అక్టోబర్ 13న కతారా పుస్తక ప్రదర్శన ప్రారంభం..!!
- October 11, 2025
దోహా: కల్చరల్ విలేజ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో 11వ కతారా ఉత్సవంలో భాగంగా అక్టోబర్ 13 నుండి 19 వరకు కతారా బుక్ ఫెయిర్ మూడవ ఎడిషన్ ప్రారంభం కానుంది. ఈ సంవత్సరం ఎడిషన్లో ఖతార్ మరియు అరబ్ దేశాల నుండి 90 ప్రచురణ సంస్థలు పాల్గొంటున్నాయి. సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, ఒమన్, ఈజిప్ట్, జోర్డాన్, ఇరాక్, ట్యునీషియా మరియు సిరియాకు చెందిన రచయితలకు చెందిన పుస్తకాలు ఇక్కడ కొలువుదీరనున్నాయి.
ఈ సంవత్సరం ఈవెంట్లో అనేక రకాల పుస్తక ఆవిష్కరణ వేడుకలు, ప్రముఖ రచయితకు చెందని పుస్తకాల ఆవిష్కరణలు ఉంటాయని కటారా పబ్లిషింగ్ హౌస్ డైరెక్టర్ అమీరా అహ్మద్ అల్ మొహన్నాది తెలిపారు. ఫెయిర్ సందర్భంగా ఆరు విభాగాల్లో ఉత్తమ పుస్తకాలను గుర్తించి, వాటి రచయితలకు బహుమతులను అందజేయనున్నట్లు పేర్కొన్నారు.
తాజా వార్తలు
- 'మన శంకర వర ప్రసాద్ గారు’ ప్రీమియర్ను నిర్వహించిన జనసేన గల్ఫ్సేన
- అంధుల మహిళా క్రికెట్ జట్టు కెప్టెన్ దీపికకు అరుదైన గౌరవం
- ఓల్డ్ దోహా పోర్ట్ ఫిషింగ్ పోటీ..QR 600,000 బహుమతులు..!!
- సౌదీలో SR977 బిలియన్లు దాటిన విదేశీ పెట్టుబడులు..!!
- నో క్యాష్.. నో టిక్కెట్.. DXB, సాలిక్ ఒప్పందం..!!
- కువైట్ లో 2026 చివరి నాటికి స్మార్ట్ మీటర్ల ఇన్ స్టాలేషన్..!!
- సీబ్ వేర్ హౌజ్ లో అగ్నిప్రమాదం..!!
- బహ్రెయిన్-కువైట్ మధ్య దౌత్య సంబంధాలు ప్రత్యేకం..!!
- జయశంకర్ విశ్వనాథన్కు చెంబై సంగీత సంరక్షక పురస్కారం ప్రదానం..!!
- జనవరి 20నుంచి ఉచిత, రాయితీ స్కూల్ సీట్ల రిజిస్ట్రేషన్ ప్రారంభం..!!







