గొర్రె ఉన్ని మాటున స్మగ్లింగ్.. గుట్టురట్టు చేసిన కస్టమ్స్..!!
- August 09, 2025
రియాద్: హదీతా సరిహద్దు క్రాసింగ్ వద్ద గొర్రె ఉన్ని మాటున స్మగ్లింగ్ ప్రయాత్నాలను అధికారులు అడ్డుకున్నారు. దొంగచాటుగా సౌదీలోకి తరలిస్తున్న406,400 యాంఫేటమిన్ పిల్స్ ను స్వాధీనం చేసుకున్నట్లు జకాత్, పన్ను మరియు కస్టమ్స్ అథారిటీ తెలిపింది. మాడ్రన్ టెక్నాటజీ స్క్రీనింగ్ మరియు స్నిఫర్ డాగ్లను ఉపయోగించి తనిఖీలు చేయగా స్మగ్లింగ్ విషయం బయటపడిందన్నారు.
అనంతరం వీటిని తీసుకునేందుకు వచ్చిన ముగ్గురిని అరెస్ట్ చేసినట్లు తెలిపారు. ఏదైనా సంఘ వ్యతిరేక సమాచారాన్ని తమ హాట్లైన్ (1910), ఇమెయిల్ (1910@zatca.gov.sa) లేదా అంతర్జాతీయ నంబర్ (+9661910) ద్వారా తెలపాలని కస్టమ్స్ అథారిటీ కోరింది.
తాజా వార్తలు
- ‘మీ ఇంటికి–మీ డాక్టర్’ ప్రాజెక్టును ప్రారంభించిన గవర్నర్
- IPL నిబంధనల ఉల్లంఘన పై BCCI సీరియస్
- విజయవాడలో ‘బిర్లా న్యూ’ తొలి ఎక్స్పీరియన్స్ సెంటర్ ప్రారంభం
- నేరగాళ్ల వేటలో పోలీసులకు సహకరించండి: సూళ్లూరుపేట ఎస్ఐ అజయ్ కుమార్ పిలుపు
- ఇండోనేషియాలో ఘోర అగ్నిప్రమాదం...16 మంది మృతి
- ఏఐసీసీ సమావేశం తర్వాత కేరళ ముఖ్యమంత్రి పై తుది నిర్ణయం
- ఏకగ్రీవ ఓటుతో ముగ్గురు ఎంపీలకు ఉద్వాసన..!!
- అధికారిక మార్గాల ద్వారానే అనుమతులు పొందాలి..!!
- అబుధాబిలో సమావేశమైన ఖతార్, యూఏఈ సుప్రీం కమిటీ..!!
- ఫర్వానియాలో ట్రాఫిక్ సమస్యలపై గవర్నర్ సమీక్ష..!!









