మొటిమలు వేధిస్తున్నాయా? చిట్కాలివిగో
- July 15, 2015సహజంగా మొటిమలు రాకుండా ఉండాలంటే ముఖాన్ని మామూలు నీళ్లతోనే తరచూ కడుగుతూ ఉంటే చాలా వరకూ ముఖం మీది జిడ్డు తొలగిపోయి మొటిమలు రాకుండా ఉండడానికి ఉపయోగపడుతుంది. ఇక మొటిమలు వచ్చిన తరువాత చిన్నగా మన ఇంట్లోనే చేసుకునే మాయిశ్చరజర్ ఓట్స్. ఓట్స్ను అనేక రకాలుగా ఉపయోగించి ముఖానికి పూతలా ఉపయోగిస్తే సరిపోతుంది. కొద్దిగా ఓట్స్ పొడిలో తేనె కలిపి ఆ మిశ్రమాన్ని ముఖానికి వలయాకారంలో రుద్దుతూ మసాజ్ చేస్తే మృతకణాలు తొలగిపోయి మొటిమలు రాకుండానూ, వాటిద్వారా వచ్చిన మచ్చలు తగ్గడానికి కూడా తోడ్పడుతుంది. ఇంకొక చిట్కా. ఓట్స్ మిశ్రమానికి కొబ్బరినూనె కలిపి ప్యాక్లా వేసి 20 నిముషాల తర్వాత కడిగేసినా సరిపోతుంది. ముఖంపై మొటిమలు తొలగిపోయి ముఖం తాజాగా ప్రకాశవంతంగా మారుతుంది.
తాజా వార్తలు
- 'ఎయిర్ వైస్ మార్షల్' ర్యాంక్ సాధించిన తొలి మహిళా ఆఫీసర్గా శక్తి శర్మ
- ఏసీ బస్సుల్లోనూ మహిళలకు ఫ్రీ: సీఎం చంద్రబాబు
- బిట్స్ పిలానీ హైదరాబాద్ క్యాంపస్ యూఏవీ ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్లో చోటు
- సౌదీ అరేబియాలో ఒమన్ సుల్తాన్ పర్యటన..
- హైదరాబాద్-విజయవాడ-మచిలీపట్నం NH-65 విస్తరణకు ఆమోదం
- కాశీలో ఘనంగా బోనాల పండుగ వేడుకలు
- గణేష్ ఉత్సవాల ఏర్పాట్ల పై తెలంగాణ ప్రభుత్వ సమావేశంలో పాల్గొన్న డీజీపీ సీవీ ఆనంద్
- విపత్తు బాధితుల పాలిట ప్రాణదాతగా కెప్టెన్ ప్రియ
- భారత మార్కెట్పై అజ్మాన్ దృష్టి.. కొత్త ట్రేడ్ ఇన్సెంటివ్ ప్రోగ్రామ్ ప్రకటన
- స్థానిక ఎన్నికల పై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు







