యూఏఈ వాసులను బయపెట్టిన భూకంపం..!!
- August 06, 2025
యూఏఈః యూఏఈలో స్వల్ప భూకంపం నమోదైంది. భూకంపం వచ్చిందని పలువురు నివాసితులు సోషల్ మీడియాలో వెల్లడించారు. భూకంప తీవ్రంగా తాము స్వల్పంగా అనుభించినట్లు పేర్కొన్నారు. మరోవైపు ఖోర్ ఫక్కన్లో 2 తీవ్రతతో భూకంపం నమోదైందని జాతీయ వాతావరణ కేంద్రం (ఎన్సిఎం) తెలిపింది.యూఏఈ కాలమానం ప్రకారం రాత్రి 8.35 గంటలకు ఈ భూకంపం వచ్చింది. అయితే, భూకంపం తీవ్రత స్వల్పంగా ఉందని, దాంతో ఎటువంటి ప్రమాదం లేదని అధికార యంత్రాంగం స్పష్టం చేసింది. కాగా, భూకంప కేంద్రం భూమికి 5 కిలోమీటర్ల లోతులో ఉన్నట్లు గుర్తించినట్లు తెలిపారు.ఈ మేరకు భూకంపం సంభవించిన ప్రదేశం యొక్క ఫోటోను జాతీయ వాతావరణ కేంద్రం తన సోషల్ మీడియా అకౌంట్లో షేర్ చేసింది.
తాజా వార్తలు
- ఆర్చరీ ప్రీమియర్ లీగ్ విజయం తర్వాత ప్రధాని మోదీని కలిసిన రామ్ చరణ్
- ఘనంగా ఫిలింఫేర్ అవార్డుల ప్రదానోత్సవం..
- పాపికొండల విహారయాత్ర రీస్టార్ట్
- తెలంగాణకు ఐకానిక్ గా టీస్క్వేర్ నిర్మాణం: సీఎం రేవంత్
- 2026 ఫిబ్రవరి నాటికి స్వదేశీ AI
- విజయవాడ-సింగపూర్ మధ్య విమాన సర్వీసులు
- కొత్త యాప్ తో కల్తీ మద్యం గుట్టు రట్టు
- BHD 85.4 మిలియన్ల డీల్ కు అంగీకరించిన బహ్రెయిన్, కువైట్..!!
- జహ్రాలో ప్రభుత్వ ఉద్యోగి అరెస్టు..డ్రగ్స్, గన్ స్వాధీనం..!!
- అమెరికా వార్ సెక్రెటరీతో ఖతార్ డిప్యూటి పీఎం సమావేశం..!!