ఒమన్ ఖరీఫ్ ధోఫర్ సూపర్ సక్సెస్..పోటెత్తిన టూరిస్టులు..!!
- August 13, 2025
సలాలా: ఒమన్ లోని ఖరీఫ్ ధోపర్ కు పర్యాటకులు పోటెత్తారు. 21 జూన్ నుండి 31 జూలై వరకు ఖరీఫ్ ధోఫర్ సీజన్ను సందర్శించిన వారి సఖ్య సుమారు 442,100 కు చేరుకుంది, గతేడాది కంటే 7 శాతం పెరుగుదల నమోదైంది. ఈ మేరకు నేషనల్ సెంటర్ ఫర్ స్టాటిస్టిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ ప్రాథమిక అంచనాలను వివరించారు.
ఒమానీ సందర్శకుల సంఖ్య 75.6 శాతానికి పెరిగి 334,399 కు చేరుకుంది. అదే సమయంలో GCC దేశాల నుండి వచ్చిన సందర్శకుల సంఖ్య 69,801 కాగా, ఇతర దేశాల నుండి వచ్చిన సందర్శకుల సంఖ్య 37,900గా ఉంది.
జూలై చివరి నాటికి మొత్తం 334,846 మంది సందర్శకులు ధోఫర్ గవర్నరేట్కు తరలివచ్చారు. జూలై చివరి నాటికి ఖరీఫ్ ధోఫర్ సీజన్కు వచ్చిన సందర్శకులలో 95.3% మంది జూలై 1 నుంచి జూలై 31 మధ్య వచ్చారని, 4.7% మంది 21 జూన్ 2025 మరియు 30 జూన్ 2025 మధ్య వచ్చారని గమనించాలి.
తాజా వార్తలు
- 171 దేశాల పౌరులకు భారత్ ఈ-వీసా సౌకర్యం
- దూసుకొస్తోన్న 'భారత్ ట్యాక్సీ'
- ఎస్.పీ.బాలసుబ్రహ్మణ్యం సినీ గానప్రస్థానానికి 60 ఏళ్లు
- గుంటూరులో NATS ఆధ్వర్యంలో జానపద సాంస్కృతిక సంబరాలు
- సాజిద్ అక్రమ్పై స్పష్టత ఇచ్చిన తెలంగాణ డీజీపీ
- భారత విమానాశ్రయాల్లో రూ.1 లక్ష కోట్లు పెట్టుబడి
- ఖతార్లో భారీగా తగ్గనున్న ఉష్ణోగ్రతలు..!!
- రియాద్లో 84% తక్కువ ధరకే రెసిడెన్సీ ప్లాట్ లు..!!
- రస్ అల్ ఖైమాలో భారత కార్మికుడు మృతి..!!
- కువైట్, భారత్ సంబంధాలు బలోపేతం..!!







