ఖైరతాబాద్ గణేష్ విగ్రహం నిమజ్జనం ప్రత్యేకత
- August 23, 2025
హైదరాబాద్: 2025లో వినాయక చవితి ఆగస్టు 27 నుండి సెప్టెంబర్ 6 గణేష్ వరకు జరుగుతుంది. పది రోజుల పాటు భక్తులు గణేష్ విగ్రహాలను ఇంట్లో, వీధుల్లో ప్రతిష్టించి పూజలు చేస్తారు. ముఖ్యంగా హైదరాబాద్లో ఖైరతాబాద్ గణేష్ విగ్రహం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది.
అనంత చతుర్దశి విశిష్టత
భాద్రపద శుక్ల పక్ష చతుర్దశిని అనంత చతుర్దశి అంటారు. ఈరోజున శ్రీమహావిష్ణువును అనంత పద్మనాభ స్వామి రూపంలో పూజిస్తారు. ఈ వ్రతం ఆచరించడం వల్ల కష్టాలు తొలగి, ఆయురారోగ్యాలు, సుఖసంపదలు కలుగుతాయని నమ్మకం. మహాభారతంలో శ్రీకృష్ణుడు కూడా ఈ వ్రతం ప్రాముఖ్యతను వివరించాడు.
హైదరాబాద్ గణేష్ నిమజ్జనం
అనంత చతుర్దశి రోజున గణేష్ విగ్రహాలను ఊరేగింపుగా తీసుకెళ్లి నదులు, చెరువుల్లో నిమజ్జనం చేస్తారు. ఖైరతాబాద్ గణేష్ విగ్రహం కూడా ఇదే రోజు నిమజ్జనం అవుతుంది. దీంతో ఆ ఏడాది గణేష్ ఉత్సవాలు ముగుస్తాయి.
గమనిక: ఈ సమాచారం శాస్త్రాలు, నిపుణుల అభిప్రాయాల ఆధారంగా మాత్రమే అందించబడింది.
తాజా వార్తలు
- జూన్ 5 నుండి ఎలక్ట్రానిక్ పేమెంట్ గేట్వే KNET అప్డెట్..!!
- సౌదీలో వారంలో రోజుల్లో 14వేలమంది బహిష్కరణ..!!
- బహ్రెయిన్కు అండగా నిలబడ్డ GCC ..!!
- ఒమన్ లో గృహ విద్యుత్ టారిఫ్లు తగ్గింపు..కోతలు ఉండవు..!!
- దుబాయ్ సేల్స్ మ్యాన్ కు ఫేక్ పోలీసుల బురిడీ.. Dh1.7 మిలియన్స్ చోరీ..!!
- వెంచర్ క్యాపిటల్ సంస్థలను ఆకర్షిస్తున్న డిజిటల్ ఫైనాన్స్ స్ట్రాటజీ..!!
- కువైట్ లో పలు వాహనాల లైసెన్సులు రద్దు?
- ఇరాన్ కు 14 అంశాలతో ట్రంప్ ప్రతిపాదన..!!
- విమానం నుంచి దూకేసిన ప్రయాణికుడు..
- ముంబై ఇండియన్స్ పై చెన్నై సూపర్ కింగ్స్ విజయం









