బహ్రెయిన్ లో సోషల్ మీడియా యూజర్ కు జైలుశిక్ష..!!
- July 03, 2025
మనామా: వేలాది మంది ఫాలోవర్లు ఉన్న ఓ సోషల్ మీడియా యూజర్.. స్త్రీ వేషధారణలో అసభ్యకరమైన క్లిప్లను షేర్ చేశాడని ప్రాసిక్యూటర్లు ఆరోపించిన తర్వాత కోర్టు అతనికి జైలుశిక్ష విధించింది.బహ్రెయిన్ పబ్లిక్ ప్రాసిక్యూషన్ ప్రకారం..అతడు అరబ్ జాతీయుడని, అతని పేరు బహిరంగంగా ప్రకటించబడలేదు.మహిళల దుస్తులలో హావభావాలు ప్రదర్శిస్తూ తీసిన వీడియోను తన సోషల్ మీడియా అకౌంట్లో షేర్ చేశాడు.
ఆన్ లైన్ లో షేర్ అయిన కంటెంట్ హద్దులు దాటిందని, ప్రజల ప్రతిష్టతను కించపరుస్తుందని, స్థానిక సంప్రదాయాలను ఉల్లంఘిస్తుందని అధికారులు కేసు నమోదు చేశారు. అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ సైబర్ క్రైమ్ డైరెక్టరేట్ ఆన్లైన్లో ఆక్షేపణీయ పోస్ట్లను గుర్తించి, ప్రాసిక్యూటర్లను అప్రమత్తం చేయడంతో ఈ విషయం బయటకు వచ్చింది.
తాజా వార్తలు
- ఢిల్లీ క్యాపిటల్స్ చారిత్రాత్మక విజయం..
- TANA ప్రపంచసాహిత్యవేదిక 6వ వార్షికోత్సవం
- బిగ్ టికెట్ ఈ-డ్రాలో నలుగురు భారతీయులకు అదృష్టం..
- మలేషియాలో అక్రమ వలసదారులకు ఊరట..
- EC నిర్ణయాన్ని సవాలు చేస్తూ సుప్రీంకోర్టు కు మమతా బెనర్జీ
- RTC కార్మికులకు సీఎం రేవంత్ గుడ్ న్యూస్
- పసుపు క్వింటాల్ కు రూ.16 వేల మద్దతు ధర ప్రకటించాలి: కవిత
- వైజాగ్ ఫుడ్ లవర్స్ కి గుడ్ న్యూస్..
- పెట్రోల్, డీజిల్ ధరల పై బాంబు పేల్చిన కేంద్ర ప్రభుత్వం
- జాతీయ సమైక్యతకు ‘ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్’ కీలకం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా









