కువైట్ లో తనిఖీలు.. 30కంపెనీలపై ఉల్లంఘనలు నమోదు..!!
- July 07, 2025
కువైట్: జూన్ 1 - 30మధ్య నిర్వహించిన తనిఖీలలో 33 మంది కార్మికులు మధ్యాహ్నం పని నిషేధాన్ని ఉల్లంఘించినట్లు పబ్లిక్ అథారిటీ ఫర్ మ్యాన్పవర్ ప్రకటించింది. మే 31 నుండి ఆగస్టు చివరి వరకు అమలులో ఉన్న ఈ నిషేధంలో భాగంగా ఉదయం 11 గంటల నుండి సాయంత్రం 4 గంటల మధ్య బహిరంగ పనిని నిషేధిస్తుంది. ఇన్స్పెక్టర్లు 60 ప్రదేశాలను సందర్శించి మొదటిసారిగా 30 కంపెనీలపై ఉల్లంఘనలను నమోదు చేశారు.
ఈ కాలంలో ప్రజల నుండి 12 నివేదికలు అందాయని , 30 కంపెనీల పునః తనిఖీలను పూర్తి చేశామని కూడా అధికార యంత్రాంగం పేర్కొంది. పౌరులు, నివాసితులు మధ్యాహ్నం పని నిషేధాన్ని ఉల్లంఘించినట్లయితే 6192 2493కు వివరాలను వాట్సాప్ చేయాలని సూచించారు.
తాజా వార్తలు
- ఇండిగో క్యాబ్ సర్వీసు వచ్చేసింది..
- మాదకద్రవ్యాల నిర్మూలనకు ప్రత్యేక అవగాహన కార్యక్రమం ప్రారంభించిన డీజీపీ ఆనంద్
- ఘనంగా బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి రజతోత్సవ వేడుకలు..
- కోచింగ్ సెంటర్లో భారీ అగ్నిప్రమాదం..15 మంది విద్యార్థులు అగ్నికి ఆహుతి..
- ఖతార్ రాస్ లాఫాన్ ఎల్ఎన్జీ ప్లాంట్ పేలుడు:13 మంది భారతీయులు, పాకిస్థానీయులు మృతి
- ఖతార్ పారిశ్రామిక ప్రమాదంపై భారత రాయబార కార్యాలయం స్పందన
- యూఏఈలో 25 ఏళ్లు పూర్తి చేసుకున్న తుంబే ల్యాబ్స్.. అంతర్జాతీయ ISO గుర్తింపు సాధన
- దుబాయ్ పోలీస్–భారత కాన్సులేట్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు
- కువైట్ లో గోల్డ్ ట్రేడ్ రూల్స్ కఠినతరం..!!
- మనమాలో 'ఇమామ్ హుస్సేన్ మెడికల్ క్లినిక్' ప్రారంభం..!!







