బహ్రెయిన్ లో సోషల్ మీడియా యూజర్ కు జైలుశిక్ష..!!
- July 03, 2025
మనామా: వేలాది మంది ఫాలోవర్లు ఉన్న ఓ సోషల్ మీడియా యూజర్.. స్త్రీ వేషధారణలో అసభ్యకరమైన క్లిప్లను షేర్ చేశాడని ప్రాసిక్యూటర్లు ఆరోపించిన తర్వాత కోర్టు అతనికి జైలుశిక్ష విధించింది.బహ్రెయిన్ పబ్లిక్ ప్రాసిక్యూషన్ ప్రకారం..అతడు అరబ్ జాతీయుడని, అతని పేరు బహిరంగంగా ప్రకటించబడలేదు.మహిళల దుస్తులలో హావభావాలు ప్రదర్శిస్తూ తీసిన వీడియోను తన సోషల్ మీడియా అకౌంట్లో షేర్ చేశాడు.
ఆన్ లైన్ లో షేర్ అయిన కంటెంట్ హద్దులు దాటిందని, ప్రజల ప్రతిష్టతను కించపరుస్తుందని, స్థానిక సంప్రదాయాలను ఉల్లంఘిస్తుందని అధికారులు కేసు నమోదు చేశారు. అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ సైబర్ క్రైమ్ డైరెక్టరేట్ ఆన్లైన్లో ఆక్షేపణీయ పోస్ట్లను గుర్తించి, ప్రాసిక్యూటర్లను అప్రమత్తం చేయడంతో ఈ విషయం బయటకు వచ్చింది.
తాజా వార్తలు
- ఫారెస్ట్ అధికారుల పై సీఎం చంద్రబాబు సీరియస్
- కోస్టల్ బీచ్లలో ఖనిజాల గురించి లోక్ సభలో ప్రశ్నించిన ఎంపి బాలశౌరి
- అటల్ జీ ఆశయాలను భవిష్యత్ తరాలకు అందజేయాలి: వెంకయ్యనాయుడు
- పిల్లలకు అందుబాటులో వాట్సప్ కొత్త మోడల్
- ఎల్పీజీ కొరత పై కేంద్రానికి రాహుల్ గాంధీ సూచన
- ఈద్ అల్ ఫితర్ సెలవులు ప్రకటించిన దుబాయ్..!!
- ఇరాన్ కోసం స్పై..నలుగురు బహ్రెయిన్ల అరెస్టు..!!
- లైసెన్స్ లేని ఆర్థిక కార్యకలాపాల పై ఫిర్యాదు చేయండి: CBK
- హరమైన్ హై-స్పీడ్ రైలును ఉపయోగించుకున్న 7లక్షల మంది ప్రయాణికులు..!!
- సలాలా పోర్టు పై ఇరాన్ దాడిని ఖండించిన ఖతార్..!!









