పార్శిల్ లో 9.5 కిలోల లిక్విడ్ నార్కోటిక్స్. ముగ్గురు అరెస్టు..!!
- July 27, 2025
మనామా: సుమారు 9.5 కిలోగ్రాముల ద్రవ పదార్థాన్ని కలిగి ఉన్న అనుమానాస్పద పోస్టల్ ప్యాకేజీకి సంబంధించి ముగ్గురు వ్యక్తులను అరెస్టు చేసినట్లు పబ్లిక్ ప్రాసిక్యూషన్ ప్రకటించింది. డ్రగ్ క్రైమ్స్ ప్రాసిక్యూషన్ హెడ్ ప్రకారం..ప్యాకేజీని బహ్రెయిన్ యాంటీ-నార్కోటిక్స్ డైరెక్టరేట్ స్వాధీనం చేసుకున్నారు.అందులో అనుమానిత లిక్విడ్ డ్రగ్తో నిండిన అనేక కంటైనర్లను గుర్తించినట్లు తెలిపారు.
దర్యాప్తు చేపట్టిన అధికారులు..ప్యాకేజీని తీసుకోవడానికి వచ్చిన ఇద్దరు ఆసియా జాతీయులను అరెస్టు చేశారు. వారి ఇంటి నుంచి వీటి తయారీకి ఉపయోగించిన పదార్థాలను సీజ్ చేశారు. తదుపరి విచారణ కోసం వారిని ఏడు రోజుల పాటు కస్టడీలో పెట్టాలని కోర్టు ఆదేశించింది. స్వాధీనం చేసుకున్న వస్తువులను ఫోరెన్సిక్ పరీక్ష కోసం పంపినట్టు పేర్కొన్నారు.
పార్శిల్ లో 9.5 కిలోల లిక్విడ్ నార్కోటిక్స్. ముగ్గురు అరెస్టు..!!
మనామా: సుమారు 9.5 కిలోగ్రాముల ద్రవ పదార్థాన్ని కలిగి ఉన్న అనుమానాస్పద పోస్టల్ ప్యాకేజీకి సంబంధించి ముగ్గురు వ్యక్తులను అరెస్టు చేసినట్లు పబ్లిక్ ప్రాసిక్యూషన్ ప్రకటించింది. డ్రగ్ క్రైమ్స్ ప్రాసిక్యూషన్ హెడ్ ప్రకారం.. ప్యాకేజీని బహ్రెయిన్ యాంటీ-నార్కోటిక్స్ డైరెక్టరేట్ స్వాధీనం చేసుకున్నారు. అందులో అనుమానిత లిక్విడ్ డ్రగ్తో నిండిన అనేక కంటైనర్లను గుర్తించినట్లు తెలిపారు.
దర్యాప్తు చేపట్టిన అధికారులు..ప్యాకేజీని తీసుకోవడానికి వచ్చిన ఇద్దరు ఆసియా జాతీయులను అరెస్టు చేశారు. వారి ఇంటి నుంచి వీటి తయారీకి ఉపయోగించిన పదార్థాలను సీజ్ చేశారు. తదుపరి విచారణ కోసం వారిని ఏడు రోజుల పాటు కస్టడీలో పెట్టాలని కోర్టు ఆదేశించింది. స్వాధీనం చేసుకున్న వస్తువులను ఫోరెన్సిక్ పరీక్ష కోసం పంపినట్టు పేర్కొన్నారు.
తాజా వార్తలు
- కువైట్లో T5 టెర్మినల్ పునఃప్రారంభం పై సోషల్ మీడియాలో వైరల్ వార్తలు ఫేక్: DGCA స్పష్టీకరణ
- IPL 2026: కోల్కతా పై చెన్నై ఘన విజయం
- దోహాలో ఘనంగా డా.బి.ఆర్.అంబేద్కర్ జయంతి వేడుకలు
- శంషాబాద్లో నకిలీ CISF అధికారి గుట్టురట్టు!
- ఏప్రిల్ 15 నుంచి కొత్త జరిమానా నిబంధనలు అమలు
- ట్రంప్తో 40 నిమిషాలు మాట్లాడిన ప్రధాని మోదీ..
- బిహార్ కొత్త సీఎం గా సామ్రాట్ చౌదరి..!
- భారత్ లో ‘టెక్నోవర్స్ హ్యాకథాన్ 2026’ ప్రారంభం!
- తెలంగాణలో వీఐపీ సెక్యూరిటీ తగ్గింపు: డీజీపీ శివధర్రెడ్డి
- ఛత్తీస్ గఢ్ లోని వేదాంత పవర్ ప్లాంట్లో భారీ పేలుడు, 9 మంది మృతి









