పార్శిల్ లో 9.5 కిలోల లిక్విడ్ నార్కోటిక్స్. ముగ్గురు అరెస్టు..!!
- July 27, 2025
మనామా: సుమారు 9.5 కిలోగ్రాముల ద్రవ పదార్థాన్ని కలిగి ఉన్న అనుమానాస్పద పోస్టల్ ప్యాకేజీకి సంబంధించి ముగ్గురు వ్యక్తులను అరెస్టు చేసినట్లు పబ్లిక్ ప్రాసిక్యూషన్ ప్రకటించింది. డ్రగ్ క్రైమ్స్ ప్రాసిక్యూషన్ హెడ్ ప్రకారం..ప్యాకేజీని బహ్రెయిన్ యాంటీ-నార్కోటిక్స్ డైరెక్టరేట్ స్వాధీనం చేసుకున్నారు.అందులో అనుమానిత లిక్విడ్ డ్రగ్తో నిండిన అనేక కంటైనర్లను గుర్తించినట్లు తెలిపారు.
దర్యాప్తు చేపట్టిన అధికారులు..ప్యాకేజీని తీసుకోవడానికి వచ్చిన ఇద్దరు ఆసియా జాతీయులను అరెస్టు చేశారు. వారి ఇంటి నుంచి వీటి తయారీకి ఉపయోగించిన పదార్థాలను సీజ్ చేశారు. తదుపరి విచారణ కోసం వారిని ఏడు రోజుల పాటు కస్టడీలో పెట్టాలని కోర్టు ఆదేశించింది. స్వాధీనం చేసుకున్న వస్తువులను ఫోరెన్సిక్ పరీక్ష కోసం పంపినట్టు పేర్కొన్నారు.
పార్శిల్ లో 9.5 కిలోల లిక్విడ్ నార్కోటిక్స్. ముగ్గురు అరెస్టు..!!
మనామా: సుమారు 9.5 కిలోగ్రాముల ద్రవ పదార్థాన్ని కలిగి ఉన్న అనుమానాస్పద పోస్టల్ ప్యాకేజీకి సంబంధించి ముగ్గురు వ్యక్తులను అరెస్టు చేసినట్లు పబ్లిక్ ప్రాసిక్యూషన్ ప్రకటించింది. డ్రగ్ క్రైమ్స్ ప్రాసిక్యూషన్ హెడ్ ప్రకారం.. ప్యాకేజీని బహ్రెయిన్ యాంటీ-నార్కోటిక్స్ డైరెక్టరేట్ స్వాధీనం చేసుకున్నారు. అందులో అనుమానిత లిక్విడ్ డ్రగ్తో నిండిన అనేక కంటైనర్లను గుర్తించినట్లు తెలిపారు.
దర్యాప్తు చేపట్టిన అధికారులు..ప్యాకేజీని తీసుకోవడానికి వచ్చిన ఇద్దరు ఆసియా జాతీయులను అరెస్టు చేశారు. వారి ఇంటి నుంచి వీటి తయారీకి ఉపయోగించిన పదార్థాలను సీజ్ చేశారు. తదుపరి విచారణ కోసం వారిని ఏడు రోజుల పాటు కస్టడీలో పెట్టాలని కోర్టు ఆదేశించింది. స్వాధీనం చేసుకున్న వస్తువులను ఫోరెన్సిక్ పరీక్ష కోసం పంపినట్టు పేర్కొన్నారు.
తాజా వార్తలు
- కువైట్ లో ట్రక్కుల రాకపోకలపై ఆంక్షలు..నిషేధ సమయాలు ఇవే..!!
- సౌదీ టూరిజం రంగంలో డిజిటల్ విప్లవం.. యూనిఫైడ్ ప్లాట్ఫామ్ ప్రారంభం..!!
- మస్కట్-రియాద్ మధ్య కొత్త విమాన సర్వీసులు..!!
- ఖతార్లో ముగ్గురు యూరోపియన్లు అరెస్ట్..!!
- బహ్రెయిన్-బ్రిటన్ మధ్య కీలక చర్చలు..!!
- షార్జాలో మిస్సింగ్.. కజకిస్థాన్ అక్కాచెల్లెళ్లు అనుమానస్పద మృతి..!!
- నేపాల్కు ఖతార్ అత్యవసర సాయం.. భూకంపాలు, వరద బాధితులకు అండగా రెస్క్యూ బృందాలు
- పుతిన్తో ప్రధాని మోదీ భేటీ.. భారత్–రష్యా సంబంధాల పై కీలక చర్చలు
- అంతర్జాతీయ ఫుట్బాల్కు లియోనెల్ మెస్సీ వీడ్కోలు.. అర్జెంటీనా జట్టుకు గుడ్బై
- ఈజిప్ట్కు చేరుకున్న భారత వాయుసేన ‘సారంగ్’ హెలికాప్టర్ డిస్ప్లే టీమ్







