బహ్రెయిన్ లో ఆఫీసర్స్ పిల్లల కోసం సమ్మర్ ప్రోగ్రామ్స్..సక్సెస్..!!
- August 12, 2025
మనామాః బహ్రెయిన్ లో నిర్వహిస్తున్న సమ్మర్ క్యాంపుల్లో పిల్లలు ఉత్సాహంగా పాల్గొంటున్నారు. సౌదీ అంతర్గత మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో పబ్లిక్ సెక్యూరిటీ స్పోర్ట్స్ ఫెడరేషన్ అధికారుల పిల్లల కోసం 2025 సమ్మర్ క్యాంపులను నిర్వహిస్తుంది. ఇందులో 6 నుండి 12 సంవత్సరాల వయస్సు గల పిల్లలు పాల్గొన్నారని పబ్లిక్ సెక్యూరిటీ స్పోర్ట్స్ ఫెడరేషన్ అధ్యక్షుడు బ్రిగేడియర్ జనరల్ ఖలీద్ అబ్దులాజీజ్ అల్-ఖయ్యాత్ తెలిపారు.
యువతను రక్షించడం మరియు సమాజానికి ప్రయోజనం చేకూర్చే విధంగా వారికి మార్గనిర్దేశం చేస్తున్నట్లు ఆయన ప్రశంసించారు. ఇందులో పాల్గొంటున్న చిన్నారుల్లో నైపుణ్యాలను పెంచడం, సాంస్కృతిక, సామాజిక మరియు అథ్లెటిక్ ప్రతిభను మెరుగుపరచడం లక్ష్యంగా పెట్టుకున్నట్లు పబ్లిక్ సెక్యూరిటీ స్పోర్ట్స్ ఫెడరేషన్ అధ్యక్షుడు తెలిపారు.
తాజా వార్తలు
- షేక్ జాయెద్ రోడ్డు పై మరో లేన్.. ట్రాఫిక్ తగ్గించేందుకు దుబాయ్ RTA చర్యలు
- విజయవాడ నుంచి వారణాసికి డైరెక్ట్ ఫ్లైట్..
- షార్జా బస్స్టాప్లలో రియల్టైమ్ బస్ రాక సమాచారం
- ఒమన్లో ట్యాంకర్ ప్రమాదం పై కొనసాగుతున్న పర్యవేక్షణ
- ఇంద్రకీలాద్రి పై కొత్త రూల్స్..
- విశాఖపట్నంలో కమ్యూనిటీ ఫ్రిజ్లు
- UAEలో అవయవ మార్పిడి సేవల విస్తరణ..
- దుబాయ్ ఫిట్నెస్ ఛాలెంజ్ 2026: అక్టోబర్ 31 నుంచి 30 రోజుల ఆరోగ్య ఉద్యమం
- లేటరైట్ వర్గీకరణ పై కేంద్రం స్పష్టత: ఎంపీ వల్లభనేని బాలశౌరి
- అసోం వరద బాధితులకు యూఏఈ ప్రవాసుల అండ..Dh35,000 విరాళాలు..!!







