ఇరాక్ లో కారుబాంబు పేలి ఆరుగురు మృతి
- July 15, 2015
ఇరాక్ లో ఉస్ ఉ్రగవాదుల ప్రతీకార దాడిలో అయిదుగురు వ్యక్తులు చనిపోయారు. మరో 11మంది తీవ్ర గాయపడ్డారు. ఉత్తర బాగ్దాద్ నగరానికి సమీపంలోని ఖలిస్ లో పట్టణంలో మంగళవారం ఈ పేలుడు సంభవించింది. ఉగ్రవాద చర్యలకు వ్యతికేకంగా పనిచేస్తున్న హషద్ అల్ షాహిబ్ అనే సంస్థను టార్గెట్ చేసిన ఐస్, కారుబాంబ్ అమర్చి ఈ హత్యలకు పూనుకుంది. తమకు వ్యతిరేకంగా పనిచేస్తున్నందుకు ప్రతీకారంగానే ఈ దాడికి పాల్పడినట్టుగా ఐస్ ఒక లేఖను కూడా విడిచిపెట్టింది. దీంతో స్థానికంగా ఉద్రిక్తత నెలకొంది. ఐఎస్ కు వ్యతిరేకంగా పనిచేస్తున్న జిహైదిస్ట్ కార్యకర్తలను మట్టుబెట్టేందుకు ఐఎస్ పథకం రచించిందని ఖలిస్ పోలీసుఅధికారులు వెల్లడించారు. ప్రముఖ వైద్యుని ఇంటిముందు ఈ కార్ బాంబ్ పేలుడు సంభవించిందని తెలిపారు.
తాజా వార్తలు
- కువైట్ లో స్మగ్లింగ్ యత్నం భగ్నం..!!
- యూత్ సిటీ 2030కు ఎన్బీబీ ప్లాటినం స్పాన్సర్..!!
- ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన ఖతార్..!!
- ఈ-స్కూటర్లు, సైకిళ్ల నిబంధనలు ఉల్లంఘిస్తే Dh500 వరకు జరిమానా..!!
- అరేబియా సముద్రంలో 4.9 తీవ్రతతో భూకంపం..ఒమన్ లో ప్రభావంపై క్లారిటీ..!!
- సౌదీలో సొంతింటి కల సాకారం.. 66.24% నికి చేరిన హోం ఓనర్షిప్..!!
- అవయవదానంతో 12 మందికి పునర్జన్మ.. నలుగురు చిన్నారులకు కొత్త జీవితం..!!
- అమెరికా–ఇరాన్ ఘర్షణలు తీవ్రం..
- కువైట్ గగనతలంలో క్షిపణులు, డ్రోన్లను అడ్డుకున్న వైమానిక రక్షణ వ్యవస్థలు
- సోనమ్ వాంగ్చుక్ నిరాహార దీక్ష భగ్నం..!







