మోసపూరిత OTP ల పట్ల కువైట్ హెచ్చరిక..!!
- August 12, 2025
దోహా: ఖతార్ సైబర్ నేరాల పట్ల అవగాహన పెంచుతున్నారు. ముఖ్యంగా బ్యాంకింగ్ ఫ్రాడ్స్ ఇటీవల పెరగడంపై ఆందోళన వ్యక్తమవుతోంది. వ్యక్తిగత మరియు రహస్య సమాచారాన్ని పొందడానికి మోసపూరిత ప్రయత్నాల పట్ల అప్రమత్తంగా ఉండాలని వాణిజ్య పరిశ్రమల మంత్రిత్వ శాఖ (MoCI) పౌరులు నివాసితులకు హెచ్చరిక జారీ చేసింది. ఈ మేరకు తన సోషల్ మీడియా అకౌంట్లో ఒక ప్రకటనను విడుదల చేసింది.
ఎట్టి పరిస్థితుల్లోనూ పాస్వర్డ్లు లేదా ఓటీపీలు వంటి డేటాను ఎప్పుడూ షేర్ చేయవద్దని మంత్రిత్వ శాఖ హెచ్చరించింది.అదే సమయంలో అనుమానాస్పద కాల్లు, మెసేజులు, ఇమెయిల్లను క్లిక్ చేయవద్దని తెలిపింది. ఏవైనా సందేహాస్పద వివరాలను 16001 నంబర్ లో మంత్రిత్వ శాఖ కాల్ సెంటర్ ను సంప్రదించాలని సూచించింది.
తాజా వార్తలు
- అడోబ్ సీఈవో పదవికి శంతను నారాయణ్ రాజీనామా!
- జాతీయ హెచ్చరిక వ్యవస్థను యాక్టివేట్ చేసిన ఖతార్..!!
- బహ్రెయిన్లో ఓవర్స్టే ఫైన్ మినహాయింపు..!!
- కువైట్ లో కాన్సర్ట్, పార్టీల పై నిషేధం..!!
- సయ్యద్ ఫహద్ అల్ సయీద్ కన్నుమూత..!!
- ఫ్లైట్ అప్డేట్స్ చెక్ చేసుకోండి.. GACA పిలుపు..!!
- ఇరాన్ అధ్యక్షుడితో ప్రధాని మోదీ తొలి ఫోన్ సంభాషణ
- విజయవాడ మురుగునీటి నిర్వహణ ప్రాజెక్టుపై లోక్సభలో ఎంపీ బాలశౌరి ప్రశ్న
- మహిళలకు గుడ్ న్యూస్: త్వరలో ప్రత్యేక వెబ్సైట్
- హైదరాబాద్లో నెట్ఫ్లిక్స్ ఐలైన్ స్టూడియోస్ ను గ్రాండ్ గా లాంచ్ చేసిన సీఎం రేవంత్









