ఒమాన్ లో ఈద్ వరకు స్తంభించిన వలస కార్మికుల నియామకాలు
- July 13, 2015
ఒమాన్ మానవ వనరుల మంత్రిత్వ శాఖ, ఈద్ ఉల్ ఫిత్ర్ పండుగ తరువాతి వరకు, వలసకార్మికుల నియామకాలను నిలిపివేసింది. ఈద్ సెలవుదినాల మొదటి పనిదినo వరకు కొత్త క్లియరెన్సులను జారీచేయబోమని తెలియజేస్తూ, ఇప్పటికే క్లియరెన్స్ కొరకు దరఖాస్తు చేసుకున్నవారి విజ్ఞప్తులు మాత్రం మన్నింపబడతాయని ఆ శాఖ అధికారులు పేర్కొన్నారు. ఐతే, కారణాలేమీ తెలుపకుండానే, ఇటువంటి నిర్ణయాలు తీసుకోవడంపై వివిధ వర్గాలు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నాయి.
--నూనె లెనిన్ కుమార్(ఒమాన్)
తాజా వార్తలు
- వాహనాల మధ్య సేఫ్ డిస్టెన్స్.. ఉల్లంఘనకు SR300 ఫైన్..!!
- జీసీసీ దేశాల మధ్య ఆరోగ్య రంగంలో సహకారం బలోపేతం..!!
- ఖతార్లో చర్మవ్యాధులకు అధునాతన చికిత్సలు..!!
- ఫర్వానియాలో అగ్నిప్రమాదం.. పలు వాహనాలు దగ్ధం..!!
- ఒమన్లో విద్యార్థుల ఆన్లైన్ బదిలీ సేవలు పునరుద్ధరణ..!!
- అబుదాబి అద్దె నిబంధనలతో అద్దెదారులకు ఊరట..!!
- కువైట్ లో ట్రక్కుల రాకపోకలపై ఆంక్షలు..నిషేధ సమయాలు ఇవే..!!
- సౌదీ టూరిజం రంగంలో డిజిటల్ విప్లవం.. యూనిఫైడ్ ప్లాట్ఫామ్ ప్రారంభం..!!
- మస్కట్-రియాద్ మధ్య కొత్త విమాన సర్వీసులు..!!
- ఖతార్లో ముగ్గురు యూరోపియన్లు అరెస్ట్..!!







