కర్బాబాద్ తీరంలో ఫుడ్ వ్యాన్ లు తొలగింపు..!!
- August 23, 2025
మనామా: కర్బాబాద్ తీరం వెంబడి ఉన్న ఫుడ్ వ్యానులను అధికారులు తొలగించారు. తీర ప్రాంతాల్లో ఆరోగ్యకరమైన వాతావరణాన్ని రక్షించడానికి కట్టుబడి ఉన్నట్లు వెల్లడించారు. ముందుగా మునిసిపాలిటీ నుంచి చట్టబద్ధంగా అనుమతి పొందిన ఫుడ్ వ్యానులు, వాటికి నిర్దేశించిన కాలపరిమితిలోపు తొలగించమని నోటీసులు జారీ చేసినట్లు తెలిపింది. బహ్రెయిన్ వ్యాపార యజమానులకు మద్దతు ఇస్తామని, అదే సమయంలో నిబంధనలు ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. శుభ్రమైన మరియు సురక్షితమైన తీరప్రాంతాలను నిర్వహించడం అనేది అందరి బాధ్యత అని మునిసిపాలిటీ తెలిపింది.
తాజా వార్తలు
- లేటరైట్ వర్గీకరణ పై కేంద్రం స్పష్టత: ఎంపీ వల్లభనేని బాలశౌరి
- అసోం వరద బాధితులకు యూఏఈ ప్రవాసుల అండ..Dh35,000 విరాళాలు..!!
- సౌదీలో జూలైలో 1.8 శాతానికి ద్రవ్యోల్బణం..!!
- ఖతార్లో వేసవి పనివేళలపై కార్మిక శాఖ కీలక ప్రకటన..!!
- ఎలక్ట్రానిక్ రికార్డుల తారుమారు కేసులో విచారణ..!!
- సమైల్లో ఇంధన స్టేషన్లో వాహనానికి మంటలు..!!
- విజయ్ సీఎం అయ్యాక రూ. లక్ష కోట్ల పెట్టుబడులు- TN CMO
- ప్రత్యామ్నాయ రవాణా మార్గాలపై కువైట్ ఫోకస్..!!
- దుబాయ్లో ‘Rent Now, Pay Later’ సేవ.. 12 నెలల వరకు వడ్డీ లేని వాయిదాలు
- మహబూబ్నగర్లో బ్రహ్మోస్ మిస్సైల్ తయారీ యూనిట్







