దుబాయ్ మ్యూజియం ఆఫ్ ది ఫ్యూచర్లో కొత్త 'సమ్మర్ పాస్'..!!
- July 14, 2025
యూఏఈః దుబాయ్ మ్యూజియం ఆఫ్ ది ఫ్యూచర్ కొత్త, అపరిమిత-ప్రవేశ "సమ్మర్ పాస్"ను ప్రకటించింది. ఇది జూలై 1 నుండి సెప్టెంబర్ 30 వరకు చెల్లుబాటు అవుతుందని తెలిపింది. ఒక వ్యక్తికి మాత్రమే చెల్లుతుంది. టికెట్ దారులు ఎప్పుడైనా సందర్శించడానికి అనుమతిస్తుంది. అధికారిక వెబ్సైట్ ప్రకారం ఈ పాస్ ధర Dh229. సమ్మర్ పాస్ హోల్డర్లు Dh50 లాబీ రిటైల్ షాప్ క్రెడిట్ను కూడా అందుకుంటారు. వేసవి అంతా ఎప్పుడైనా రీడీమ్ చేసుకోవచ్చు.
జూలై 14 - 21 తేదీలలో మొహమ్మద్ బిన్ రషీద్ స్పేస్ సెంటర్ (MBRSC) నుండి నిజ జీవిత వ్యోమగాములతో సహా యూఏఈ స్పేస్ ప్రోగ్రామ్ సభ్యులను కలుసుకునే అవకాశాన్ని కల్పిస్తున్నారు. జూలై 14 నుండి సందర్శకులను అంతర్గత నిపుణుల నేతృత్వంలో గైడెడ్ ఫోటోగ్రఫీ టూర్కు తీసుకెళ్తారు. జూలై 19 నుండి ఆగస్టు 29 వరకు వారాంతాల్లో 'వెల్నెస్ వీకెండ్స్' అల్ వాహాలో జరుగుతాయి. ఇక్కడ యోగా, ధ్యాన సెషన్లను అందిస్తారు.
తాజా వార్తలు
- తెలంగాణకు ఐకానిక్ గా టీస్క్వేర్ నిర్మాణం: సీఎం రేవంత్
- 2026 ఫిబ్రవరి నాటికి స్వదేశీ AI
- విజయవాడ-సింగపూర్ మధ్య విమాన సర్వీసులు
- కొత్త యాప్ తో కల్తీ మద్యం గుట్టు రట్టు
- BHD 85.4 మిలియన్ల డీల్ కు అంగీకరించిన బహ్రెయిన్, కువైట్..!!
- జహ్రాలో ప్రభుత్వ ఉద్యోగి అరెస్టు..డ్రగ్స్, గన్ స్వాధీనం..!!
- అమెరికా వార్ సెక్రెటరీతో ఖతార్ డిప్యూటి పీఎం సమావేశం..!!
- బర్కా కారవాన్స్ లో అగ్నిప్రమాదం..!!
- వాడి హనిఫాలో రియల్ భూమ్.. సస్పెన్షన్ ఎత్తివేత..!!
- ప్రధాని నరేంద్ర మోదీ ఏపీ పర్యటన ఖరారు..