సౌదీ అరేబియాలో SR300 బిలియన్లు ఖర్చు పెట్టిన టూరిస్టులు..!!
- January 22, 2026
రియాద్: సౌదీ అరేబియా పర్యాటక రంగం 2025 లో 122 మిలియన్లకు పైగా దేశీయ మరియు అంతర్జాతీయ పర్యాటకులను స్వాగతించి కొత్త రికార్డులను నమోదు చేసింది. గత సంవత్సరం మొత్తం పర్యాటకుల వ్యయం సుమారు SR300 బిలియన్లకు చేరుకుందని, 2024తో పోలిస్తే 6 శాతం పెరుగుదల అని పర్యాటక మంత్రిత్వ శాఖ వెల్లడించింది. అదే సమయంలో పర్యాటకుల సంఖ్యలో 5శాతం వృద్ధి నమోదైంది. జాతీయ ఆర్థిక వ్యవస్థకు పర్యాటక రంగం సహకారం ఏటా పెరుగుతుందని మంత్రిత్వ శాఖ తెలిపింది. విజన్ 2030 లక్ష్యాలలో భాగంగా సౌదీ అరేబియా GDPకి పర్యాటక రంగం సహకారాన్ని 10 శాతానికి పెంచే లక్ష్యంతో పనిచేస్తున్నట్లు ప్రకటించింది.
తాజా వార్తలు
- సౌదీలో స్పోర్ట్స్ సెంటర్స్ కు కొత్త నిబంధనలు..పెర్ఫర్మాన్స్ డ్రగ్స్ పై నిషేధం..!!
- ఖైదీలు తయారు చేసిన ఉత్పత్తుల విక్రయానికి 'Sooum' యాప్..!!
- ఇంటర్పోల్ వెతుకున్న బంగ్లాదేశ్ మాజీ పోలీస్ బాస్ యూఏఈలో అరెస్ట్..!!
- కువైట్లో వాహనం బోల్తా.. అగ్నిప్రమాదానికి గురై ఇద్దరు మృతి..!!
- మాదక ద్రవ్యాల అక్రమ రవాణాకు గట్టి దెబ్బ..దుబాయ్ కస్టమ్స్..!!
- అవినీతి నిరోధక డైరెక్టరేట్కు ఐఎస్ఓ 9001 ధృవీకరణ..!!
- భారత నూతన రాయబారిగా ప్రశాంత్ పిసే బాధ్యతల స్వీకరణ..!!
- జేవాకింగ్ ప్రమాదాలపై అవగాహన కల్పించిన దుబాయ్ పోలీసులు
- దుబాయ్ ఎమిరేట్స్ రోడ్ ప్రమాదం: బాధితుల మృతదేహాలు భారత్, శ్రీలంకకు తరలింపు
- వర్షాలు, ప్రకృతి విపత్తుల పై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష









