ఒమన్ తీరంలో నలుగురిని రక్షించిన కోస్ట్ గార్డ్..!!
- August 16, 2025
మస్కట్: ఒమన్ లోని దైమానియాత్ దీవుల సమీపంలో పడవ బోల్తా పడ్డ ఘటన చోటుచేసుకుంది. ఈ సంఘటనలో కోస్ట్ గార్డ్ ముగ్గురు పౌరులను విజయవంతంగా రక్షించింది. అయితే, పడవ బోల్తా పడటానికి బలమైన అలలతోపాటు బలమైన గాలులు కారణమని అధికారులు తెలిపారు.
కాగా, ప్రమాద సమయంలో పడవలో ఉన్న నాలుగో వ్యక్తి ఈదుకుంటూ ఒడ్డుకు చేరుకున్నాడని అధికారులు తెలిపారు. కోస్ట్ గార్డ్ పోలీస్ కమాండ్ సెంటర్ కు సమాచారం అందిన వెంటనే సహాయక చర్యలో వేగంగా పాల్గొనడంతో బాధితులను సురక్షితంగా రక్షించినట్లు ఒక ప్రకటనలో కోస్ట్ గార్డ్ తెలిపింది.
తాజా వార్తలు
- ఖతార్ ఎయిర్కండీషన్డ్ పార్కులకు పెరుగుతున్న ఆదరణ..!!
- కువైట్ పై క్షిపణులు, డ్రోన్ దాడులు..గగనతల రక్షణ వ్యవస్థలు ప్రతిఘటన
- జులై 27న దేశవ్యాప్త బ్యాంక్ సమ్మె..
- ధోఫార్ నుంచి తిరుగు ప్రయాణంలో విషాదం.. టీచర్, ముగ్గురు పిల్లలు మృతి..!!
- సౌదీలో వారం రోజుల్లో 15,836 మంది అరెస్టు..!!
- కువైట్ లో విద్యుత్ పొదుపు ప్రచారానికి విశేష స్పందన..!!
- రోడ్డుపై బట్టలు ఆరేస్తే BD100 జరిమానా..!!
- యూఏఈ లాటరీ 'లక్కీ డే డ్రా'.. ముగ్గురికి చెరో Dh50,000 బహుమతి..!!
- అబుదాబిలో 'యమ్మీ ఇండియన్ బైట్' రెస్టారెంట్ మూసివేత..!!
- సూమ్ యాప్లో ఖైదీల తయారీ ఉత్పత్తుల విక్రయం..!!







