సౌదీ అరేబియాలో SR300 బిలియన్లు ఖర్చు పెట్టిన టూరిస్టులు..!!
- January 22, 2026
రియాద్: సౌదీ అరేబియా పర్యాటక రంగం 2025 లో 122 మిలియన్లకు పైగా దేశీయ మరియు అంతర్జాతీయ పర్యాటకులను స్వాగతించి కొత్త రికార్డులను నమోదు చేసింది. గత సంవత్సరం మొత్తం పర్యాటకుల వ్యయం సుమారు SR300 బిలియన్లకు చేరుకుందని, 2024తో పోలిస్తే 6 శాతం పెరుగుదల అని పర్యాటక మంత్రిత్వ శాఖ వెల్లడించింది. అదే సమయంలో పర్యాటకుల సంఖ్యలో 5శాతం వృద్ధి నమోదైంది. జాతీయ ఆర్థిక వ్యవస్థకు పర్యాటక రంగం సహకారం ఏటా పెరుగుతుందని మంత్రిత్వ శాఖ తెలిపింది. విజన్ 2030 లక్ష్యాలలో భాగంగా సౌదీ అరేబియా GDPకి పర్యాటక రంగం సహకారాన్ని 10 శాతానికి పెంచే లక్ష్యంతో పనిచేస్తున్నట్లు ప్రకటించింది.
తాజా వార్తలు
- పాస్పోర్ట్ సేవల పెండింగ్ను త్వరగా పరిష్కరిస్తాం: కాన్సుల్ జనరల్ డా.విష్ణువర్ధన్ రెడ్డి
- దుబాయ్ సౌత్లో వర్క్షాప్ ప్రమాదంతో భారీ అగ్నిప్రమాదం.. పలు ట్రక్కులు, కారవాన్లు దగ్ధం
- హీట్ ఎగ్జాస్షన్, చర్మ గాయాలపై యూఏఈ నిపుణుల హెచ్చరిక..!!
- ఒమాన్లో పొగమంచు హెచ్చరిక జారీ..!!
- మద్యం మత్తులో డ్రైవింగ్.. ఒకరి మృతి, 8 మందికి గాయాలు..!!
- ఖతార్ ఎయిర్వేస్ విమానాల్లో ‘నబ్ద్ ఖతార్’ అనుభవం..!!
- అనుమతి లేని ప్రాంతాల్లో ఈతకు వెళ్లొద్దు..!!
- షేక్ జాబర్ బ్రిడ్జిపైనుంచి జంప్.. మహిళ ఆత్మహత్యాయత్నం..!!
- యూఏఈలో టెలీమార్కెటింగ్ నిబంధనల ఉల్లంఘనపై కఠిన చర్యలు..
- ‘ఆధార్’ పేరిట ఆ మెసేజ్ లు నమ్మవద్దు–తెలంగాణ పోలీస్







