బహ్రెయిన్ లో ఆఫీసర్స్ పిల్లల కోసం సమ్మర్ ప్రోగ్రామ్స్..సక్సెస్..!!
- August 12, 2025
మనామాః బహ్రెయిన్ లో నిర్వహిస్తున్న సమ్మర్ క్యాంపుల్లో పిల్లలు ఉత్సాహంగా పాల్గొంటున్నారు. సౌదీ అంతర్గత మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో పబ్లిక్ సెక్యూరిటీ స్పోర్ట్స్ ఫెడరేషన్ అధికారుల పిల్లల కోసం 2025 సమ్మర్ క్యాంపులను నిర్వహిస్తుంది. ఇందులో 6 నుండి 12 సంవత్సరాల వయస్సు గల పిల్లలు పాల్గొన్నారని పబ్లిక్ సెక్యూరిటీ స్పోర్ట్స్ ఫెడరేషన్ అధ్యక్షుడు బ్రిగేడియర్ జనరల్ ఖలీద్ అబ్దులాజీజ్ అల్-ఖయ్యాత్ తెలిపారు.
యువతను రక్షించడం మరియు సమాజానికి ప్రయోజనం చేకూర్చే విధంగా వారికి మార్గనిర్దేశం చేస్తున్నట్లు ఆయన ప్రశంసించారు. ఇందులో పాల్గొంటున్న చిన్నారుల్లో నైపుణ్యాలను పెంచడం, సాంస్కృతిక, సామాజిక మరియు అథ్లెటిక్ ప్రతిభను మెరుగుపరచడం లక్ష్యంగా పెట్టుకున్నట్లు పబ్లిక్ సెక్యూరిటీ స్పోర్ట్స్ ఫెడరేషన్ అధ్యక్షుడు తెలిపారు.
తాజా వార్తలు
- అడోబ్ సీఈవో పదవికి శంతను నారాయణ్ రాజీనామా!
- జాతీయ హెచ్చరిక వ్యవస్థను యాక్టివేట్ చేసిన ఖతార్..!!
- బహ్రెయిన్లో ఓవర్స్టే ఫైన్ మినహాయింపు..!!
- కువైట్ లో కాన్సర్ట్, పార్టీల పై నిషేధం..!!
- సయ్యద్ ఫహద్ అల్ సయీద్ కన్నుమూత..!!
- ఫ్లైట్ అప్డేట్స్ చెక్ చేసుకోండి.. GACA పిలుపు..!!
- ఇరాన్ అధ్యక్షుడితో ప్రధాని మోదీ తొలి ఫోన్ సంభాషణ
- విజయవాడ మురుగునీటి నిర్వహణ ప్రాజెక్టుపై లోక్సభలో ఎంపీ బాలశౌరి ప్రశ్న
- మహిళలకు గుడ్ న్యూస్: త్వరలో ప్రత్యేక వెబ్సైట్
- హైదరాబాద్లో నెట్ఫ్లిక్స్ ఐలైన్ స్టూడియోస్ ను గ్రాండ్ గా లాంచ్ చేసిన సీఎం రేవంత్









