ఆదాయ పన్ను విభాగం చీఫ్ కమిషనర్గా అనిల్ కుమార్
- July 31, 2025
విజయవాడ : ఆ దాయపన్ను విభాగం ఏపీ, తెలంగాణ రాష్ట్రాల పిన్సిపాల్ చీఫ్ కమీషనర్గా మోరంపూడి అనిల్ కుమార్ మంగళవారం హైదరాబాద్లో భాధ్యతలు స్వీకరించారు. 1990 బ్యాచ్ ఐఆర్ఎస్ అధికారి అయిన అనిల్కుమార్ స్వస్థలం ఏలూరు సమీపం లోని లింగపాలెం. వ్యవసాయ కుటుం బానికి చెందిన సత్యన్నారాయణ, కమల కుమారి దంపతులకు జన్మించిన ఆయన వివిధ హోదాల్లో విజయవాడ, గుంటూరు, హైదరాబాద్, బెంగుళూరు, ముంబయిలలో పనిచేశారు.
ప్రస్తుతం కేరళ, లక్షద్వీప్ ల ప్రిన్సిపల్ చీప్ కమీషనర్ గా పనిచేస్తు న్నారు.2016లో సురేష్బాబ్బు తర్వాత ఏపీ, తెలంగాణ రీజియన్ కు ఐటీ శాఖ ప్రిన్సిపల్ చీఫ్ కమీషనర్ గా పనిచేస్తు న్నారు. 2016లో సురేష్ బాబు తర్వాత ఏపీ, తెలంగాణ రీజియన్ కు ఐటీ శాఖ ప్రిన్సిపల్ చీఫ్ కమీషనర్గా తెలుగు వ్యక్తి భాధ్యతలు చేపట్టారు.దేశంలో అధిక ఆదాయం వచ్చే వాటిలో ఒకటైన ఆంధ్ర, తెలంగాణ రీజియన్ ప్రిన్సిపల్ చీఫ్ కమీషనర్ గా భాధ్యతలు చేపట్టడం సంతోషంగా వెల్లడించారు.
తాజా వార్తలు
- ఇండిగో క్యాబ్ సర్వీసు వచ్చేసింది..
- మాదకద్రవ్యాల నిర్మూలనకు ప్రత్యేక అవగాహన కార్యక్రమం ప్రారంభించిన డీజీపీ ఆనంద్
- ఘనంగా బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి రజతోత్సవ వేడుకలు..
- కోచింగ్ సెంటర్లో భారీ అగ్నిప్రమాదం..15 మంది విద్యార్థులు అగ్నికి ఆహుతి..
- ఖతార్ రాస్ లాఫాన్ ఎల్ఎన్జీ ప్లాంట్ పేలుడు:13 మంది భారతీయులు, పాకిస్థానీయులు మృతి
- ఖతార్ పారిశ్రామిక ప్రమాదంపై భారత రాయబార కార్యాలయం స్పందన
- యూఏఈలో 25 ఏళ్లు పూర్తి చేసుకున్న తుంబే ల్యాబ్స్.. అంతర్జాతీయ ISO గుర్తింపు సాధన
- దుబాయ్ పోలీస్–భారత కాన్సులేట్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు
- కువైట్ లో గోల్డ్ ట్రేడ్ రూల్స్ కఠినతరం..!!
- మనమాలో 'ఇమామ్ హుస్సేన్ మెడికల్ క్లినిక్' ప్రారంభం..!!







