బహ్రెయిన్ లో ఆఫీసర్స్ పిల్లల కోసం సమ్మర్ ప్రోగ్రామ్స్..సక్సెస్..!!
- August 12, 2025
మనామాః బహ్రెయిన్ లో నిర్వహిస్తున్న సమ్మర్ క్యాంపుల్లో పిల్లలు ఉత్సాహంగా పాల్గొంటున్నారు. సౌదీ అంతర్గత మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో పబ్లిక్ సెక్యూరిటీ స్పోర్ట్స్ ఫెడరేషన్ అధికారుల పిల్లల కోసం 2025 సమ్మర్ క్యాంపులను నిర్వహిస్తుంది. ఇందులో 6 నుండి 12 సంవత్సరాల వయస్సు గల పిల్లలు పాల్గొన్నారని పబ్లిక్ సెక్యూరిటీ స్పోర్ట్స్ ఫెడరేషన్ అధ్యక్షుడు బ్రిగేడియర్ జనరల్ ఖలీద్ అబ్దులాజీజ్ అల్-ఖయ్యాత్ తెలిపారు.
యువతను రక్షించడం మరియు సమాజానికి ప్రయోజనం చేకూర్చే విధంగా వారికి మార్గనిర్దేశం చేస్తున్నట్లు ఆయన ప్రశంసించారు. ఇందులో పాల్గొంటున్న చిన్నారుల్లో నైపుణ్యాలను పెంచడం, సాంస్కృతిక, సామాజిక మరియు అథ్లెటిక్ ప్రతిభను మెరుగుపరచడం లక్ష్యంగా పెట్టుకున్నట్లు పబ్లిక్ సెక్యూరిటీ స్పోర్ట్స్ ఫెడరేషన్ అధ్యక్షుడు తెలిపారు.
తాజా వార్తలు
- ఖతార్ పారిశ్రామిక ప్రమాదంపై భారత రాయబార కార్యాలయం స్పందన
- యూఏఈలో 25 ఏళ్లు పూర్తి చేసుకున్న తుంబే ల్యాబ్స్.. అంతర్జాతీయ ISO గుర్తింపు సాధన
- దుబాయ్ పోలీస్–భారత కాన్సులేట్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు
- కువైట్ లో గోల్డ్ ట్రేడ్ రూల్స్ కఠినతరం..!!
- మనమాలో 'ఇమామ్ హుస్సేన్ మెడికల్ క్లినిక్' ప్రారంభం..!!
- సౌత్ అల్ బతినా సమ్మర్ ఫోరమ్ కార్యకలాపాలు ప్రారంభం..!!
- 1 ట్రిలియన్ దిర్హమ్లను దాటిన దుబాయ్ బ్రాండ్ వాల్యూ..!!
- సముద్రంలో ఇద్దరిని రక్షించిన బోర్డర్ గార్డ్స్..!!
- రిటర్న్ టికెట్లతో దుబాయ్లో ఉచిత హోటల్ బస..ఎమిరేట్స్ ప్రత్యేక సమ్మర్ ఆఫర్
- NEET పునఃపరీక్షలో మొత్తం 30 మంది అరెస్టు







