ఇరాక్ లో కారుబాంబు పేలి ఆరుగురు మృతి
- July 15, 2015
ఇరాక్ లో ఉస్ ఉ్రగవాదుల ప్రతీకార దాడిలో అయిదుగురు వ్యక్తులు చనిపోయారు. మరో 11మంది తీవ్ర గాయపడ్డారు. ఉత్తర బాగ్దాద్ నగరానికి సమీపంలోని ఖలిస్ లో పట్టణంలో మంగళవారం ఈ పేలుడు సంభవించింది. ఉగ్రవాద చర్యలకు వ్యతికేకంగా పనిచేస్తున్న హషద్ అల్ షాహిబ్ అనే సంస్థను టార్గెట్ చేసిన ఐస్, కారుబాంబ్ అమర్చి ఈ హత్యలకు పూనుకుంది. తమకు వ్యతిరేకంగా పనిచేస్తున్నందుకు ప్రతీకారంగానే ఈ దాడికి పాల్పడినట్టుగా ఐస్ ఒక లేఖను కూడా విడిచిపెట్టింది. దీంతో స్థానికంగా ఉద్రిక్తత నెలకొంది. ఐఎస్ కు వ్యతిరేకంగా పనిచేస్తున్న జిహైదిస్ట్ కార్యకర్తలను మట్టుబెట్టేందుకు ఐఎస్ పథకం రచించిందని ఖలిస్ పోలీసుఅధికారులు వెల్లడించారు. ప్రముఖ వైద్యుని ఇంటిముందు ఈ కార్ బాంబ్ పేలుడు సంభవించిందని తెలిపారు.
తాజా వార్తలు
- 'ఎయిర్ వైస్ మార్షల్' ర్యాంక్ సాధించిన తొలి మహిళా ఆఫీసర్గా శక్తి శర్మ
- ఏసీ బస్సుల్లోనూ మహిళలకు ఫ్రీ: సీఎం చంద్రబాబు
- బిట్స్ పిలానీ హైదరాబాద్ క్యాంపస్ యూఏవీ ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్లో చోటు
- సౌదీ అరేబియాలో ఒమన్ సుల్తాన్ పర్యటన..
- హైదరాబాద్-విజయవాడ-మచిలీపట్నం NH-65 విస్తరణకు ఆమోదం
- కాశీలో ఘనంగా బోనాల పండుగ వేడుకలు
- గణేష్ ఉత్సవాల ఏర్పాట్ల పై తెలంగాణ ప్రభుత్వ సమావేశంలో పాల్గొన్న డీజీపీ సీవీ ఆనంద్
- విపత్తు బాధితుల పాలిట ప్రాణదాతగా కెప్టెన్ ప్రియ
- భారత మార్కెట్పై అజ్మాన్ దృష్టి.. కొత్త ట్రేడ్ ఇన్సెంటివ్ ప్రోగ్రామ్ ప్రకటన
- స్థానిక ఎన్నికల పై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు







