ఇరాన్ నుండి ఇండియా..వయా ఆర్మేనియా..!!
- June 19, 2025
యూఏఈ: ఇండియా తన పౌరులను ఇరాన్ నుండి తిరిగి తీసుకురావడానికి "ఆపరేషన్ సింధు" పేరుతో తరలింపు మిషన్ను ప్రారంభించింది. ఇజ్రాయెల్-ఇరాన్ మధ్య కొనసాగుతున్న టైట్-ఫర్-టాట్ దాడుల మధ్య, ఇరాన్లోని వందలాది మంది భారతీయ విద్యార్థులను భారత ప్రభుత్వం తరలిస్తుంది.
జూన్ 17న ఇరాన్-అర్మేనియాలోని భారత మిషన్ల పర్యవేక్షణలో ఉత్తర ఇరాన్ నుండి అర్మేనియాలోకి ప్రవేశించిన 110 మంది విద్యార్థులను ఇండియాకు తరలించింది. వారు యెరెవాన్ నుండి ప్రత్యేక విమానంలో బయలుదేరి, జూన్ 19 తెల్లవారుజామున న్యూఢిల్లీ చేరుకున్నారు.
తాజా వార్తలు
- కార్మికుల కోసం దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం..
- దుబాయ్లో మూడు వినూత్న ప్రాజెక్టులు..
- ప్రభుత్వ ఉద్యోగుల కోసం ‘అవర్ ఫ్లెక్సిబుల్ సమ్మర్’ కార్యక్రమం అమలు ప్రారంభించిన దుబాయ్
- ఖతార్ లో ‘రిపోర్ట్ కాన్ఫిడెన్షియల్లీ’తో రియల్ మోసాలకు చెక్..!!
- సోహార్లో బస్సు బోల్తా..18 మందికి గాయాలు..!!
- సౌదీ అరేబియాలో హాటెస్ట్ మంత్ గా జూలై ఉండబోతుందా?
- అండర్ 16 సోషల్ మీడియా బ్యాన్..ఆస్ట్రేలియా సంచలన స్టడీ..!!
- షాపింగ్ ప్రియులకు లూలూ హైపర్మార్కెట్ కువైట్ శుభవార్త..!!
- 52 మాగ్నెట్స్ మింగిన 5 ఏళ్ల బాలుడు..డాక్టర్లు ఏమన్నారంటే?
- సోషల్ మీడియాలో వైరల్ అయిన ఘర్షణ వీడియో..దోహాలో 25 మంది అరెస్ట్







