ఇరాన్ నుండి ఇండియా..వయా ఆర్మేనియా..!!
- June 19, 2025
యూఏఈ: ఇండియా తన పౌరులను ఇరాన్ నుండి తిరిగి తీసుకురావడానికి "ఆపరేషన్ సింధు" పేరుతో తరలింపు మిషన్ను ప్రారంభించింది. ఇజ్రాయెల్-ఇరాన్ మధ్య కొనసాగుతున్న టైట్-ఫర్-టాట్ దాడుల మధ్య, ఇరాన్లోని వందలాది మంది భారతీయ విద్యార్థులను భారత ప్రభుత్వం తరలిస్తుంది.
జూన్ 17న ఇరాన్-అర్మేనియాలోని భారత మిషన్ల పర్యవేక్షణలో ఉత్తర ఇరాన్ నుండి అర్మేనియాలోకి ప్రవేశించిన 110 మంది విద్యార్థులను ఇండియాకు తరలించింది. వారు యెరెవాన్ నుండి ప్రత్యేక విమానంలో బయలుదేరి, జూన్ 19 తెల్లవారుజామున న్యూఢిల్లీ చేరుకున్నారు.
తాజా వార్తలు
- అత్యంత ఘనంగా జరిగిన సూపర్ స్టార్ కృష్ణ కాంస్య విగ్రహావిష్కరణ
- మేడారం జాతరలో 30 మెడికల్ క్యాంపులు ఏర్పాటు: మంత్రి రాజనర్సింహ
- APSPDCL కు జాతీయ అవార్డులు
- నా యూట్యూబ్ వీడియోల్లో ప్రతి లైన్ ఫ్యాక్ట్ చెక్ చేసినదే: ధృవ్ రాఠీ
- సోమాలియా సార్వభౌమాధికారానికి OIC మద్దతు..!!
- షార్జాలో తప్పిపోయిన డాగ్..నెల రొజుల తర్వాత దొరికింది..!!
- స్వర్ణభారత్ ట్రస్ట్ ముచ్చింతల్లో సంక్రాంతి సంబరాలు
- ఆర్థిక స్వేచ్ఛ..గల్ఫ్ లో అగ్రస్థానంలో బహ్రెయిన్..!!
- సామాజిక, ఆర్థిక సంస్కరణలు ప్రకటించిన ఒమన్..!!
- కనకదుర్గమ్మ ఆలయంలో కలకలం..పూజ పాలలో పురుగులు







