బహ్రెయిన్ లో ఆఫీసర్స్ పిల్లల కోసం సమ్మర్ ప్రోగ్రామ్స్..సక్సెస్..!!
- August 12, 2025
మనామాః బహ్రెయిన్ లో నిర్వహిస్తున్న సమ్మర్ క్యాంపుల్లో పిల్లలు ఉత్సాహంగా పాల్గొంటున్నారు. సౌదీ అంతర్గత మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో పబ్లిక్ సెక్యూరిటీ స్పోర్ట్స్ ఫెడరేషన్ అధికారుల పిల్లల కోసం 2025 సమ్మర్ క్యాంపులను నిర్వహిస్తుంది. ఇందులో 6 నుండి 12 సంవత్సరాల వయస్సు గల పిల్లలు పాల్గొన్నారని పబ్లిక్ సెక్యూరిటీ స్పోర్ట్స్ ఫెడరేషన్ అధ్యక్షుడు బ్రిగేడియర్ జనరల్ ఖలీద్ అబ్దులాజీజ్ అల్-ఖయ్యాత్ తెలిపారు.
యువతను రక్షించడం మరియు సమాజానికి ప్రయోజనం చేకూర్చే విధంగా వారికి మార్గనిర్దేశం చేస్తున్నట్లు ఆయన ప్రశంసించారు. ఇందులో పాల్గొంటున్న చిన్నారుల్లో నైపుణ్యాలను పెంచడం, సాంస్కృతిక, సామాజిక మరియు అథ్లెటిక్ ప్రతిభను మెరుగుపరచడం లక్ష్యంగా పెట్టుకున్నట్లు పబ్లిక్ సెక్యూరిటీ స్పోర్ట్స్ ఫెడరేషన్ అధ్యక్షుడు తెలిపారు.
తాజా వార్తలు
- కొండగట్టు అంజన్న ఆలయానికి అంతర్జాతీయ గుర్తింపు
- ‘మీ ఇంటికి–మీ డాక్టర్’ ప్రాజెక్టును ప్రారంభించిన గవర్నర్
- IPL నిబంధనల ఉల్లంఘన పై BCCI సీరియస్
- విజయవాడలో ‘బిర్లా న్యూ’ తొలి ఎక్స్పీరియన్స్ సెంటర్ ప్రారంభం
- నేరగాళ్ల వేటలో పోలీసులకు సహకరించండి: సూళ్లూరుపేట ఎస్ఐ అజయ్ కుమార్ పిలుపు
- ఇండోనేషియాలో ఘోర అగ్నిప్రమాదం...16 మంది మృతి
- ఏఐసీసీ సమావేశం తర్వాత కేరళ ముఖ్యమంత్రి పై తుది నిర్ణయం
- ఏకగ్రీవ ఓటుతో ముగ్గురు ఎంపీలకు ఉద్వాసన..!!
- అధికారిక మార్గాల ద్వారానే అనుమతులు పొందాలి..!!
- అబుధాబిలో సమావేశమైన ఖతార్, యూఏఈ సుప్రీం కమిటీ..!!









