మరో ఇద్దరు ఐసిస్ సానుభూతిపరులను అదుపులోకి..
- July 12, 2016
నగర పోలీసులు ఇవాళ మరో ఇద్దరు ఐసిస్ సానుభూతిపరులను అరెస్టు చేశారు. బండ్లగూడ, మొఘల్పుర ప్రాంతాల్లో దాడులు నిర్వహించి యాసిర్ నహ్మదుల్లా, అతుల్లా రహ్మన్ అనే ఇద్దరు ఐసిస్ సానుభూతిపరులను అదుపులోకి తీసుకున్నారు. నిందితులను కోర్టులో హాజరుపరిచారు. వీరిలో యాసిర్ నహ్మదుల్లా హైదరాబాద్ గ్రూప్ చీఫ్గా వ్యవహరిస్తున్నారని సమాచారం. అతుల్లా రహ్మన్ మోటివేటర్గా ఉంటూ నిధులు సమకూరుస్తున్నట్టు తెలుస్తోంది.
తాజా వార్తలు
- కువైట్లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..







