గాజాపై కొనసాగుతున్న దురాక్రమణను ఖండించిన ఒమన్..!!
- August 27, 2025
మస్కట్: ఖాన్ యూనిస్లోని నాజర్ మెడికల్ కాంప్లెక్స్లో వైద్య, సహాయ మరియు మీడియా సిబ్బందిని ఉద్దేశపూర్వకంగా లక్ష్యంగా చేసుకుని గాజా స్ట్రిప్పై ఇజ్రాయెల్ దళాలు చేస్తున్న దాడులను ఒమన్ సుల్తానేట్ తీవ్రంగా ఖండించింది. ఇది అంతర్జాతీయ మానవతా చట్టాన్ని స్పష్టంగా ఉల్లంఘించడమేనని స్పష్టం చేసింది. ఈ మేరకు ఒమన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటన విడుదల చేసింది. ఈ విషయంలో అంతర్జాతీయ సమాజం, భద్రతా మండలి నిర్ణయాత్మక చర్య తీసుకోవాలని ఒమన్ సుల్తానేట్ కోరింది.
పాలస్తీనా ప్రజలు వారి చట్టబద్ధమైన హక్కులను పొందడం ద్వారా మాత్రమే పాలస్తీనా ప్రజలకు న్యాయం జరుగుతుందని ఒమన్ స్పష్టం చేసింది. అంతర్జాతీయ చట్టబద్ధత మరియు అరబ్ శాంతి తీర్మానాల ఆధారంగా అల్ ఖుద్స్ అ'షర్కియా (తూర్పు జెరూసలేం) రాజధానిగా పాలస్తీనా రాజ్య స్థాపన అన్నింటికి పరిష్కారం చూపుతుందని తెలిపింది.
తాజా వార్తలు
- ఖతార్ రాస్ లాఫాన్ ఎల్ఎన్జీ ప్లాంట్ పేలుడు:13 మంది భారతీయులు, పాకిస్థానీయులు మృతి
- ఖతార్ పారిశ్రామిక ప్రమాదంపై భారత రాయబార కార్యాలయం స్పందన
- యూఏఈలో 25 ఏళ్లు పూర్తి చేసుకున్న తుంబే ల్యాబ్స్.. అంతర్జాతీయ ISO గుర్తింపు సాధన
- దుబాయ్ పోలీస్–భారత కాన్సులేట్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు
- కువైట్ లో గోల్డ్ ట్రేడ్ రూల్స్ కఠినతరం..!!
- మనమాలో 'ఇమామ్ హుస్సేన్ మెడికల్ క్లినిక్' ప్రారంభం..!!
- సౌత్ అల్ బతినా సమ్మర్ ఫోరమ్ కార్యకలాపాలు ప్రారంభం..!!
- 1 ట్రిలియన్ దిర్హమ్లను దాటిన దుబాయ్ బ్రాండ్ వాల్యూ..!!
- సముద్రంలో ఇద్దరిని రక్షించిన బోర్డర్ గార్డ్స్..!!
- రిటర్న్ టికెట్లతో దుబాయ్లో ఉచిత హోటల్ బస..ఎమిరేట్స్ ప్రత్యేక సమ్మర్ ఆఫర్







