స్పెయిన్ లో 'మిస్టర్' తొలి షెడ్యూల్
- July 10, 2016
'ముకుంద' చిత్రంతో తెలుగు పరిశ్రమకు పరిచయమైన మెగా వారసుడు వరుణ్తేజ్. 'కంచె', 'లోఫర్' చిత్రాలతో ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్న వరుణ్ తేజ్ ఇప్పుడు 'మిస్టర్'గా ముందుకు రానున్నాడు. శ్రీనువైట్ల దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం తొలి షెడ్యూల్ స్పెయిన్లో ప్రారంభమైంది. ఈ విషయాన్ని వరుణ్తేజ్ ట్విట్టర్లో తెలియజేస్తూ వర్క్ మూడ్ ఆన్.. అంటూ ఫొటోను పోస్ట్ చేశారు. ఈ చిత్రంలో లావణ్య త్రిపాఠి, హెబ్బా పటేల్లు వరుణ్ తేజ్ సరసన కథానాయికలుగా నటిస్తున్నారు. నల్లమలుపు శ్రీనివాస్, ఠాగూర్ మధు నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. మిక్కీ జె.మేయర్ సంగీతం సమకూరుస్తున్నారు.
తాజా వార్తలు
- కువైట్లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..







