ద్వైపాక్షిక సంబంధాల బలోపేతానికి ఒమన్, బల్గేరియా చర్చలు..!!
- July 04, 2025
సోఫియా: ద్వైపాక్షిక సంబంధాలను పెంపొందించే లక్ష్యంతో ఒమన్, బల్గేరియా సోఫియా నగరంలో అధికారిక చర్చలు జరిపారు. ఒమన్ నుండి విదేశాంగ మంత్రి సయ్యద్ బదర్ హమద్ అల్ బుసైది నాయకత్వం వహించగా, బల్గేరియన్ నుండి బల్గేరియా రిపబ్లిక్ ప్రధాన మంత్రి రోసెన్ డిమిట్రోవ్ జెలియాజ్కోవ్ పాల్గొన్నారు.
ఈ సెషన్ లో రెండు దేశాల మధ్య స్నేహం, సహకారం సహా వివిధ అంశాలను చర్చించారు. ఆర్థిక, సాంస్కృతిక, శాస్త్రీయ రంగాలలో భాగస్వామ్యాలను అభివృద్ధి చేయడానికి కొత్త మార్గాలను అన్వేషించాలని నిర్ణయించారు. ఈ సందర్భంగా ప్రాంతీయ, అంతర్జాతీయ సమస్యలపై ఇరు పక్షాలు తమ అభిప్రాయాలను పంచుకున్నాయి.
ఈ సెషన్లో బల్గేరియాకు ఒమన్ సుల్తానేట్ నాన్-రెసిడెంట్ రాయబారి యూసఫ్ అహ్మద్ అల్ జాబ్రీ, విదేశాంగ మంత్రిత్వ శాఖలో యూరప్ విభాగం అధిపతి ముంతిర్ మహఫౌద్ అల్ మంధేరిలతోపాటు రెండు దేశాల నుండి ముఖ్యమైన అధికారులు పాల్గొన్నారు.
తాజా వార్తలు
- NATS ఆధ్వర్యంలో కాఫీ విత్ కాప్స్ ప్రజా భద్రత పై అవగాహన సదస్సు
- కువైట్ నుంచి విజయవాడకు జజీరా ఎయిర్వేస్ కొత్త విమాన సర్వీసులు
- రియాద్లో సాటా ఆధ్వర్యంలో ఘనంగా ఉగాది–ఈద్ మిలాప్ వేడుకలు
- తిరుపతిలో ఘనంగా P4 తొలి వార్షికోత్సవం..
- భారీ లేఆఫ్స్ లేవు..తాత్కాలిక సర్దుబాట్లకే కంపెనీల మొగ్గు!
- ఏప్రిల్ 6 నుండి ఆన్లైన్ క్లాసులు ప్రారంభించనున్న భారతీయ పాఠశాలలు!
- సముద్రగర్భ కేబుళ్లకు యుద్ధ ముప్పు..ప్రమాదంలో భారత ఇంటర్నెట్..!!
- కువైట్ విమానాశ్రయంలో భారీ అగ్నిప్రమాదం..!!
- 'Maarif' ద్వారా ఆన్లైన్ నమోదును ప్రారంభించిన MoEHE..!!
- కేబుల్స్ చోరీ కేసులో ముగ్గురు ప్రవాసులు అరెస్ట్..!!









