పార్శిల్ లో 9.5 కిలోల లిక్విడ్ నార్కోటిక్స్. ముగ్గురు అరెస్టు..!!
- July 27, 2025
మనామా: సుమారు 9.5 కిలోగ్రాముల ద్రవ పదార్థాన్ని కలిగి ఉన్న అనుమానాస్పద పోస్టల్ ప్యాకేజీకి సంబంధించి ముగ్గురు వ్యక్తులను అరెస్టు చేసినట్లు పబ్లిక్ ప్రాసిక్యూషన్ ప్రకటించింది. డ్రగ్ క్రైమ్స్ ప్రాసిక్యూషన్ హెడ్ ప్రకారం..ప్యాకేజీని బహ్రెయిన్ యాంటీ-నార్కోటిక్స్ డైరెక్టరేట్ స్వాధీనం చేసుకున్నారు.అందులో అనుమానిత లిక్విడ్ డ్రగ్తో నిండిన అనేక కంటైనర్లను గుర్తించినట్లు తెలిపారు.
దర్యాప్తు చేపట్టిన అధికారులు..ప్యాకేజీని తీసుకోవడానికి వచ్చిన ఇద్దరు ఆసియా జాతీయులను అరెస్టు చేశారు. వారి ఇంటి నుంచి వీటి తయారీకి ఉపయోగించిన పదార్థాలను సీజ్ చేశారు. తదుపరి విచారణ కోసం వారిని ఏడు రోజుల పాటు కస్టడీలో పెట్టాలని కోర్టు ఆదేశించింది. స్వాధీనం చేసుకున్న వస్తువులను ఫోరెన్సిక్ పరీక్ష కోసం పంపినట్టు పేర్కొన్నారు.
పార్శిల్ లో 9.5 కిలోల లిక్విడ్ నార్కోటిక్స్. ముగ్గురు అరెస్టు..!!
మనామా: సుమారు 9.5 కిలోగ్రాముల ద్రవ పదార్థాన్ని కలిగి ఉన్న అనుమానాస్పద పోస్టల్ ప్యాకేజీకి సంబంధించి ముగ్గురు వ్యక్తులను అరెస్టు చేసినట్లు పబ్లిక్ ప్రాసిక్యూషన్ ప్రకటించింది. డ్రగ్ క్రైమ్స్ ప్రాసిక్యూషన్ హెడ్ ప్రకారం.. ప్యాకేజీని బహ్రెయిన్ యాంటీ-నార్కోటిక్స్ డైరెక్టరేట్ స్వాధీనం చేసుకున్నారు. అందులో అనుమానిత లిక్విడ్ డ్రగ్తో నిండిన అనేక కంటైనర్లను గుర్తించినట్లు తెలిపారు.
దర్యాప్తు చేపట్టిన అధికారులు..ప్యాకేజీని తీసుకోవడానికి వచ్చిన ఇద్దరు ఆసియా జాతీయులను అరెస్టు చేశారు. వారి ఇంటి నుంచి వీటి తయారీకి ఉపయోగించిన పదార్థాలను సీజ్ చేశారు. తదుపరి విచారణ కోసం వారిని ఏడు రోజుల పాటు కస్టడీలో పెట్టాలని కోర్టు ఆదేశించింది. స్వాధీనం చేసుకున్న వస్తువులను ఫోరెన్సిక్ పరీక్ష కోసం పంపినట్టు పేర్కొన్నారు.
తాజా వార్తలు
- ప్రైవేటు స్కూళ్ల ఫీజులపై సీఎం విజయ్ కీలక నిర్ణయం
- కెమెరాల వినియోగంపై షేక్ హమ్దాన్ కొత్త తీర్మానం
- సౌదీ అరేబియాకు భారత తదుపరి రాయబారిగా విపుల్ నియామకం
- లోక్ భవన్లో సిక్కిం, గోవా, తెలంగాణ రాష్ట్రాల ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
- చండీగఢ్లో విద్యుత్ సంప్రదింపుల కమిటీ సమావేశంలో పాల్గొన్న ఎంపీ వల్లభనేని బాలశౌరి
- కువైట్: జైలు నుంచి పరారైన ముగ్గురు ఖైదీల అరెస్ట్..
- ఘనంగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
- తెలంగాణలో పొత్తులపై తేల్చి చెప్పిన పవన్ కల్యాణ్..
- జాతీయ పురోగతికి ఆరోగ్య సంరక్షణే కేంద్రబిందువు: గవర్నర్ అబ్దుల్ నజీర్
- తెలంగాణ అభివృద్ధిలో పోలీసుల పాత్ర కీలకం: సైబరాబాద్ సీపీ డా.ఎం.రమేష్









