కువైట్లో ఘనంగా భారత స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు..!!
- August 16, 2025
కువైట్: కువైట్ లో భారతదేశ 79వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి.భారత రాయబార కార్యాలయ ప్రాంగణంలో జరుపుకున్న వేడుకలకు పెద్ద సంఖ్యలో భారతీయులు హాజరయ్యారు. భారత రాయబారి డాక్టర్ ఆదర్శ్ స్వైకా మహాత్మా గాంధీ విగ్రహానికి పూలమాల వేసి, త్రివర్ణ జాతీయ జెండాను ఆవిష్కరించడంతో వేడుకలు ప్రారంభమయ్యాయి.
భారత్-కువైట్ ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేయడంలో.. భారతీయ సమాజం పట్ల వారి నిరంతర మద్దతు కోసం కువైట్ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. చివరిగా కువైట్లోని అనేకమంది భారతీయ రెస్టారెంట్ల సహకారంతో హాజరైన వారికి అల్పాహారం అందించారు.
తాజా వార్తలు
- ఏపీ: గ్రంధాలయాల అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళికలు
- రూ.7.88 కోట్లు కాజేసిన సైబర్ నేరగాళ్లు
- NRT కమ్యూనిటీ సమస్యల పై ప్రత్యేక దృష్టి
- తెలంగాణలో కరెంట్ కు భారీ డిమాండ్
- పోర్చుగల్తో ఆర్థిక, పెట్టుబడి సహకారం..కువైట్
- సలాలాలో 'వాయిస్ ఆఫ్ ది సీజన్ 2025' ప్రారంభం..!!
- రియాద్ సీజన్ 2025 అద్భుతమైన గ్లోబల్ పరేడ్ తో ప్రారంభం..!!
- అల్ ఐన్లో ఫుడ్ పాయిజనింగ్..బేకరీ మూసివేత..!!
- అక్టోబర్ 13న కతారా పుస్తక ప్రదర్శన ప్రారంభం..!!
- బహ్రెయిన్ లో ఎలక్ట్రిక్ స్కూటర్ వినియోగంపై నిబంధనలు కఠినతరం..!!