బహ్రెయిన్ లో వర్కర్లకు ఆశ్రయం..10 మందికి జైలుశిక్ష..!!
- August 11, 2025
మనామాః బహ్రెయిన్లో చట్టవిరుద్ధంగా నివసిస్తున్న డొమెస్టిక్ వర్కర్లకు ఆశ్రయం కల్పించి, సహాయం చేసినందుకు రెండవ మైనర్ క్రిమినల్ కోర్టు పది మందికి రెండు నుండి మూడు నెలల వరకు జైలు శిక్ష విధించింది. దోషులలో ఎనిమిది మందిని జైలు శిక్ష అనుభవించిన తర్వాత బహిష్కరించాలని కోర్టు ఆదేశించింది.
ఒక బహ్రెయిన్ వ్యక్తి, అతని భార్య చట్టవిరుద్ధంగా ఐదుగురు ఆసియా వర్కర్లకు ఆశ్రయం కల్పించారని పబ్లిక్ ప్రాసిక్యూషన్ తెలిపింది. వారికి సహకరించిన మరో ముగ్గురిని కూడా అదుపులోకి తీసుకొని కేసులు నమోదు చేసినట్లు వెల్లడించింది. దర్యాప్తు ఆధారంగా అందరికపై క్రిమినల్ కేసులు నమోదు చేసినట్లు పేర్కొంది.ఈ కేసును విచారించిన క్రిమినల్ కోర్టు, ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిని దోషులుగా తేల్చింది.
తాజా వార్తలు
- ఆంధ్ర ప్రదేశ్: టెన్త్ విద్యార్థుల పరీక్షలకు సర్వం సిద్ధం
- పదవ తరగతి పరీక్షలకు హాజరవుతున్న విద్యార్థులకు తెలంగాణ గవర్నర్ శుభాకాంక్షలు
- సంగారెడ్డిలో హెల్త్ కార్డుల పంపిణీ.. ప్రభుత్వం కీలక నిర్ణయం!
- ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ప్రమాణ స్వీకారం చేసిన లిసా గిల్
- అడోబ్ సీఈవో పదవికి శంతను నారాయణ్ రాజీనామా!
- జాతీయ హెచ్చరిక వ్యవస్థను యాక్టివేట్ చేసిన ఖతార్..!!
- బహ్రెయిన్లో ఓవర్స్టే ఫైన్ మినహాయింపు..!!
- కువైట్ లో కాన్సర్ట్, పార్టీల పై నిషేధం..!!
- సయ్యద్ ఫహద్ అల్ సయీద్ కన్నుమూత..!!
- ఫ్లైట్ అప్డేట్స్ చెక్ చేసుకోండి.. GACA పిలుపు..!!









