రాజు చార్లెస్ III ను కలిసిన సుల్తాన్ హైతం బిన్ తారిక్..!!
- July 05, 2025
లండన్: ఒమన్ కింగ్ సుల్తాన్ హైతం బిన్ తారిక్.. ఇంగ్లాండ్లోని బెర్క్షైర్లోని విండ్సర్ కోటలో గ్రేట్ బ్రిటన్, ఉత్తర ఐర్లాండ్కు చెందిన యునైటెడ్ కింగ్డమ్ (UK) రాజు, కామన్వెల్త్ అధిపతి చార్లెస్ III తో సమావేశమయ్యారు. కింగ్ సుల్తాన్ ప్రస్తుతం UKలో వ్యక్తిగత పర్యటనలో ఉన్నారు.
ఈ సందర్భంగా రాజు సుల్తాన్ - రాజు చార్లెస్ III రెండు దేశాల మధ్య ఉన్న చారిత్రక సంబంధాలను సమీక్షించారు. పరస్పర ప్రయోజనాలు, మెరుగైన భవిష్యత్ కోసం, ఇరు దేశాల ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడానికి వివిధ రంగాలలో సహకారాన్ని పెంపొందించే మార్గాలపై చర్చించారు.
అలాగే, ఇటీవలి ప్రపంచ పరిణామాలతోపాటు ప్రాంతీయ, అంతర్జాతీయ ఉద్రిక్తతలపై తమ అభిప్రాయాలను పంచుకున్నారు. ఉమ్మడి ఆందోళన కలిగించే అనేక అంశాలపై ఇరు పక్షాలు అభిప్రాయాలను షేర్ చేసుకున్నట్లు అధికార వర్గాలు వెల్లడించాయి.
తాజా వార్తలు
- ఒమన్లో 19 మంది అరెస్టు..!!
- కువైట్లో DSP లైవ్ షోకు అంతా సిద్ధం..!!
- బహ్రెయిన్ అంబరాన్నంటిన దీపావళి వేడుకలు..!!
- రోడ్డు ప్రమాదంలో ముగ్గురు ఖతార్ దౌత్యవేత్తలు మృతి..!!
- షార్జా పోలీసులు అదుపులో వెహికల్ ఫ్రాడ్ గ్యాంగ్..!!
- కార్నిచ్ స్ట్రీట్ అభివృద్ధి పనులు పూర్తి..!!
- నకిలీ మద్యం కేసు..ప్రభుత్వం కీలక నిర్ణయం..సిట్ ఏర్పాటు..
- హైదరాబాద్: భారతదేశపు తొలి సెమీకండక్టర్ ఇన్నోవేషన్ మ్యూజియం ప్రారంభం
- హైదరాబాద్ సీపీ సజ్జనార్ను కలిసి శుభాకాంక్షలు తెలిపిన చిరంజీవి
- కువైట్ లో వాటర్ కొరత..కీలక సూచనలు..!!