అల్ దహిరాలో నేషనల్ సర్వే జియోస్పేషియల్ ఇన్ఫర్మేషన్ అథారిటీ అవేర్నెస్ ప్రోగ్రామ్..!!
- May 21, 2025
ఇబ్రి: అల్ దహిరా గవర్నరేట్లో రక్షణ మంత్రిత్వ శాఖలోని నేషనల్ సర్వే, జియోస్పేషియల్ ఇన్ఫర్మేషన్ అథారిటీ అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించింది. ఈ కార్యక్రమం అల్ దహిరా గవర్నర్ షేక్ నజీబ్ అలీ అల్ రోవాస్ ఆధ్వర్యంలో జరిగింది.
ఇబ్రిలోని అల్ దహిరా గవర్నర్ కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో నేషనల్ సర్వే అండ్ జియోస్పేషియల్ ఇన్ఫర్మేషన్ అథారిటీ రోల్స్, బాధ్యతలతో పాటు వివిధ సంస్థలకు అందించే సేవలపై ప్రదర్శనలు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ప్రత్యేక చర్చా సెషన్లను నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో నేషనల్ సర్వే, జియోస్పేషియల్ ఇన్ఫర్మేషన్ అథారిటీ అధిపతి బ్రిగేడియర్ నాసర్ అలీ అల్ హార్తీ, అల్ దహిరా గవర్నరేట్కు చెందిన వాలిస్, ప్రభుత్వ విభాగాల డైరెక్టర్ జనరల్లు, ప్రైవేట్ రంగం, గవర్నరేట్ మునిసిపల్ కౌన్సిల్ ప్రతినిధులు, జియోస్పేషియల్ డేటా నిపుణులు పాల్గొన్నారు.
తాజా వార్తలు
- పిల్లల గేమింగ్ లింకులపై దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- యూఏఈలో ఆగస్టు 31 నుంచి స్కూల్స్ రీ ఓపెన్..తదుపరి సెలవులు ఎప్పుడంటే?
- ఇంట్లో అక్రమంగా క్లినిక్.. విదేశీ మహిళ అరెస్ట్..!!
- బరువు తగ్గించే మందులపై ఖతార్ వైద్య నిపుణుల హెచ్చరిక..!!
- సౌదీలో భారీ డిస్కౌంట్లు.. 10 లక్షలకు పైగా ఉత్పత్తులపై ధరల తగ్గింపు..!!
- ధోఫర్ ఖరీఫ్ సీజన్కు పోటెత్తిన పర్యాటకులు..!!
- తూర్పు రిఫాలో భవనాన్ని కూల్చివేసిన అధికారులు..!!
- హోర్ముజ్ జలసంధిలో ADNOCకు చెందిన రెండు నౌకలపై దాడి
- భారత్ కో జానియే క్విజ్కు ముగియనున్న గడువు..!!
- సౌదీలో ఐబెక్స్ను వేటాడిన వ్యక్తి అరెస్ట్..!!







