ఎతిహాద్ రైలు నిర్మాణం.. షార్జాలో ట్రాఫిక్ ఆంక్షలు..!!
- August 09, 2025
యూఏఈ: యూఏఈ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఎతిహాద్ రైలు నిర్మాణ పనులు వేగంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా షార్జాలో పలు కీలక రోడ్లను తాత్కాలికంగా మూసివేశారు. అల్ బాడి బ్రిడ్జీ వద్ద షార్జా వైపు యూనివర్సిటీ రోడ్డు మరియు డిస్ట్రిబ్యూటర్ రోడ్డును మూసివేస్తున్నట్లు అధికారులు తెలిపారు.
ట్రాఫిక్ ఆంక్షలు ఆగస్టు 9వ తేదీ ఉదయం 12 గంటల నుండి ఆగస్టు 11వ తేదీ ఉదయం 11 గంటల వరకు అమల్లో ఉంటాయని తెలిపారు. వాహనదారుల అల్ సియుహ్ సబర్బ్ టన్నెల్ ద్వారా తూర్పు మలిహా రోడ్డు వైపు ప్రత్యామ్నాయ రోడ్లను వినియోగించాలని సూచించారు.
తాజా వార్తలు
- నేరగాళ్ల వేటలో పోలీసులకు సహకరించండి: సూళ్లూరుపేట ఎస్ఐ అజయ్ కుమార్ పిలుపు
- ఇండోనేషియాలో ఘోర అగ్నిప్రమాదం...16 మంది మృతి
- ఏఐసీసీ సమావేశం తర్వాత కేరళ ముఖ్యమంత్రి పై తుది నిర్ణయం
- ఏకగ్రీవ ఓటుతో ముగ్గురు ఎంపీలకు ఉద్వాసన..!!
- అధికారిక మార్గాల ద్వారానే అనుమతులు పొందాలి..!!
- అబుధాబిలో సమావేశమైన ఖతార్, యూఏఈ సుప్రీం కమిటీ..!!
- ఫర్వానియాలో ట్రాఫిక్ సమస్యలపై గవర్నర్ సమీక్ష..!!
- షెంజెన్ వీసా రద్దీ: యూరప్ పర్యటనలకు 6 నుండి 8 వారాల నిరీక్షణ..!!
- సాంకేతిక సహకారంపై ఒమన్, ప్రపంచ బ్యాంకు చర్చలు..!!
- సువెందు అధికారి పిఏ హత్య–బెంగాల్లో ఉద్రిక్తత









