ఎతిహాద్ రైలు నిర్మాణం.. షార్జాలో ట్రాఫిక్ ఆంక్షలు..!!
- August 09, 2025
యూఏఈ: యూఏఈ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఎతిహాద్ రైలు నిర్మాణ పనులు వేగంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా షార్జాలో పలు కీలక రోడ్లను తాత్కాలికంగా మూసివేశారు. అల్ బాడి బ్రిడ్జీ వద్ద షార్జా వైపు యూనివర్సిటీ రోడ్డు మరియు డిస్ట్రిబ్యూటర్ రోడ్డును మూసివేస్తున్నట్లు అధికారులు తెలిపారు.
ట్రాఫిక్ ఆంక్షలు ఆగస్టు 9వ తేదీ ఉదయం 12 గంటల నుండి ఆగస్టు 11వ తేదీ ఉదయం 11 గంటల వరకు అమల్లో ఉంటాయని తెలిపారు. వాహనదారుల అల్ సియుహ్ సబర్బ్ టన్నెల్ ద్వారా తూర్పు మలిహా రోడ్డు వైపు ప్రత్యామ్నాయ రోడ్లను వినియోగించాలని సూచించారు.
తాజా వార్తలు
- షార్జా బస్స్టాప్లలో రియల్టైమ్ బస్ రాక సమాచారం
- ఒమన్లో ట్యాంకర్ ప్రమాదం పై కొనసాగుతున్న పర్యవేక్షణ
- ఇంద్రకీలాద్రి పై కొత్త రూల్స్..
- విశాఖపట్నంలో కమ్యూనిటీ ఫ్రిజ్లు
- UAEలో అవయవ మార్పిడి సేవల విస్తరణ..
- దుబాయ్ ఫిట్నెస్ ఛాలెంజ్ 2026: అక్టోబర్ 31 నుంచి 30 రోజుల ఆరోగ్య ఉద్యమం
- లేటరైట్ వర్గీకరణ పై కేంద్రం స్పష్టత: ఎంపీ వల్లభనేని బాలశౌరి
- అసోం వరద బాధితులకు యూఏఈ ప్రవాసుల అండ..Dh35,000 విరాళాలు..!!
- సౌదీలో జూలైలో 1.8 శాతానికి ద్రవ్యోల్బణం..!!
- ఖతార్లో వేసవి పనివేళలపై కార్మిక శాఖ కీలక ప్రకటన..!!







