ఒమన్ అంతటా తెరుచుకున్న స్కూల్స్..!!
- August 31, 2025
మస్కట్: ఒమన్ అంతటా స్కూల్స్ ప్రారంభమయ్యాయి. 854,540 మంది విద్యార్థులు కొత్త విద్యా సంవత్సరాన్ని ప్రారంభించారు.ఒమన్ సుల్తానేట్ అంతటా 1,303 పాఠశాలల్లో తరగతులకు హాజరయ్యారు.2025-2026 విద్యా సంవత్సరం ప్రారంభం నేపథ్యంలో స్కూళ్లలో విద్యార్థుల సందడి నెలకొన్నది. గవర్నరేట్లలోని విద్యా డైరెక్టరేట్ల పరిధిలో చదువుతున్న స్టూడెంట్స్ లో 430,461 మంది బాలురు ఉండగా, 424,079 మంది బాలికలు చదువుతున్నట్లు విద్యా మంత్రిత్వ శాఖ వెల్లడించింది.
తాజా వార్తలు
- ప్రధాని నరేంద్ర మోదీ ఏపీ పర్యటన ఖరారు..
- ఏపీ: గ్రంధాలయాల అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళికలు
- రూ.7.88 కోట్లు కాజేసిన సైబర్ నేరగాళ్లు
- NRT కమ్యూనిటీ సమస్యల పై ప్రత్యేక దృష్టి
- తెలంగాణలో కరెంట్ కు భారీ డిమాండ్
- పోర్చుగల్తో ఆర్థిక, పెట్టుబడి సహకారం..కువైట్
- సలాలాలో 'వాయిస్ ఆఫ్ ది సీజన్ 2025' ప్రారంభం..!!
- రియాద్ సీజన్ 2025 అద్భుతమైన గ్లోబల్ పరేడ్ తో ప్రారంభం..!!
- అల్ ఐన్లో ఫుడ్ పాయిజనింగ్..బేకరీ మూసివేత..!!
- అక్టోబర్ 13న కతారా పుస్తక ప్రదర్శన ప్రారంభం..!!