గాజాపై కొనసాగుతున్న దురాక్రమణను ఖండించిన ఒమన్..!!
- August 27, 2025
మస్కట్: ఖాన్ యూనిస్లోని నాజర్ మెడికల్ కాంప్లెక్స్లో వైద్య, సహాయ మరియు మీడియా సిబ్బందిని ఉద్దేశపూర్వకంగా లక్ష్యంగా చేసుకుని గాజా స్ట్రిప్పై ఇజ్రాయెల్ దళాలు చేస్తున్న దాడులను ఒమన్ సుల్తానేట్ తీవ్రంగా ఖండించింది. ఇది అంతర్జాతీయ మానవతా చట్టాన్ని స్పష్టంగా ఉల్లంఘించడమేనని స్పష్టం చేసింది. ఈ మేరకు ఒమన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటన విడుదల చేసింది. ఈ విషయంలో అంతర్జాతీయ సమాజం, భద్రతా మండలి నిర్ణయాత్మక చర్య తీసుకోవాలని ఒమన్ సుల్తానేట్ కోరింది.
పాలస్తీనా ప్రజలు వారి చట్టబద్ధమైన హక్కులను పొందడం ద్వారా మాత్రమే పాలస్తీనా ప్రజలకు న్యాయం జరుగుతుందని ఒమన్ స్పష్టం చేసింది. అంతర్జాతీయ చట్టబద్ధత మరియు అరబ్ శాంతి తీర్మానాల ఆధారంగా అల్ ఖుద్స్ అ'షర్కియా (తూర్పు జెరూసలేం) రాజధానిగా పాలస్తీనా రాజ్య స్థాపన అన్నింటికి పరిష్కారం చూపుతుందని తెలిపింది.
తాజా వార్తలు
- TPCC డాక్టర్స్ సెల్ వైస్ చైర్మన్ గా డాక్టర్ కరిష్ని చిత్తర్వు నియామకం..!!
- ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను పంపిణి చేసిన ఎంపి బాలశౌరి
- ఏపీ: కోస్తా, రాయలసీమలో భారీ వర్షాలు
- హైదరాబాద్లో గ్లోబల్ ఇన్నోవేషన్ సమ్మిట్ 2026
- 2026 సెలవుల క్యాలెండర్ విడుదల చేసిన కేంద్ర ప్రభుత్వం
- శ్రీరాముడి విగ్రహాన్ని ఆవిష్కరించిన ప్రధాని మోదీ
- మంత్రి శ్రీధర్ బాబును మర్యాదపూర్వకంగా కలిసిన సందీప్ మక్తాలా
- NABARD రిక్రూట్మెంట్ అలర్ట్–అర్హతలు, తేదీల పూర్తి వివరాలు…
- రష్యా అధ్యక్షుడు పుతిన్ డిసెంబర్ 4న భారత పర్యటన..
- షార్క్ లో NBK క్షేత్ర పర్యటన..!!







