గొర్రె ఉన్ని మాటున స్మగ్లింగ్.. గుట్టురట్టు చేసిన కస్టమ్స్..!!
- August 09, 2025
రియాద్: హదీతా సరిహద్దు క్రాసింగ్ వద్ద గొర్రె ఉన్ని మాటున స్మగ్లింగ్ ప్రయాత్నాలను అధికారులు అడ్డుకున్నారు. దొంగచాటుగా సౌదీలోకి తరలిస్తున్న406,400 యాంఫేటమిన్ పిల్స్ ను స్వాధీనం చేసుకున్నట్లు జకాత్, పన్ను మరియు కస్టమ్స్ అథారిటీ తెలిపింది. మాడ్రన్ టెక్నాటజీ స్క్రీనింగ్ మరియు స్నిఫర్ డాగ్లను ఉపయోగించి తనిఖీలు చేయగా స్మగ్లింగ్ విషయం బయటపడిందన్నారు.
అనంతరం వీటిని తీసుకునేందుకు వచ్చిన ముగ్గురిని అరెస్ట్ చేసినట్లు తెలిపారు. ఏదైనా సంఘ వ్యతిరేక సమాచారాన్ని తమ హాట్లైన్ (1910), ఇమెయిల్ (1910@zatca.gov.sa) లేదా అంతర్జాతీయ నంబర్ (+9661910) ద్వారా తెలపాలని కస్టమ్స్ అథారిటీ కోరింది.
తాజా వార్తలు
- ఆర్చరీ ప్రీమియర్ లీగ్ విజయం తర్వాత ప్రధాని మోదీని కలిసిన రామ్ చరణ్
- ఘనంగా ఫిలింఫేర్ అవార్డుల ప్రదానోత్సవం..
- పాపికొండల విహారయాత్ర రీస్టార్ట్
- తెలంగాణకు ఐకానిక్ గా టీస్క్వేర్ నిర్మాణం: సీఎం రేవంత్
- 2026 ఫిబ్రవరి నాటికి స్వదేశీ AI
- విజయవాడ-సింగపూర్ మధ్య విమాన సర్వీసులు
- కొత్త యాప్ తో కల్తీ మద్యం గుట్టు రట్టు
- BHD 85.4 మిలియన్ల డీల్ కు అంగీకరించిన బహ్రెయిన్, కువైట్..!!
- జహ్రాలో ప్రభుత్వ ఉద్యోగి అరెస్టు..డ్రగ్స్, గన్ స్వాధీనం..!!
- అమెరికా వార్ సెక్రెటరీతో ఖతార్ డిప్యూటి పీఎం సమావేశం..!!