అల్ ఐన్లో ఫుడ్ పాయిజనింగ్..బేకరీ మూసివేత..!!
- October 11, 2025
యూఏఈః అబుదాబిలో ఫుడ్ పాయిజనింగ్ ఘటన చోటుచేసుకుంది. ఈ నేపథ్యంలో ఒక బేకరీ సీజ్ చేసినట్లు ఎమిరేట్ ఫుడ్ సేఫ్టీ అథారిటీ తెలిపింది. అల్ ఐన్లోని అల్ ముతారెద్ ప్రాంతంలో ఉన్న అల్ స్వైదా మోడరన్ బేకరీస్ ను తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు మూసివేస్తున్నట్లు ప్రకటించింది. ఫుడ్ తయారీ, స్టోర్ చేయడంలో అసురక్షిత పద్ధతుల ఫలితంగా ఫుడ్ పాయిజనింగ్ కేసు నమోదైనదని అదికారులు నిర్ధారించారని అథారిటీ తెలిపింది.
తాజా వార్తలు
- ఫారెస్ట్ అధికారుల పై సీఎం చంద్రబాబు సీరియస్
- కోస్టల్ బీచ్లలో ఖనిజాల గురించి లోక్ సభలో ప్రశ్నించిన ఎంపి బాలశౌరి
- అటల్ జీ ఆశయాలను భవిష్యత్ తరాలకు అందజేయాలి: వెంకయ్యనాయుడు
- పిల్లలకు అందుబాటులో వాట్సప్ కొత్త మోడల్
- ఎల్పీజీ కొరత పై కేంద్రానికి రాహుల్ గాంధీ సూచన
- ఈద్ అల్ ఫితర్ సెలవులు ప్రకటించిన దుబాయ్..!!
- ఇరాన్ కోసం స్పై..నలుగురు బహ్రెయిన్ల అరెస్టు..!!
- లైసెన్స్ లేని ఆర్థిక కార్యకలాపాల పై ఫిర్యాదు చేయండి: CBK
- హరమైన్ హై-స్పీడ్ రైలును ఉపయోగించుకున్న 7లక్షల మంది ప్రయాణికులు..!!
- సలాలా పోర్టు పై ఇరాన్ దాడిని ఖండించిన ఖతార్..!!









