సౌదీ అరేబియాలో SR300 బిలియన్లు ఖర్చు పెట్టిన టూరిస్టులు..!!
- January 22, 2026
రియాద్: సౌదీ అరేబియా పర్యాటక రంగం 2025 లో 122 మిలియన్లకు పైగా దేశీయ మరియు అంతర్జాతీయ పర్యాటకులను స్వాగతించి కొత్త రికార్డులను నమోదు చేసింది. గత సంవత్సరం మొత్తం పర్యాటకుల వ్యయం సుమారు SR300 బిలియన్లకు చేరుకుందని, 2024తో పోలిస్తే 6 శాతం పెరుగుదల అని పర్యాటక మంత్రిత్వ శాఖ వెల్లడించింది. అదే సమయంలో పర్యాటకుల సంఖ్యలో 5శాతం వృద్ధి నమోదైంది. జాతీయ ఆర్థిక వ్యవస్థకు పర్యాటక రంగం సహకారం ఏటా పెరుగుతుందని మంత్రిత్వ శాఖ తెలిపింది. విజన్ 2030 లక్ష్యాలలో భాగంగా సౌదీ అరేబియా GDPకి పర్యాటక రంగం సహకారాన్ని 10 శాతానికి పెంచే లక్ష్యంతో పనిచేస్తున్నట్లు ప్రకటించింది.
తాజా వార్తలు
- అన్ని రకాల డ్రోన్ల పై యూఏఈ నిషేధం..!!
- 684 మంది ఇంజనీర్లకు SR1.6 మిలియన్ల ఫైన్స్..!!
- 2 ఇండిగో విమానాలు దారి మళ్లింపు.. ప్రయాణికులు అసహనం..!!
- బహ్రెయిన్ లో ప్రవాస ఇంజనీర్ల అర్హతల పై సమీక్ష..!!
- సాయుధ దళాల ధైర్య సాహసాలను ప్రశంసించిన కౌన్సిల్..!!
- డ్రోన్ ఆపరేట్..పోలీసుల అదుపులో ఐదుగురు..!!
- కువైట్ పై ఆరు డ్రోన్లతో దాడి..కూల్చేసిన సైన్యం..!!
- ప్రాంతీయ పరిణామాల పై జీసీసీ అత్యవసర సదస్సు..!!
- విజిటర్స్ కు గైడ్ లైన్స్ జారీ చేసిన ఖతార్..!!
- యూఏఈకి సంతాపం తెలిపిన ఒమన్..!!









