యూఏఈ నివాసితులకు అర్మేనియా బంపరాఫర్..!!
- June 12, 2025
యూఏఈ: GCC, యూరోపియన్ యూనియన్ (EU), స్కెంజెన్ ఏరియా లేదా యునైటెడ్ స్టేట్స్లోని దేశాలు జారీ చేసిన రెసిడెన్సీ పర్మిట్లను కలిగి ఉన్న ప్రయాణికులకు వీసా రహిత విధానాన్ని అర్మేనియన్ ప్రభుత్వం ప్రకటించింది. గత నెలలో జరిగిన ఆర్మేనియన్ క్యాబినెట్ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇది ఆర్మేనియా, GCC సభ్య దేశాల మధ్య ఆర్థిక సంబంధాలను బలోపేతం చేస్తుందని , పర్యాటకాన్ని పెంచుతుందని , వ్యాపార అవకాశాలను సులభతరం చేస్తుందని భావిస్తున్నారు. ఈ దేశం యూఏఈ నుండి కేవలం మూడు గంటల విమాన ప్రయాణంలో ఉంది. ఫ్లైదుబాయ్, ఎయిర్ అరేబియా, విజ్ ఎయిర్ వంటి విమానయాన సంస్థలు ప్రత్యక్ష విమానాలను నడుపుతున్నాయి. ఆ దేశం 2017లో యూఏఈ పౌరులకు, 2019లో ఖతార్కు, 2022లో కువైట్కు వీసా రహిత ప్రయాణాన్ని ప్రకటించింది.
తాజా వార్తలు
- ఆటో రంగంలో భారత్కు బిగ్ బూస్ట్, చైనాకు షాక్
- మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో..సైబరాబాద్ సీపీ దిశానిర్దేశం
- లోక్ భవన్లో గవర్నర్ను కలిసిన అసెంబ్లీ స్పీకర్
- మీడియా సిటీ ఖతార్.. 244 సంస్థలు ఆసక్తి..!!
- 46వ అల్బరాకా ఫోరమ్ ప్రారంభించిన మదీనా అమీర్..!!
- యూఏఈ మొట్టమొదటి రోడ్-రైల్ అంబులెన్స్..!!
- అత్యవసర వాహనాలను అడ్డుకుంటే.. 3నెలల జైలుశిక్ష..!!
- ఒమన్ రికార్డు..3.9 మిలియన్ల విజిట్స్..!!
- బహ్రెయిన్ అంతర్జాతీయ విమానాశ్రయంలో పొగమంచు..!!
- లోక్సభ స్పీకర్ పై అవిశ్వాస తీర్మాణానికి కాంగ్రెస్ సిద్ధం









