ఎతిహాద్ రైలు నిర్మాణం.. షార్జాలో ట్రాఫిక్ ఆంక్షలు..!!
- August 09, 2025
యూఏఈ: యూఏఈ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఎతిహాద్ రైలు నిర్మాణ పనులు వేగంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా షార్జాలో పలు కీలక రోడ్లను తాత్కాలికంగా మూసివేశారు. అల్ బాడి బ్రిడ్జీ వద్ద షార్జా వైపు యూనివర్సిటీ రోడ్డు మరియు డిస్ట్రిబ్యూటర్ రోడ్డును మూసివేస్తున్నట్లు అధికారులు తెలిపారు.
ట్రాఫిక్ ఆంక్షలు ఆగస్టు 9వ తేదీ ఉదయం 12 గంటల నుండి ఆగస్టు 11వ తేదీ ఉదయం 11 గంటల వరకు అమల్లో ఉంటాయని తెలిపారు. వాహనదారుల అల్ సియుహ్ సబర్బ్ టన్నెల్ ద్వారా తూర్పు మలిహా రోడ్డు వైపు ప్రత్యామ్నాయ రోడ్లను వినియోగించాలని సూచించారు.
తాజా వార్తలు
- ఆంధ్ర ప్రదేశ్: టెన్త్ విద్యార్థుల పరీక్షలకు సర్వం సిద్ధం
- పదవ తరగతి పరీక్షలకు హాజరవుతున్న విద్యార్థులకు తెలంగాణ గవర్నర్ శుభాకాంక్షలు
- సంగారెడ్డిలో హెల్త్ కార్డుల పంపిణీ.. ప్రభుత్వం కీలక నిర్ణయం!
- ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ప్రమాణ స్వీకారం చేసిన లిసా గిల్
- అడోబ్ సీఈవో పదవికి శంతను నారాయణ్ రాజీనామా!
- జాతీయ హెచ్చరిక వ్యవస్థను యాక్టివేట్ చేసిన ఖతార్..!!
- బహ్రెయిన్లో ఓవర్స్టే ఫైన్ మినహాయింపు..!!
- కువైట్ లో కాన్సర్ట్, పార్టీల పై నిషేధం..!!
- సయ్యద్ ఫహద్ అల్ సయీద్ కన్నుమూత..!!
- ఫ్లైట్ అప్డేట్స్ చెక్ చేసుకోండి.. GACA పిలుపు..!!









