యూఏఈ వాసులను బయపెట్టిన భూకంపం..!!
- August 06, 2025
యూఏఈః యూఏఈలో స్వల్ప భూకంపం నమోదైంది. భూకంపం వచ్చిందని పలువురు నివాసితులు సోషల్ మీడియాలో వెల్లడించారు. భూకంప తీవ్రంగా తాము స్వల్పంగా అనుభించినట్లు పేర్కొన్నారు. మరోవైపు ఖోర్ ఫక్కన్లో 2 తీవ్రతతో భూకంపం నమోదైందని జాతీయ వాతావరణ కేంద్రం (ఎన్సిఎం) తెలిపింది.యూఏఈ కాలమానం ప్రకారం రాత్రి 8.35 గంటలకు ఈ భూకంపం వచ్చింది. అయితే, భూకంపం తీవ్రత స్వల్పంగా ఉందని, దాంతో ఎటువంటి ప్రమాదం లేదని అధికార యంత్రాంగం స్పష్టం చేసింది. కాగా, భూకంప కేంద్రం భూమికి 5 కిలోమీటర్ల లోతులో ఉన్నట్లు గుర్తించినట్లు తెలిపారు.ఈ మేరకు భూకంపం సంభవించిన ప్రదేశం యొక్క ఫోటోను జాతీయ వాతావరణ కేంద్రం తన సోషల్ మీడియా అకౌంట్లో షేర్ చేసింది.
తాజా వార్తలు
- ఖతార్ పారిశ్రామిక ప్రమాదంపై భారత రాయబార కార్యాలయం స్పందన
- యూఏఈలో 25 ఏళ్లు పూర్తి చేసుకున్న తుంబే ల్యాబ్స్.. అంతర్జాతీయ ISO గుర్తింపు సాధన
- దుబాయ్ పోలీస్–భారత కాన్సులేట్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు
- కువైట్ లో గోల్డ్ ట్రేడ్ రూల్స్ కఠినతరం..!!
- మనమాలో 'ఇమామ్ హుస్సేన్ మెడికల్ క్లినిక్' ప్రారంభం..!!
- సౌత్ అల్ బతినా సమ్మర్ ఫోరమ్ కార్యకలాపాలు ప్రారంభం..!!
- 1 ట్రిలియన్ దిర్హమ్లను దాటిన దుబాయ్ బ్రాండ్ వాల్యూ..!!
- సముద్రంలో ఇద్దరిని రక్షించిన బోర్డర్ గార్డ్స్..!!
- రిటర్న్ టికెట్లతో దుబాయ్లో ఉచిత హోటల్ బస..ఎమిరేట్స్ ప్రత్యేక సమ్మర్ ఆఫర్
- NEET పునఃపరీక్షలో మొత్తం 30 మంది అరెస్టు







