9 డ్రోన్లను అడ్డుకొని ధ్వంసం చేశాము: సౌదీ
- March 04, 2026
రియాద్: సౌదీ ఎయిర్ స్పేస్ సురక్షితంగా ఉందని రక్షణ మంత్రిత్వ శాఖ ప్రతినిధి మేజర్ జనరల్ తుర్కి అల్-మాలికి తెలిపారు.గగనతలంలోకి ప్రవేశించిన వెంటనే తొమ్మిది డ్రోన్లను అడ్డగించి ధ్వంసం చేసినట్లు వెల్లడించారు.సౌదీ అరేబియా తన భూభాగం, పౌరులు మరియు నివాసితులను రక్షించుకోవడానికి అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటుందని ఆయన తేల్చిచెప్పారు.
మరోవైపు, సౌదీ అరేబియా, గల్ఫ్ సహకార మండలి దేశాలు మరియు జోర్డాన్లను లక్ష్యంగా చేసుకుని ఇరాన్ దాడులను ప్రపంచ దేశాలు వ్యతిరేకించడాన్ని సౌదీ అరేబియా క్యాబినెట్ హర్షం వ్యక్తం చేసింది. ఈ విపత్కర పరిస్థితుల్లో అండగా నిలిచిన ఆయా దేశాల నేతలు, ప్రతినిధులకు ధన్యవాదాలు తెలిపింది.
తాజా వార్తలు
- దుబాయ్ సౌత్లో వర్క్షాప్ ప్రమాదంతో భారీ అగ్నిప్రమాదం.. పలు ట్రక్కులు, కారవాన్లు దగ్ధం
- హీట్ ఎగ్జాస్షన్, చర్మ గాయాలపై యూఏఈ నిపుణుల హెచ్చరిక..!!
- ఒమాన్లో పొగమంచు హెచ్చరిక జారీ..!!
- మద్యం మత్తులో డ్రైవింగ్.. ఒకరి మృతి, 8 మందికి గాయాలు..!!
- ఖతార్ ఎయిర్వేస్ విమానాల్లో ‘నబ్ద్ ఖతార్’ అనుభవం..!!
- అనుమతి లేని ప్రాంతాల్లో ఈతకు వెళ్లొద్దు..!!
- షేక్ జాబర్ బ్రిడ్జిపైనుంచి జంప్.. మహిళ ఆత్మహత్యాయత్నం..!!
- యూఏఈలో టెలీమార్కెటింగ్ నిబంధనల ఉల్లంఘనపై కఠిన చర్యలు..
- ‘ఆధార్’ పేరిట ఆ మెసేజ్ లు నమ్మవద్దు–తెలంగాణ పోలీస్
- CJP తీరు పై స్టూడెంట్స్ విమర్శలు!







