ఒమన్ ఎయిర్ పోర్టుల్లో పెరిగిన ప్రయాణీకుల రద్దీ..!!
- July 27, 2025
మస్కట్: ఒమన్ ఎయిర్ పోర్టుల్లో జూన్ నెలకు సంబంధించి ప్రయాణికుల సంఖ్యలో 2 శాతం వృద్ధి నమోదైంది. గత సంవత్సరం ఇదే కాలంలో 1,109,745 మంది ప్రయాణికులతో పోలిస్తే గత నెల 1,134,924 కు చేరుకుంది. ఏడాది పొడవునా ఆకర్షణీయమైన పర్యాటక గమ్యస్థానంగా ఒమన్ స్థానాన్ని జరుగుతున్న కార్యక్రమాల కారణంగా ఈ వృద్ధీ నమోదైనట్లు అధికారులు తెలిపారు.
ప్రయాణీకులకు సహాయపడే తాజా టెక్నాలజీలు, స్మార్ట్ సేవలను అమలు చేయడం ద్వారా ఒమన్ ఎయిర్ పోర్ట్స్ సజావుగా, సురక్షితంగా, అధిక-నాణ్యత ప్రయాణ అనుభవాన్ని అందించడానికి కట్టుబడి ఉంది. ధోఫర్ గవర్నరేట్ లో ఖరీఫ్ సీజన్ ప్రారంభంతో సందర్శకుల సంఖ్య విపరీతంగా పెరుగుతోంది. దాంతో ఎయిర్ పోర్టల్లో రద్దీ నెలకొన్నదని అధికారులు చెబుతున్నారు. రాబోయే రోజుల్లో మరింత మంది వచ్చే అవకాశం ఉందని పేర్కొన్నారు.
తాజా వార్తలు
- ఇరానియన్ దాడి నేపథ్యంలో కువైట్ విమానాశ్రయంలో అత్యవసర ప్రణాళిక అమలు..
- ఆరోగ్య పర్యాటకాన్ని ప్రోత్సహించేందుకు దుబాయ్ స్మార్ట్ మెడికల్ వీసా
- నార్వే చెస్లో ఒకే టోర్నీలో రెండుసార్లు కార్ల్సన్ను ఓడించిన ప్రజ్ఞానంద
- 2027 గోదావరి పుష్కరాలను అట్టహాసంగా నిర్వహించాలని సీఎం చంద్రబాబు ఆదేశం
- CBSE బోర్డులో భారీ మార్పులు..
- వర్షాకాలంలో నీటి నిల్వలు, ట్రాఫిక్ అంతరాయాల నివారణకు ముందస్తు చర్యలు
- వాహనాలకు పూర్తి నష్టం పేమెంట్స్..సౌదీ సెంట్రల్ బ్యాంక్ కీలక ఉత్తర్వులు..!!
- ఇరాన్, ఇరాక్లకు వెళ్లడం పై నిషేధం విధించిన బహ్రెయిన్..!!
- తొలి 30 మిలియన్ దిర్హమ్ల విజేత వివరాలు వెల్లడించిన యూఏఈ లాటరీ..!!
- 'సాస్ ఫర్ ఎక్సలెన్స్' కార్యక్రమాన్ని ప్రారంభించిన ఒమన్ రవాణా మంత్రిత్వ శాఖ..!!









