ఆదాయ పన్ను విభాగం చీఫ్ కమిషనర్గా అనిల్ కుమార్
- July 31, 2025
విజయవాడ : ఆ దాయపన్ను విభాగం ఏపీ, తెలంగాణ రాష్ట్రాల పిన్సిపాల్ చీఫ్ కమీషనర్గా మోరంపూడి అనిల్ కుమార్ మంగళవారం హైదరాబాద్లో భాధ్యతలు స్వీకరించారు. 1990 బ్యాచ్ ఐఆర్ఎస్ అధికారి అయిన అనిల్కుమార్ స్వస్థలం ఏలూరు సమీపం లోని లింగపాలెం. వ్యవసాయ కుటుం బానికి చెందిన సత్యన్నారాయణ, కమల కుమారి దంపతులకు జన్మించిన ఆయన వివిధ హోదాల్లో విజయవాడ, గుంటూరు, హైదరాబాద్, బెంగుళూరు, ముంబయిలలో పనిచేశారు.
ప్రస్తుతం కేరళ, లక్షద్వీప్ ల ప్రిన్సిపల్ చీప్ కమీషనర్ గా పనిచేస్తు న్నారు.2016లో సురేష్బాబ్బు తర్వాత ఏపీ, తెలంగాణ రీజియన్ కు ఐటీ శాఖ ప్రిన్సిపల్ చీఫ్ కమీషనర్ గా పనిచేస్తు న్నారు. 2016లో సురేష్ బాబు తర్వాత ఏపీ, తెలంగాణ రీజియన్ కు ఐటీ శాఖ ప్రిన్సిపల్ చీఫ్ కమీషనర్గా తెలుగు వ్యక్తి భాధ్యతలు చేపట్టారు.దేశంలో అధిక ఆదాయం వచ్చే వాటిలో ఒకటైన ఆంధ్ర, తెలంగాణ రీజియన్ ప్రిన్సిపల్ చీఫ్ కమీషనర్ గా భాధ్యతలు చేపట్టడం సంతోషంగా వెల్లడించారు.
తాజా వార్తలు
- డిసెంబర్ 31నే జనవరి పెన్షన్ పంపిణి
- రుణ గ్రహీతలకు SBI భారీ శుభవార్త..
- ఫుట్బాల్ ప్లేయర్ లియోనెల్ మెస్సీకి ‘Z’ కేటగిరీ భద్రత
- భారత్ టారిఫ్ల పై ట్రంప్కు అమెరికాలోనే వ్యతిరేకత
- ఏపీ: 2027 గోదావరి పుష్కరాల తేదీలు ఖరారు
- భారత్ కు చేరుకున్న ఫుట్బాల్ స్టార్ లియోనెల్ మెస్సీ
- గడువు ముగిసిన పదార్థాలు.. రెస్టారెంట్ యజమానికి జైలుశిక్ష..!!
- ఖతార్ లో కొత్త తరం వాహన లైసెన్స్ ప్లేట్లు..!!
- వాతావరణ ప్రమాదాలు, సునామీపై జాతీయ అవగాహన..!!
- పుట్టినరోజున ప్రమాదకరమైన స్టంట్..వ్యక్తి అరెస్టు..!!







