సమ్మర్.. దుబాయ్ మెట్రో ప్రయాణికులకు గుడ్ న్యూస్..!!
- July 25, 2025
యూఏఈ: ఈ సమ్మర్ దుబాయ్ మెట్రో వినియోగదారులు కూల్ రైడ్లను ఆస్వాదించవచ్చు. ఈ మేరకు రోడ్స్ అండ్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ (RTA) రెడ్, గ్రీన్ లైన్ల వెంట స్టేషన్లలో వెంటిలేషన్, AC వ్యవస్థల సమగ్ర మరమ్మత్తు రెండవ దశ పూర్తవుతుందని ప్రకటించింది. వెంటిలేషన్, ఏసీ వ్యవస్థలు సరైన సామర్థ్యంతో పనిచేస్తాయని తెలిపారు మెట్రో నెట్వర్క్ అంతటా 24°C నుండి 25°C వరకు స్థిరమైన అంతర్గత ఉష్ణోగ్రతను నిర్వహిస్తాయని RTA తెలిపింది. ఫేజ్ 3 కోసం ఇప్పటికే సన్నాహాలు జరుగుతున్నాయని, ఇందులో ఇంకా మెరుగైన వెంటిలేషన్, AC ప్రాజెక్ట్ లు ఉన్నాయని వెల్లడించింది.
తాజా వార్తలు
- ఆర్చరీ ప్రీమియర్ లీగ్ విజయం తర్వాత ప్రధాని మోదీని కలిసిన రామ్ చరణ్
- ఘనంగా ఫిలింఫేర్ అవార్డుల ప్రదానోత్సవం..
- పాపికొండల విహారయాత్ర రీస్టార్ట్
- తెలంగాణకు ఐకానిక్ గా టీస్క్వేర్ నిర్మాణం: సీఎం రేవంత్
- 2026 ఫిబ్రవరి నాటికి స్వదేశీ AI
- విజయవాడ-సింగపూర్ మధ్య విమాన సర్వీసులు
- కొత్త యాప్ తో కల్తీ మద్యం గుట్టు రట్టు
- BHD 85.4 మిలియన్ల డీల్ కు అంగీకరించిన బహ్రెయిన్, కువైట్..!!
- జహ్రాలో ప్రభుత్వ ఉద్యోగి అరెస్టు..డ్రగ్స్, గన్ స్వాధీనం..!!
- అమెరికా వార్ సెక్రెటరీతో ఖతార్ డిప్యూటి పీఎం సమావేశం..!!