గొర్రె ఉన్ని మాటున స్మగ్లింగ్.. గుట్టురట్టు చేసిన కస్టమ్స్..!!
- August 09, 2025
రియాద్: హదీతా సరిహద్దు క్రాసింగ్ వద్ద గొర్రె ఉన్ని మాటున స్మగ్లింగ్ ప్రయాత్నాలను అధికారులు అడ్డుకున్నారు. దొంగచాటుగా సౌదీలోకి తరలిస్తున్న406,400 యాంఫేటమిన్ పిల్స్ ను స్వాధీనం చేసుకున్నట్లు జకాత్, పన్ను మరియు కస్టమ్స్ అథారిటీ తెలిపింది. మాడ్రన్ టెక్నాటజీ స్క్రీనింగ్ మరియు స్నిఫర్ డాగ్లను ఉపయోగించి తనిఖీలు చేయగా స్మగ్లింగ్ విషయం బయటపడిందన్నారు.
అనంతరం వీటిని తీసుకునేందుకు వచ్చిన ముగ్గురిని అరెస్ట్ చేసినట్లు తెలిపారు. ఏదైనా సంఘ వ్యతిరేక సమాచారాన్ని తమ హాట్లైన్ (1910), ఇమెయిల్ (1910@zatca.gov.sa) లేదా అంతర్జాతీయ నంబర్ (+9661910) ద్వారా తెలపాలని కస్టమ్స్ అథారిటీ కోరింది.
తాజా వార్తలు
- గల్ఫ్ పర్యటనలో భాగంగా యూఏఈ చేరుకున్న అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో
- టీటీడీ కీలక నిర్ణయం..
- మరోసారి భారీగా తగ్గిన బంగారం ధరలు
- రాష్ట్రపతి ముర్ముతో ప్రధాని మోడీ భేటీ
- ఒమాన్లో కొన్ని చట్టాలకు సవరణలు..
- వాహన తనిఖీ కోసం ఇక సెంటర్కు వెళ్లాల్సిన అవసరం లేదు..
- ఖైదీల కోసం ‘వరల్డ్ కప్’ ఫుట్బాల్ టోర్నమెంట్ నిర్వహించిన దుబాయ్ పోలీస్
- హాట్ ఎయిర్ బెలూన్ ప్రమాదంలో 8 మంది మృతి
- ఘనంగా పద్మ అవార్డుల ప్రదానోత్సవం..
- ఏపీ క్యాబినెట్ మీటింగ్.. 80కి పైగా అంశాలకు గ్రీన్ సిగ్నల్..







