మొటిమలు వేధిస్తున్నాయా? చిట్కాలివిగో
- July 15, 2015సహజంగా మొటిమలు రాకుండా ఉండాలంటే ముఖాన్ని మామూలు నీళ్లతోనే తరచూ కడుగుతూ ఉంటే చాలా వరకూ ముఖం మీది జిడ్డు తొలగిపోయి మొటిమలు రాకుండా ఉండడానికి ఉపయోగపడుతుంది. ఇక మొటిమలు వచ్చిన తరువాత చిన్నగా మన ఇంట్లోనే చేసుకునే మాయిశ్చరజర్ ఓట్స్. ఓట్స్ను అనేక రకాలుగా ఉపయోగించి ముఖానికి పూతలా ఉపయోగిస్తే సరిపోతుంది. కొద్దిగా ఓట్స్ పొడిలో తేనె కలిపి ఆ మిశ్రమాన్ని ముఖానికి వలయాకారంలో రుద్దుతూ మసాజ్ చేస్తే మృతకణాలు తొలగిపోయి మొటిమలు రాకుండానూ, వాటిద్వారా వచ్చిన మచ్చలు తగ్గడానికి కూడా తోడ్పడుతుంది. ఇంకొక చిట్కా. ఓట్స్ మిశ్రమానికి కొబ్బరినూనె కలిపి ప్యాక్లా వేసి 20 నిముషాల తర్వాత కడిగేసినా సరిపోతుంది. ముఖంపై మొటిమలు తొలగిపోయి ముఖం తాజాగా ప్రకాశవంతంగా మారుతుంది.
తాజా వార్తలు
- జపాన్ ఓపెన్ ఫైనల్కు పీవీ సింధు..
- ఇరాన్ దాడితో కువైట్లో విద్యుత్ ఉత్పత్తి, సముద్ర జలాల డీసాలినేషన్ ప్లాంట్లో అగ్నిప్రమాదం
- గుంటూరు ఘటన పై స్పందించిన సీఎం చంద్రబాబు..
- కువైట్ ఎయిర్వేస్ విమానాల రీషెడ్యూల్
- కువైట్ లో స్మగ్లింగ్ యత్నం భగ్నం..!!
- యూత్ సిటీ 2030కు ఎన్బీబీ ప్లాటినం స్పాన్సర్..!!
- ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన ఖతార్..!!
- ఈ-స్కూటర్లు, సైకిళ్ల నిబంధనలు ఉల్లంఘిస్తే Dh500 వరకు జరిమానా..!!
- అరేబియా సముద్రంలో 4.9 తీవ్రతతో భూకంపం..ఒమన్ లో ప్రభావంపై క్లారిటీ..!!
- సౌదీలో సొంతింటి కల సాకారం.. 66.24% నికి చేరిన హోం ఓనర్షిప్..!!







