ITEX 2025.. ఒమన్ కు ప్రాతినిధ్యం వహించే వారి వివరాలు వెల్లడి..!!
- April 30, 2025
సోహార్ : 2025 మే 29-31 తేదీలలో మలేషియాలోని కౌలాలంపూర్ కన్వెన్షన్ సెంటర్లో జరగనున్న అంతర్జాతీయ ఇన్నోవేషన్, సాంకేతిక ప్రదర్శన (ITEX 2025)లో ఒమన్ సుల్తానేట్కు ప్రాతినిధ్యం వహించే ముగ్గురు అర్హత సాధించినవారి పేర్లను ఉన్నత విద్య, పరిశోధన, ఇన్నోవేషన్ మంత్రిత్వ శాఖ ప్రకటించింది. ఈ ప్రకటన కార్యక్రమం సోహార్ విశ్వవిద్యాలయంలో నార్త్ అల్ బటినా గవర్నర్ మొహమ్మద్ సులేమాన్ అల్ కిండి ఆధ్వర్యంలో జరిగింది. ఉన్నత విద్య, పరిశోధన, పరిశోధన, ఆవిష్కరణల మంత్రిత్వ శాఖ అండర్ సెక్రటరీ డాక్టర్ సైఫ్ అబ్దుల్లా అల్ హద్దాబీ సమక్షంలో జరిగింది.
ఎంపిక చేసిన ముగ్గురు వివరాలు: “స్క్విడ్ ఇంక్ వాటర్ ఫిల్టర్” ప్రాజెక్ట్ కోసం యూస్రా యూసుఫ్ అల్ గదానీ, “పోర్ట్ ల్యాండ్ సిమెంట్ రీన్ఫోర్స్డ్ విత్ కార్బన్ నానోషీట్స్ యాజ్ ఎ డెంటల్ ఫిల్లింగ్” అనే ఆవిష్కరణ కోసం మలక్ ఖలీఫా అల్ హార్తీ, “రింగ్ మెయిన్ యూనిట్ ఆపరేషన్ కోసం రిమోట్ కంట్రోల్ డివైస్” ప్రాజెక్ట్ కోసం బదర్ సలీం అల్ ముక్బాలి లు ఎంపికైనట్టు ప్రకటించారు.
ఈ ప్రదర్శనలో ఆసియా, యూరప్లోని 20 కి పైగా దేశాల నుండి పాల్గొంటున్నారు. వివిధ వర్గాలలో 1,000 కి పైగా ఆవిష్కరణలను ప్రదర్శిస్తున్నారు.
తాజా వార్తలు
- దుబాయ్ గురునానక్ దర్బార్ గురుద్వారా సాధారణ వేళల పునరుద్ధరణ
- దుబాయ్లో 59% తగ్గనున్న బస్ ట్రావెల్ టైమ్..!!
- కువైట్ ఆసుపత్రులలో క్వైయిట్ అవర్స్..!!
- సౌదీ అరేబియాలో పబ్లిక్ హెల్త్.. 2030 టార్గెట్ ముందుగానే రీచ్..!!
- ఖరీఫ్ ప్రారంభం..విజిటర్స్ కు ధోఫార్ స్వాగతం..!!
- ఖతార్ లో 'ఆపిల్ పే' ద్వారా ATM నుండి విత్ డ్రా..!!
- కొత్తగా ప్రాభించిన ఫ్లైఓవర్ పై భద్రతా పరమైన హెచ్చరికలు..!!
- రెడ్ సిగ్నల్ ఉల్లంఘనలపై దుబాయ్ పోలీసుల హెచ్చరిక..
- ఫిక్స్డ్ అడ్మిషన్ పీరియడ్’తో మారనున్న వీసా రూల్స్..
- ప్రతి పోలీసు అధికారి యోగాను దినచర్యలో భాగం చేసుకోవాలి: సైబరాబాద్ సీపీ







