ఎతిహాద్ రైలు నిర్మాణం.. షార్జాలో ట్రాఫిక్ ఆంక్షలు..!!
- August 09, 2025
యూఏఈ: యూఏఈ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఎతిహాద్ రైలు నిర్మాణ పనులు వేగంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా షార్జాలో పలు కీలక రోడ్లను తాత్కాలికంగా మూసివేశారు. అల్ బాడి బ్రిడ్జీ వద్ద షార్జా వైపు యూనివర్సిటీ రోడ్డు మరియు డిస్ట్రిబ్యూటర్ రోడ్డును మూసివేస్తున్నట్లు అధికారులు తెలిపారు.
ట్రాఫిక్ ఆంక్షలు ఆగస్టు 9వ తేదీ ఉదయం 12 గంటల నుండి ఆగస్టు 11వ తేదీ ఉదయం 11 గంటల వరకు అమల్లో ఉంటాయని తెలిపారు. వాహనదారుల అల్ సియుహ్ సబర్బ్ టన్నెల్ ద్వారా తూర్పు మలిహా రోడ్డు వైపు ప్రత్యామ్నాయ రోడ్లను వినియోగించాలని సూచించారు.
తాజా వార్తలు
- ఆర్చరీ ప్రీమియర్ లీగ్ విజయం తర్వాత ప్రధాని మోదీని కలిసిన రామ్ చరణ్
- ఘనంగా ఫిలింఫేర్ అవార్డుల ప్రదానోత్సవం..
- పాపికొండల విహారయాత్ర రీస్టార్ట్
- తెలంగాణకు ఐకానిక్ గా టీస్క్వేర్ నిర్మాణం: సీఎం రేవంత్
- 2026 ఫిబ్రవరి నాటికి స్వదేశీ AI
- విజయవాడ-సింగపూర్ మధ్య విమాన సర్వీసులు
- కొత్త యాప్ తో కల్తీ మద్యం గుట్టు రట్టు
- BHD 85.4 మిలియన్ల డీల్ కు అంగీకరించిన బహ్రెయిన్, కువైట్..!!
- జహ్రాలో ప్రభుత్వ ఉద్యోగి అరెస్టు..డ్రగ్స్, గన్ స్వాధీనం..!!
- అమెరికా వార్ సెక్రెటరీతో ఖతార్ డిప్యూటి పీఎం సమావేశం..!!