దుబాయ్ మ్యూజియం ఆఫ్ ది ఫ్యూచర్లో కొత్త 'సమ్మర్ పాస్'..!!
- July 14, 2025
యూఏఈః దుబాయ్ మ్యూజియం ఆఫ్ ది ఫ్యూచర్ కొత్త, అపరిమిత-ప్రవేశ "సమ్మర్ పాస్"ను ప్రకటించింది. ఇది జూలై 1 నుండి సెప్టెంబర్ 30 వరకు చెల్లుబాటు అవుతుందని తెలిపింది. ఒక వ్యక్తికి మాత్రమే చెల్లుతుంది. టికెట్ దారులు ఎప్పుడైనా సందర్శించడానికి అనుమతిస్తుంది. అధికారిక వెబ్సైట్ ప్రకారం ఈ పాస్ ధర Dh229. సమ్మర్ పాస్ హోల్డర్లు Dh50 లాబీ రిటైల్ షాప్ క్రెడిట్ను కూడా అందుకుంటారు. వేసవి అంతా ఎప్పుడైనా రీడీమ్ చేసుకోవచ్చు.
జూలై 14 - 21 తేదీలలో మొహమ్మద్ బిన్ రషీద్ స్పేస్ సెంటర్ (MBRSC) నుండి నిజ జీవిత వ్యోమగాములతో సహా యూఏఈ స్పేస్ ప్రోగ్రామ్ సభ్యులను కలుసుకునే అవకాశాన్ని కల్పిస్తున్నారు. జూలై 14 నుండి సందర్శకులను అంతర్గత నిపుణుల నేతృత్వంలో గైడెడ్ ఫోటోగ్రఫీ టూర్కు తీసుకెళ్తారు. జూలై 19 నుండి ఆగస్టు 29 వరకు వారాంతాల్లో 'వెల్నెస్ వీకెండ్స్' అల్ వాహాలో జరుగుతాయి. ఇక్కడ యోగా, ధ్యాన సెషన్లను అందిస్తారు.
తాజా వార్తలు
- ఇండోనేషియాలో ఘోర అగ్నిప్రమాదం...16 మంది మృతి
- ఏఐసీసీ సమావేశం తర్వాత కేరళ ముఖ్యమంత్రి పై తుది నిర్ణయం
- ఏకగ్రీవ ఓటుతో ముగ్గురు ఎంపీలకు ఉద్వాసన..!!
- అధికారిక మార్గాల ద్వారానే అనుమతులు పొందాలి..!!
- అబుధాబిలో సమావేశమైన ఖతార్, యూఏఈ సుప్రీం కమిటీ..!!
- ఫర్వానియాలో ట్రాఫిక్ సమస్యలపై గవర్నర్ సమీక్ష..!!
- షెంజెన్ వీసా రద్దీ: యూరప్ పర్యటనలకు 6 నుండి 8 వారాల నిరీక్షణ..!!
- సాంకేతిక సహకారంపై ఒమన్, ప్రపంచ బ్యాంకు చర్చలు..!!
- సువెందు అధికారి పిఏ హత్య–బెంగాల్లో ఉద్రిక్తత
- ప్రజలకు ట్రాఫిక్ ఇబ్బందులు వద్దు…డీజీపీకి సీఎం రేవంత్ స్పష్టమైన ఆదేశాలు









