నిషేధిత పొగాకుతో బహ్రెయిన్లోకి ..విచారణ ప్రారంభం..!!
- August 12, 2025
మనామా: కింగ్ ఫాహ్ద్ కాజ్వే ద్వారా బహ్రెయిన్లోకి నిషేధిత పొగాకు ఉత్పత్తి "టోంబాక్"ను అక్రమంగా రవాణా చేయడానికి ప్రయత్నించిన ఒక వ్యక్తిపై క్రిమినల్ కోర్టు విచారణ ప్రారంభించింది. ఈ మేరకు పబ్లిక్ ప్రాసిక్యూషన్ ఒక ప్రకటన విడుదల చేసింది.
నిందితుడి వద్ద దాదాపు 230 కిలోగ్రాముల నిషేధిత పొగాకు ఉత్పత్తులను గుర్తించిన కస్టమ్స్ అధికారులు .. సదరు వ్యక్తిపై కేసు నమోదు చేశారు. అయితే, విచారణ సందర్భంగా నిందితుడు తనపై వచ్చిన ఆరోపణలను అంగీకరించాడని అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- అల్ఫోర్స్ విద్యాసంస్థల్లో ఘనంగా సుందరకాండ ప్రవచన జ్ఞాన యజ్ఞం ప్రారంభం
- డ్రగ్స్ రహిత సమాజమే లక్ష్యం: సీపీ సుమతి
- రాజీనామా చేయనంటు మొండికేసిన మమతా బెనర్జీ..గవర్నర్ సంచలన నిర్ణయం
- పరిపాలనలో కొత్త విధానానికి శ్రీకారం చుట్టిన సీఎం చంద్రబాబు
- దుబాయ్లో షేర్డ్ హౌసింగ్ చట్టం: త్వరలో ప్రారంభం కానున్న షేరింగ్ పర్మిట్ దరఖాస్తులు
- డ్రగ్స్ కట్టడి చేయడమే తొలి ప్రాధాన్యం: డీజీపీ సీవీ ఆనంద్
- ముంబై కుటుంబం మృతి కేసులో వీడిన మిస్టరీ!
- అమరావతిలో KIMS ఆసుపత్రి!
- ప్రధాని మోడీ పర్యటన..బీజేపీకి బూస్ట్ ఇస్తుందా?
- కొండగట్టు అంజన్న ఆలయానికి అంతర్జాతీయ గుర్తింపు









