అల్ దహిరాలో నేషనల్ సర్వే జియోస్పేషియల్ ఇన్ఫర్మేషన్ అథారిటీ అవేర్నెస్ ప్రోగ్రామ్..!!
- May 21, 2025
ఇబ్రి: అల్ దహిరా గవర్నరేట్లో రక్షణ మంత్రిత్వ శాఖలోని నేషనల్ సర్వే, జియోస్పేషియల్ ఇన్ఫర్మేషన్ అథారిటీ అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించింది. ఈ కార్యక్రమం అల్ దహిరా గవర్నర్ షేక్ నజీబ్ అలీ అల్ రోవాస్ ఆధ్వర్యంలో జరిగింది.
ఇబ్రిలోని అల్ దహిరా గవర్నర్ కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో నేషనల్ సర్వే అండ్ జియోస్పేషియల్ ఇన్ఫర్మేషన్ అథారిటీ రోల్స్, బాధ్యతలతో పాటు వివిధ సంస్థలకు అందించే సేవలపై ప్రదర్శనలు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ప్రత్యేక చర్చా సెషన్లను నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో నేషనల్ సర్వే, జియోస్పేషియల్ ఇన్ఫర్మేషన్ అథారిటీ అధిపతి బ్రిగేడియర్ నాసర్ అలీ అల్ హార్తీ, అల్ దహిరా గవర్నరేట్కు చెందిన వాలిస్, ప్రభుత్వ విభాగాల డైరెక్టర్ జనరల్లు, ప్రైవేట్ రంగం, గవర్నరేట్ మునిసిపల్ కౌన్సిల్ ప్రతినిధులు, జియోస్పేషియల్ డేటా నిపుణులు పాల్గొన్నారు.
తాజా వార్తలు
- NRI ఓటర్ల హక్కుల పరిరక్షణకు అవగాహన పెంచాలి: సౌదీ తెలుగు అసోసియేషన్
- సౌదీలో డెలివరీ యాప్లను హెచ్చరించిన ట్రాన్స్పోర్ట్ అథారిటీ..!!
- దోఫార్లో సైబర్ మోసాల ముఠా అరెస్ట్..!!
- యూఏఈలో 50°C దాటనున్న ఉష్ణోగ్రతలు..వర్షాలతో ఉపశమనం..!!
- ఆకట్టుకున్న 'ఇమేజ్ ఇన్ బహ్రెయిన్' మహిళల ఫోటోగ్రఫీ పోటీ..!!
- రాస్ లఫాన్ ఘటనపై చర్చించిన అమీర్, ప్రధాని మోదీ..!!
- సమ్మర్ లో అగ్ని ప్రమాదాలు..కువైట్ ఫైర్ ఫోర్స్ కీలక సూచనలు..!!
- తెలంగాణకు వర్షాల అలర్ట్..
- ఎన్ఆర్ఐల ఓటు హక్కులను కాపాడాలి: సౌదీ తెలుగు అసోసియేషన్ విజ్ఞప్తి
- సాయికృష్ణ కేసులో సంచలనం..రిమాండ్ రిపోర్టులో బయటపడ్డ షాకింగ్ విషయాలు!







