యూఏఈ వాసులను బయపెట్టిన భూకంపం..!!
- August 06, 2025
యూఏఈః యూఏఈలో స్వల్ప భూకంపం నమోదైంది. భూకంపం వచ్చిందని పలువురు నివాసితులు సోషల్ మీడియాలో వెల్లడించారు. భూకంప తీవ్రంగా తాము స్వల్పంగా అనుభించినట్లు పేర్కొన్నారు. మరోవైపు ఖోర్ ఫక్కన్లో 2 తీవ్రతతో భూకంపం నమోదైందని జాతీయ వాతావరణ కేంద్రం (ఎన్సిఎం) తెలిపింది.యూఏఈ కాలమానం ప్రకారం రాత్రి 8.35 గంటలకు ఈ భూకంపం వచ్చింది. అయితే, భూకంపం తీవ్రత స్వల్పంగా ఉందని, దాంతో ఎటువంటి ప్రమాదం లేదని అధికార యంత్రాంగం స్పష్టం చేసింది. కాగా, భూకంప కేంద్రం భూమికి 5 కిలోమీటర్ల లోతులో ఉన్నట్లు గుర్తించినట్లు తెలిపారు.ఈ మేరకు భూకంపం సంభవించిన ప్రదేశం యొక్క ఫోటోను జాతీయ వాతావరణ కేంద్రం తన సోషల్ మీడియా అకౌంట్లో షేర్ చేసింది.
తాజా వార్తలు
- విమానాల్లో సీట్ సెలెక్షన్ రూల్ పై కేంద్రం సరికొత్త నిర్ణయం!
- ఢిల్లీలో లక్షల సీసీ కెమెరాల తొలగింపు
- బిదియాలోని అల్ వాసిల్ పోర్ట్ అభివృద్ధికి ఒప్పందం..!!
- నేషనల్ ఎమర్జెన్సీ అలెర్ట్ సౌండ్స్ తో ఆటలు వద్దు..!!
- మక్కాలో సమ్మర్ కు కొత్త స్కూల్ టైమింగ్స్..!!
- హోర్ముజ్ జలసంధి ప్రమాదాలపై బహ్రెయిన్ ఆందోళన..!!
- కువైట్ విజిట్ వీసా గడువు మరో నెల పొడిగింపు..!!
- షార్జాలో వర్షపు నీటి మడుగులో మునిగి బాలుడు మృతి..!!
- IPL 2026: కోల్ కతా పై హైదరాబాద్ ఘన విజయం
- అమరావతి బిల్లుకు రాజ్యసభ ఆమోదం









