సౌదీ అరేబియాలో SR300 బిలియన్లు ఖర్చు పెట్టిన టూరిస్టులు..!!
- January 22, 2026
రియాద్: సౌదీ అరేబియా పర్యాటక రంగం 2025 లో 122 మిలియన్లకు పైగా దేశీయ మరియు అంతర్జాతీయ పర్యాటకులను స్వాగతించి కొత్త రికార్డులను నమోదు చేసింది. గత సంవత్సరం మొత్తం పర్యాటకుల వ్యయం సుమారు SR300 బిలియన్లకు చేరుకుందని, 2024తో పోలిస్తే 6 శాతం పెరుగుదల అని పర్యాటక మంత్రిత్వ శాఖ వెల్లడించింది. అదే సమయంలో పర్యాటకుల సంఖ్యలో 5శాతం వృద్ధి నమోదైంది. జాతీయ ఆర్థిక వ్యవస్థకు పర్యాటక రంగం సహకారం ఏటా పెరుగుతుందని మంత్రిత్వ శాఖ తెలిపింది. విజన్ 2030 లక్ష్యాలలో భాగంగా సౌదీ అరేబియా GDPకి పర్యాటక రంగం సహకారాన్ని 10 శాతానికి పెంచే లక్ష్యంతో పనిచేస్తున్నట్లు ప్రకటించింది.
తాజా వార్తలు
- ఇల్ నెస్ జాబితాను విడుదల చేసిన సౌదీ హెల్త్ మినిస్ట్రీ..!!
- ఒమన్ లో ఆకాశాన్నంటిన క్యాష్ లెస్ లావాదేవీలు..!!
- పెట్రోల్, డీజిల్ ధరలను ప్రకటించిన యూఏఈ..!!
- కువైట్ లో 57 వయోలేషన్స్, 71 వాహనాలు తొలగింపు..!!
- బుదైయా హత్య నిందితులకు జీవిత ఖైదు..!!
- ఖతార్లోఈ వారాంతంలో బలమైన గాలులు..!!
- మే 1న డీజీపీగా బాధ్యతలు స్వీకరించనున్న సీవీ ఆనంద్
- పడవలలో ఉన్న175 మంది గాజా కార్యకర్తలను అరెస్టు చేసిన ఇజ్రాయెల్
- అమెరికా-ఇరాన్ సంక్షోభం: హర్మూజ్ జలసంధి పై ముదురుతున్న పోరు
- ఘోర రోడ్డు ప్రమాదం..15 మంది దుర్మరణం.. 20 మందికి పైగా తీవ్ర గాయాలు









