సమ్మర్.. దుబాయ్ మెట్రో ప్రయాణికులకు గుడ్ న్యూస్..!!
- July 25, 2025
యూఏఈ: ఈ సమ్మర్ దుబాయ్ మెట్రో వినియోగదారులు కూల్ రైడ్లను ఆస్వాదించవచ్చు. ఈ మేరకు రోడ్స్ అండ్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ (RTA) రెడ్, గ్రీన్ లైన్ల వెంట స్టేషన్లలో వెంటిలేషన్, AC వ్యవస్థల సమగ్ర మరమ్మత్తు రెండవ దశ పూర్తవుతుందని ప్రకటించింది. వెంటిలేషన్, ఏసీ వ్యవస్థలు సరైన సామర్థ్యంతో పనిచేస్తాయని తెలిపారు మెట్రో నెట్వర్క్ అంతటా 24°C నుండి 25°C వరకు స్థిరమైన అంతర్గత ఉష్ణోగ్రతను నిర్వహిస్తాయని RTA తెలిపింది. ఫేజ్ 3 కోసం ఇప్పటికే సన్నాహాలు జరుగుతున్నాయని, ఇందులో ఇంకా మెరుగైన వెంటిలేషన్, AC ప్రాజెక్ట్ లు ఉన్నాయని వెల్లడించింది.
తాజా వార్తలు
- లోక్సభ స్పీకర్ పై అవిశ్వాస తీర్మాణానికి కాంగ్రెస్ సిద్ధం
- మున్సిపల్ ఎన్నికలకు సర్వం సిద్ధం: డీజీపీ శివధర్ రెడ్డి
- విశాఖ మెట్రోకు గ్రీన్ సిగ్నల్
- టీటీడీకి రూ.30 లక్షలు విరాళం
- సీషెల్స్ దేశానికి ప్రధాని మోదీ $175 మిలియన్ల ఆర్థిక ప్యాకేజీ
- యూపీఐ ద్వారా పీఎఫ్..
- IAF Jobs 2026: వాయుసేనలో అగ్నివీర్ ఉద్యోగాలు
- షార్లెట్లో ఘనంగా NATS చదరంగం పోటీలు
- హైదరాబాద్లో ఏర్పాటు కానున్న అమెరికా దిగ్గజం కాస్ట్కో
- భారత్ లో వాటర్ మెట్రోలు ఏర్పాటుకు కేంద్రం భారీ ప్లాన్!









