ఒమన్ తీరంలో నలుగురిని రక్షించిన కోస్ట్ గార్డ్..!!
- August 16, 2025
మస్కట్: ఒమన్ లోని దైమానియాత్ దీవుల సమీపంలో పడవ బోల్తా పడ్డ ఘటన చోటుచేసుకుంది. ఈ సంఘటనలో కోస్ట్ గార్డ్ ముగ్గురు పౌరులను విజయవంతంగా రక్షించింది. అయితే, పడవ బోల్తా పడటానికి బలమైన అలలతోపాటు బలమైన గాలులు కారణమని అధికారులు తెలిపారు.
కాగా, ప్రమాద సమయంలో పడవలో ఉన్న నాలుగో వ్యక్తి ఈదుకుంటూ ఒడ్డుకు చేరుకున్నాడని అధికారులు తెలిపారు. కోస్ట్ గార్డ్ పోలీస్ కమాండ్ సెంటర్ కు సమాచారం అందిన వెంటనే సహాయక చర్యలో వేగంగా పాల్గొనడంతో బాధితులను సురక్షితంగా రక్షించినట్లు ఒక ప్రకటనలో కోస్ట్ గార్డ్ తెలిపింది.
తాజా వార్తలు
- ఎలిమినేటర్లో హైదరాబాద్కు బిగ్ షాక్..
- ఫైటర్ జెట్ల తయారీకి గ్రీన్ సిగ్నల్
- ఎవరెస్ట్ శిఖరం పై హైదరాబాదీ మృతి..
- ఏపీ ప్రభుత్వంతో BYST ఒప్పందం!
- ప్రధాని మోదీతో ముగిసిన సీఎం విజయ్ సమావేశం
- ఈద్ అల్-అధా శుభాకాంక్షలు తెలిపిన భారత రాయబారి పరామిత త్రిపాఠి..!!
- సుల్తాన్ ఖబూస్ మస్జీదులో ఈద్ ప్రార్థనలు చేసిన సుల్తాన్..!!
- మినాలో భద్రతను సమీక్షించిన ఇంటీరియర్ మినిస్టర్..!!
- లుసైల్ ప్యాలెస్లో ఈద్ అల్-అధా వేడుకల్లో పాల్గొన్న అమీర్..!!
- మనామా సూక్లో ఈద్ సందడి..జోరుగా సాగిన కొనుగోళ్లు..!!









