అల్ ఐన్లో ఫుడ్ పాయిజనింగ్..బేకరీ మూసివేత..!!
- October 11, 2025
యూఏఈః అబుదాబిలో ఫుడ్ పాయిజనింగ్ ఘటన చోటుచేసుకుంది. ఈ నేపథ్యంలో ఒక బేకరీ సీజ్ చేసినట్లు ఎమిరేట్ ఫుడ్ సేఫ్టీ అథారిటీ తెలిపింది. అల్ ఐన్లోని అల్ ముతారెద్ ప్రాంతంలో ఉన్న అల్ స్వైదా మోడరన్ బేకరీస్ ను తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు మూసివేస్తున్నట్లు ప్రకటించింది. ఫుడ్ తయారీ, స్టోర్ చేయడంలో అసురక్షిత పద్ధతుల ఫలితంగా ఫుడ్ పాయిజనింగ్ కేసు నమోదైనదని అదికారులు నిర్ధారించారని అథారిటీ తెలిపింది.
తాజా వార్తలు
- చరిత్ర సృష్టించిన కింగ్ ఛార్లెస్
- బస్సు డ్రైవర్ను సత్కరించిన దుబాయ్..!!
- 259 మంది అనుమానితుల పై విచారణ..97 మంది అరెస్ట్..!!
- డిజిటల్ బ్యాంకింగ్ ప్రమాదాల పై ప్రజలకు అవగాహన..!!
- గల్ఫ్ ట్రాఫిక్ వీక్..పెడెస్ట్రియన్ పమాదాలు తగ్గించడం పై ఫోకస్..!!
- బ్యాంకు ఫ్రాడ్, పాస్ పోర్ట్ కుంభకోణంలో ఇద్దరు అరెస్ట్..!!
- గవర్నర్ శుక్లాను కలిసిన డీజీపీ సీవీ ఆనంద్
- ఏపీకి రూ.15,000 కోట్ల భారీ ప్రాజెక్టు!
- టీడీపీ సీనియర్ నేత వల్లభనేని బాబురావు కన్నుమూత
- హార్ముజ్ జలసంధి పై ఇరాన్ పంజా: కొత్త సముద్ర నిబంధనలు అమలు!









