మనామాలోని ఉమ్ అల్ హస్సామ్ వంతెనపై ట్రాఫిక్ ఆంక్షలు..!!
- May 10, 2025
మనామా: రహదారి భద్రతా సమస్యలను పరిష్కరించడానికి వీలుగా మనామాలోని ఉమ్ అల్ హస్సామ్ వంతెనపై ఉన్న లేన్లను దశలవారీగా మూసివేస్తున్నట్లు అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రకటించింది. జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ ట్రాఫిక్తో సమన్వయంతో దీనిని అమలు చేస్తున్నట్లు మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ట్రాఫిక్ మళ్లింపు ప్రణాళిక ప్రకారం పనులు జరుగుతున్నప్పుడు ప్రతి దిశలో ఒకే లేన్ ద్వారా వాహనాలను అనుమతి ఇస్తామని తెలిపారు. అధికారిక సెలవు దినాలను మినహాయించి, మే 11 నుండి ప్రతిరోజూ అర్ధరాత్రి 12:00 గంటల నుండి ఉదయం 5:00 గంటల వరకు రహదారి మూసివేత ఆంక్షలు అమల్లో ఉంటాయని అన్నారు.
తాజా వార్తలు
- సాయికృష్ణ కేసులో బిగ్ ట్విస్ట్..సీఐ నాగరాజు అరెస్ట్
- దుబాయ్లో అద్దెదారులకు ఊరట.. ‘ఫ్లెక్సీ రెంట్’ పథకం ప్రారంభం
- సెప్టెంబర్ 30న ఎతిహాద్ రైల్ ప్రయాణికుల సేవలకు శ్రీకారం
- డాలస్ లో మహాత్మాగాంధీ మెమోరియల్ వద్ద ఘనంగా అంతర్జాతీయ యోగా దినోత్సవం
- ప్రారంభమైన టెలిగ్రామ్ సేవలు
- ఇరాన్ ఆయిల్ పై ఆంక్షలు ఎత్తేసిన అమెరికా
- భారత రాయబార కార్యాలయం ఆధ్వర్యంలో యోగా సమ్మేళనం..!!
- అర్హతలు,వృత్తుల సవరణకు కార్మికులకు కువైట్ అనుమతి..!!
- 2023 తర్వాత ఒమన్ లో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదు..!!
- గౌహతి నుండి దుబాయ్, అబుదాబికి డైరెక్ట్ ఫ్లైట్స్..!!







