ఒమాన్ లో ఈద్ వరకు స్తంభించిన వలస కార్మికుల నియామకాలు
- July 13, 2015
ఒమాన్ మానవ వనరుల మంత్రిత్వ శాఖ, ఈద్ ఉల్ ఫిత్ర్ పండుగ తరువాతి వరకు, వలసకార్మికుల నియామకాలను నిలిపివేసింది. ఈద్ సెలవుదినాల మొదటి పనిదినo వరకు కొత్త క్లియరెన్సులను జారీచేయబోమని తెలియజేస్తూ, ఇప్పటికే క్లియరెన్స్ కొరకు దరఖాస్తు చేసుకున్నవారి విజ్ఞప్తులు మాత్రం మన్నింపబడతాయని ఆ శాఖ అధికారులు పేర్కొన్నారు. ఐతే, కారణాలేమీ తెలుపకుండానే, ఇటువంటి నిర్ణయాలు తీసుకోవడంపై వివిధ వర్గాలు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నాయి.
--నూనె లెనిన్ కుమార్(ఒమాన్)
తాజా వార్తలు
- కువైట్ లో స్మగ్లింగ్ యత్నం భగ్నం..!!
- యూత్ సిటీ 2030కు ఎన్బీబీ ప్లాటినం స్పాన్సర్..!!
- ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన ఖతార్..!!
- ఈ-స్కూటర్లు, సైకిళ్ల నిబంధనలు ఉల్లంఘిస్తే Dh500 వరకు జరిమానా..!!
- అరేబియా సముద్రంలో 4.9 తీవ్రతతో భూకంపం..ఒమన్ లో ప్రభావంపై క్లారిటీ..!!
- సౌదీలో సొంతింటి కల సాకారం.. 66.24% నికి చేరిన హోం ఓనర్షిప్..!!
- అవయవదానంతో 12 మందికి పునర్జన్మ.. నలుగురు చిన్నారులకు కొత్త జీవితం..!!
- అమెరికా–ఇరాన్ ఘర్షణలు తీవ్రం..
- కువైట్ గగనతలంలో క్షిపణులు, డ్రోన్లను అడ్డుకున్న వైమానిక రక్షణ వ్యవస్థలు
- సోనమ్ వాంగ్చుక్ నిరాహార దీక్ష భగ్నం..!







