సమ్మర్.. దుబాయ్ మెట్రో ప్రయాణికులకు గుడ్ న్యూస్..!!
- July 25, 2025
యూఏఈ: ఈ సమ్మర్ దుబాయ్ మెట్రో వినియోగదారులు కూల్ రైడ్లను ఆస్వాదించవచ్చు. ఈ మేరకు రోడ్స్ అండ్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ (RTA) రెడ్, గ్రీన్ లైన్ల వెంట స్టేషన్లలో వెంటిలేషన్, AC వ్యవస్థల సమగ్ర మరమ్మత్తు రెండవ దశ పూర్తవుతుందని ప్రకటించింది. వెంటిలేషన్, ఏసీ వ్యవస్థలు సరైన సామర్థ్యంతో పనిచేస్తాయని తెలిపారు మెట్రో నెట్వర్క్ అంతటా 24°C నుండి 25°C వరకు స్థిరమైన అంతర్గత ఉష్ణోగ్రతను నిర్వహిస్తాయని RTA తెలిపింది. ఫేజ్ 3 కోసం ఇప్పటికే సన్నాహాలు జరుగుతున్నాయని, ఇందులో ఇంకా మెరుగైన వెంటిలేషన్, AC ప్రాజెక్ట్ లు ఉన్నాయని వెల్లడించింది.
తాజా వార్తలు
- దుబాయ్ హిందూ దేవాలయం, గురుద్వారా మూసివేత..!!
- ఒమన్- బెలారస్ సంబంధాల పై సమీక్ష..!!
- బహ్రెయిన్ లో టూర్ గైడింగ్ బలోపేతానికి కృషి..!!
- సౌదీ ఎంటర్ టైన్ మెంట్ సెక్టర్ హైక్..89 మిలియన్ల విజిటర్స్..!!
- ఖతార్ లో ఆటిజం విద్యార్థుల విద్య బలోపేతం..!!
- మీనా అల్-అహ్మది రిఫైనరీలో అగ్నిప్రమాదం..!!
- ఏపీలో 43 డిగ్రీలకు చేరనున్న ఎండలు..వడగాల్పుల హెచ్చరిక!
- NIC సైంటిస్ట్-బి నోటిఫికేషన్ విడుదల
- విమానాల్లో సీట్ సెలెక్షన్ రూల్ పై కేంద్రం సరికొత్త నిర్ణయం!
- ఢిల్లీలో లక్షల సీసీ కెమెరాల తొలగింపు









