద్దని సూచించారు.అది చట్టరిత్యా నేరంగా పరిగణిస్తారని హెచ్చరించారు.
తాజా వార్తలు
- ఇరాన్, లెబనాన్, ఇరాక్ ప్రయాణాలపై యూఏఈ నిషేధం..
- అల్ ఖువైర్ స్ట్రీట్ పాక్షిక మూసివేత..!!
- తెలంగాణలోని ఈ జిల్లాల్లో మూడ్రోజులు ఈదురుగాలులతో వర్షాలు
- వాడి బని ఖాలిద్లో వన్యపక్షులను వేటాడిన వ్యక్తులు అరెస్టు..!!
- మే 3 నుండి కార్డుల సేకరణ టైమింగ్ లో మార్పులు..!!
- కెనడా, కువైట్ విదేశాంగ మంత్రులతో సౌదీ విదేశాంగ మంత్రి చర్చలు..!!
- రూ.251కి చేరిన 1 BHD..రెమిటెన్స్ లో లాభాలు..!!
- ఆయుధాల స్మగ్లింగ్..13 మంది , 6 సంస్థలపై అభియోగాలు..!!
- కార్మిక దినోత్సవం సందర్భంగా కార్మికులతో షార్జా పోలీసుల సందర్శనలు
- డా.పట్టాభి సీతారామయ్య స్మారక భవన నిర్మాణానికి ఏపీ క్యాబినేట్ ఆమోదం









