నిషేధిత పొగాకుతో బహ్రెయిన్లోకి ..విచారణ ప్రారంభం..!!
- August 12, 2025
మనామా: కింగ్ ఫాహ్ద్ కాజ్వే ద్వారా బహ్రెయిన్లోకి నిషేధిత పొగాకు ఉత్పత్తి "టోంబాక్"ను అక్రమంగా రవాణా చేయడానికి ప్రయత్నించిన ఒక వ్యక్తిపై క్రిమినల్ కోర్టు విచారణ ప్రారంభించింది. ఈ మేరకు పబ్లిక్ ప్రాసిక్యూషన్ ఒక ప్రకటన విడుదల చేసింది.
నిందితుడి వద్ద దాదాపు 230 కిలోగ్రాముల నిషేధిత పొగాకు ఉత్పత్తులను గుర్తించిన కస్టమ్స్ అధికారులు .. సదరు వ్యక్తిపై కేసు నమోదు చేశారు. అయితే, విచారణ సందర్భంగా నిందితుడు తనపై వచ్చిన ఆరోపణలను అంగీకరించాడని అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- ఇండిగో క్యాబ్ సర్వీసు వచ్చేసింది..
- మాదకద్రవ్యాల నిర్మూలనకు ప్రత్యేక అవగాహన కార్యక్రమం ప్రారంభించిన డీజీపీ ఆనంద్
- ఘనంగా బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి రజతోత్సవ వేడుకలు..
- కోచింగ్ సెంటర్లో భారీ అగ్నిప్రమాదం..15 మంది విద్యార్థులు అగ్నికి ఆహుతి..
- ఖతార్ రాస్ లాఫాన్ ఎల్ఎన్జీ ప్లాంట్ పేలుడు:13 మంది భారతీయులు, పాకిస్థానీయులు మృతి
- ఖతార్ పారిశ్రామిక ప్రమాదంపై భారత రాయబార కార్యాలయం స్పందన
- యూఏఈలో 25 ఏళ్లు పూర్తి చేసుకున్న తుంబే ల్యాబ్స్.. అంతర్జాతీయ ISO గుర్తింపు సాధన
- దుబాయ్ పోలీస్–భారత కాన్సులేట్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు
- కువైట్ లో గోల్డ్ ట్రేడ్ రూల్స్ కఠినతరం..!!
- మనమాలో 'ఇమామ్ హుస్సేన్ మెడికల్ క్లినిక్' ప్రారంభం..!!







