బహుళ వాణిజ్య రిజిస్టర్ చేయించిన యజమానులపై నిషేధాలు
- July 10, 2016
బహుళ వాణిజ్య నమోదు ఉన్న అనేక కంపెనీలను వాణిజ్య మరియు పారిశ్రామిక మంత్రిత్వ శాఖ (MoCI) నిషేధించింది.వారి వ్యాపారాలకు సంబంధించి అందించిన సమాచారం తప్పుగా ఉన్నాయని మరియు వారు వాణిజ్య సంస్థల సంబంధించి చట్టాలు మరియు నిబంధనలకు అనుగుణంగా లేరని కనుగొన్నట్లు వాణిజ్య మరియు పారిశ్రామిక మంత్రిత్వ శాఖ వాణిజ్య మంత్రిత్వ డైరెక్టర్ జనరల్ ఖమీస్ బిన్ అబ్దుల్లా అల్ ఫార్సీ పేర్కొన్నారు. తమ పరిశోధనల ప్రకారం 130 కంపెనీలకు గానూ కొన్ని కంపెనీలకు 50 పైగా అధిక రిజిస్ట్రేషన్లు కలిగి ఉన్నట్లు తేలిందని ఆయన ఒక పత్రికా విడుదలలోపేర్కొన్నారు. కంపెనీలు తమ పని స్వభావం నిరూపించడానికి లైసెన్సులను కలిగి ఉందో లేదోనని మంత్రిత్వశాఖ తనిఖీ చేయనున్నట్లు తెలిపారు.ఓమానీయతని రేట్లు సాధించినట్లు లేదా అనే విషయం సంబంధిత అధికారులకు వార్షిక ఆర్థిక నివేదికలు సమర్పించడం జరిగింది. వాణిజ్య మరియు పారిశ్రామిక మంత్రిత్వ శాఖ (MoCI) 'ఇన్వెస్ట్ ఈజీ' పోర్టల్ నిలిపివేస్తున్నట్లు తెలిపారు.సంస్థలు క్రియారహితంగా ఉన్నాయని కొంతమంది వ్యక్తుల లావాదేవీలు సరిగా చేయడం లేదని ఓమనిస్ వారి ఉద్యోగులుగా తీసుకోవడం లేదని వారి ఇష్ట ప్రకారం ఉదోగులను తొలగిస్తున్నట్లు ఫార్సీ చెప్పారు. ఏదైనా సందర్భంలో ఏ కంపెనీ అయినా అవసరాలను నిరూపించబడాలి, అలాగే వాణిజ్య రిజిష్టర్ను చట్టాలను మరియు రిజిస్ట్రేషన్ల వివాదాలు సరిగా ఉండాలని లేదంటే వాణిజ్య మరియు పారిశ్రామిక మంత్రిత్వ శాఖ వారికి చెందిన అన్ని నిశ్చితార్థాలు రద్దు చేసి అవసరమైతే కోర్టుకు వారిని పంపనున్నట్లు ఆ ప్రకటన తెలిపింది.
తాజా వార్తలు
- కువైట్లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..







