మొటిమలు వేధిస్తున్నాయా? చిట్కాలివిగో
- July 15, 2015సహజంగా మొటిమలు రాకుండా ఉండాలంటే ముఖాన్ని మామూలు నీళ్లతోనే తరచూ కడుగుతూ ఉంటే చాలా వరకూ ముఖం మీది జిడ్డు తొలగిపోయి మొటిమలు రాకుండా ఉండడానికి ఉపయోగపడుతుంది. ఇక మొటిమలు వచ్చిన తరువాత చిన్నగా మన ఇంట్లోనే చేసుకునే మాయిశ్చరజర్ ఓట్స్. ఓట్స్ను అనేక రకాలుగా ఉపయోగించి ముఖానికి పూతలా ఉపయోగిస్తే సరిపోతుంది. కొద్దిగా ఓట్స్ పొడిలో తేనె కలిపి ఆ మిశ్రమాన్ని ముఖానికి వలయాకారంలో రుద్దుతూ మసాజ్ చేస్తే మృతకణాలు తొలగిపోయి మొటిమలు రాకుండానూ, వాటిద్వారా వచ్చిన మచ్చలు తగ్గడానికి కూడా తోడ్పడుతుంది. ఇంకొక చిట్కా. ఓట్స్ మిశ్రమానికి కొబ్బరినూనె కలిపి ప్యాక్లా వేసి 20 నిముషాల తర్వాత కడిగేసినా సరిపోతుంది. ముఖంపై మొటిమలు తొలగిపోయి ముఖం తాజాగా ప్రకాశవంతంగా మారుతుంది.
తాజా వార్తలు
- డిఫెన్స్ ఆపరేషన్ సెంటర్ ను సందర్శించిన డిప్యూటీ పీఎం..!!
- కర్ణాటక ప్రభుత్వం సంచలన నిర్ణయం..
- వాహనదారులకు ఊరట
- ఆస్కార్స్ 2026 ప్రజెంటర్గా ప్రియాంక చోప్రా
- పిల్లలు, కార్మికులకు భరోసా ఇవ్వండి: కువైట్ అంతర్గత మంత్రిత్వ శాఖ విజ్ఞప్తి
- ఆన్లైన్లో మిస్ లీడ్ కంటెంట్ స్ప్రెడ్.. 194 మంది అరెస్టు..!!
- ఖతార్లోని అల్-ఉదీద్ వైమానిక స్థావరంపై డ్రోన్ దాడి..!!
- మనామాలో హోటళ్ళు, నివాస భవనానికి నష్టం..!!
- కువైట్లో చిక్కుకున్న ప్రయాణీకులతో టచ్ లో ఎంబసీ..!!
- మిడిల్ ఈస్ట్, ఒమన్లో CBSE పరీక్షలు రద్దు..!!









