మనామాలోని ఉమ్ అల్ హస్సామ్ వంతెనపై ట్రాఫిక్ ఆంక్షలు..!!
- May 10, 2025
మనామా: రహదారి భద్రతా సమస్యలను పరిష్కరించడానికి వీలుగా మనామాలోని ఉమ్ అల్ హస్సామ్ వంతెనపై ఉన్న లేన్లను దశలవారీగా మూసివేస్తున్నట్లు అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రకటించింది. జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ ట్రాఫిక్తో సమన్వయంతో దీనిని అమలు చేస్తున్నట్లు మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ట్రాఫిక్ మళ్లింపు ప్రణాళిక ప్రకారం పనులు జరుగుతున్నప్పుడు ప్రతి దిశలో ఒకే లేన్ ద్వారా వాహనాలను అనుమతి ఇస్తామని తెలిపారు. అధికారిక సెలవు దినాలను మినహాయించి, మే 11 నుండి ప్రతిరోజూ అర్ధరాత్రి 12:00 గంటల నుండి ఉదయం 5:00 గంటల వరకు రహదారి మూసివేత ఆంక్షలు అమల్లో ఉంటాయని అన్నారు.
తాజా వార్తలు
- విజయ్–కమల్ పార్టీలకు గుర్తులు ఖరారు
- ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో కీలక పరిణామం..
- సీఎం రేవంత్ను కలిసిన ఏపీ మంత్రి లోకేశ్
- ఇండియన్ ఆర్మీలో ఉద్యోగాలు
- WHO నుంచి అధికారికంగా వైదొలగనున్న అమెరికా
- రమదాన్ సందర్భంగా లౌడ్ స్పీకర్లపై సౌదీ నిషేధం..!!
- లైసెన్స్ లేకుండా ఫుడ్ బిజినెస్..హౌజ్ సీజ్..!!
- చౌకగా ట్రిప్.. ఆరెంజ్ కార్డ్ ఫీజులను తగ్గించిన ఒమన్..!!
- వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ తో సౌదీ అరేబియా ఒప్పందం..!!
- BBQ పొగ హానికరమా?







