కువైట్ లో తనిఖీలు.. 30కంపెనీలపై ఉల్లంఘనలు నమోదు..!!
- July 07, 2025
కువైట్: జూన్ 1 - 30మధ్య నిర్వహించిన తనిఖీలలో 33 మంది కార్మికులు మధ్యాహ్నం పని నిషేధాన్ని ఉల్లంఘించినట్లు పబ్లిక్ అథారిటీ ఫర్ మ్యాన్పవర్ ప్రకటించింది. మే 31 నుండి ఆగస్టు చివరి వరకు అమలులో ఉన్న ఈ నిషేధంలో భాగంగా ఉదయం 11 గంటల నుండి సాయంత్రం 4 గంటల మధ్య బహిరంగ పనిని నిషేధిస్తుంది. ఇన్స్పెక్టర్లు 60 ప్రదేశాలను సందర్శించి మొదటిసారిగా 30 కంపెనీలపై ఉల్లంఘనలను నమోదు చేశారు.
ఈ కాలంలో ప్రజల నుండి 12 నివేదికలు అందాయని , 30 కంపెనీల పునః తనిఖీలను పూర్తి చేశామని కూడా అధికార యంత్రాంగం పేర్కొంది. పౌరులు, నివాసితులు మధ్యాహ్నం పని నిషేధాన్ని ఉల్లంఘించినట్లయితే 6192 2493కు వివరాలను వాట్సాప్ చేయాలని సూచించారు.
తాజా వార్తలు
- సీషెల్స్ దేశానికి ప్రధాని మోదీ $175 మిలియన్ల ఆర్థిక ప్యాకేజీ
- యూపీఐ ద్వారా పీఎఫ్..
- IAF Jobs 2026: వాయుసేనలో అగ్నివీర్ ఉద్యోగాలు
- షార్లెట్లో ఘనంగా NATS చదరంగం పోటీలు
- హైదరాబాద్లో ఏర్పాటు కానున్న అమెరికా దిగ్గజం కాస్ట్కో
- భారత్ లో వాటర్ మెట్రోలు ఏర్పాటుకు కేంద్రం భారీ ప్లాన్!
- 1.6 మిలియన్ల మందికి ఉచిత ఇఫ్తార్ మీల్స్..!!
- అక్రమ చేపల వేట, ఆఫీసర్ పై దాడి..ముగ్గురు అరెస్టు..!!
- యూకే యువరాజు విలియంకు సౌదీ క్రౌన్ ప్రిన్స్ స్వాగతం..!!
- రమదాన్ లో గ్రీన్ బహ్రెయిన్ కు మద్దతు..!!









