మనామాలోని ఉమ్ అల్ హస్సామ్ వంతెనపై ట్రాఫిక్ ఆంక్షలు..!!
- May 10, 2025
మనామా: రహదారి భద్రతా సమస్యలను పరిష్కరించడానికి వీలుగా మనామాలోని ఉమ్ అల్ హస్సామ్ వంతెనపై ఉన్న లేన్లను దశలవారీగా మూసివేస్తున్నట్లు అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రకటించింది. జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ ట్రాఫిక్తో సమన్వయంతో దీనిని అమలు చేస్తున్నట్లు మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ట్రాఫిక్ మళ్లింపు ప్రణాళిక ప్రకారం పనులు జరుగుతున్నప్పుడు ప్రతి దిశలో ఒకే లేన్ ద్వారా వాహనాలను అనుమతి ఇస్తామని తెలిపారు. అధికారిక సెలవు దినాలను మినహాయించి, మే 11 నుండి ప్రతిరోజూ అర్ధరాత్రి 12:00 గంటల నుండి ఉదయం 5:00 గంటల వరకు రహదారి మూసివేత ఆంక్షలు అమల్లో ఉంటాయని అన్నారు.
తాజా వార్తలు
- తెలంగాణలో ₹1,000 కోట్ల స్టార్టప్ ఫండ్ ప్రకటించిన సీఎం రేవంత్
- తిరుమలలో మరో స్కామ్: నకిలీ పట్టు దుపట్టా మోసం
- మాలికి ట్రావెల్ బ్యాన్..వెంటనే తిరిగిరండి..!!
- ఒమన్ లో అంతర్జాతీయ అవినీతి వ్యతిరేక దినోత్సవం..!!
- దర్బ్ అల్ సయ్ లో నేషనల్ డే కార్యకలాపాలు..!!
- సౌదీ అరేబియాలో సీజనల్ రెయిన్ ఫాల్..!!
- మనమా సౌక్.. మనమా ఆత్మ, హార్ట్ బీట్..!!
- కువైట్ చేరిన ఇండియన్ కోస్ట్ గార్డు షిప్ సర్థాక్..!!
- ఎన్నికల తేదీల కోసం జనాల ఎదురు చూపులు: కేటీఆర్
- దేశ ప్రజలకు ప్రధాని మోదీ కీలక విజ్ఞప్తి..!







