కర్బాబాద్ తీరంలో ఫుడ్ వ్యాన్ లు తొలగింపు..!!
- August 23, 2025
మనామా: కర్బాబాద్ తీరం వెంబడి ఉన్న ఫుడ్ వ్యానులను అధికారులు తొలగించారు. తీర ప్రాంతాల్లో ఆరోగ్యకరమైన వాతావరణాన్ని రక్షించడానికి కట్టుబడి ఉన్నట్లు వెల్లడించారు. ముందుగా మునిసిపాలిటీ నుంచి చట్టబద్ధంగా అనుమతి పొందిన ఫుడ్ వ్యానులు, వాటికి నిర్దేశించిన కాలపరిమితిలోపు తొలగించమని నోటీసులు జారీ చేసినట్లు తెలిపింది. బహ్రెయిన్ వ్యాపార యజమానులకు మద్దతు ఇస్తామని, అదే సమయంలో నిబంధనలు ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. శుభ్రమైన మరియు సురక్షితమైన తీరప్రాంతాలను నిర్వహించడం అనేది అందరి బాధ్యత అని మునిసిపాలిటీ తెలిపింది.
తాజా వార్తలు
- ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ప్రమాణ స్వీకారం చేసిన లిసా గిల్
- అడోబ్ సీఈవో పదవికి శంతను నారాయణ్ రాజీనామా!
- జాతీయ హెచ్చరిక వ్యవస్థను యాక్టివేట్ చేసిన ఖతార్..!!
- బహ్రెయిన్లో ఓవర్స్టే ఫైన్ మినహాయింపు..!!
- కువైట్ లో కాన్సర్ట్, పార్టీల పై నిషేధం..!!
- సయ్యద్ ఫహద్ అల్ సయీద్ కన్నుమూత..!!
- ఫ్లైట్ అప్డేట్స్ చెక్ చేసుకోండి.. GACA పిలుపు..!!
- ఇరాన్ అధ్యక్షుడితో ప్రధాని మోదీ తొలి ఫోన్ సంభాషణ
- విజయవాడ మురుగునీటి నిర్వహణ ప్రాజెక్టుపై లోక్సభలో ఎంపీ బాలశౌరి ప్రశ్న
- మహిళలకు గుడ్ న్యూస్: త్వరలో ప్రత్యేక వెబ్సైట్









