కన్జుమర్స్ ను మోసం చేసిన సంస్థ సీజ్..!!
- September 03, 2025
దోహా: ఖతార్ లో వినియోగదారుల రక్షణకు సంబంధించి 2008 నాటి చట్ట నిబంధనలను పాటించనందుకు వాణిజ్య మరియు పరిశ్రమల మంత్రిత్వ శాఖ (MoCI) అమడోరా ట్రేడ్ అండ్ కాంట్రాక్టింగ్ (క్యాబినెట్లు మరియు కిచెన్లు)ను నెల రోజుల పాటు మూసివేస్తున్నట్లు ప్రకటించింది. సదరు సంస్థ ఉల్లంఘనకు పాల్పడుతూ.. వినియోగదారులను మోసగిస్తున్నట్లు అనేక ఫిర్యాదులు వచ్చాయని, తమ విచారణలోనూ ఇది నిజమని తేలడంతో చర్యలు తీసుకున్నట్లు తెలిపింది.
తాజా వార్తలు
- సైబర్ నేరాల నియంత్రణలో దేశంలోనే తెలంగాణ పోలీసులకు ప్రథమ స్థానం
- ఏపీ కేబినెట్లో 34 కీలక అంశాలకు ఆమోదం..
- ప్రధాని మోదీ విదేశీ పర్యటనల ఖర్చు రూ.557కోట్లు !!
- హైదరాబాద్లో నో టాలరెన్స్ జోన్ల ఏర్పాటు
- దుబాయ్ కస్టమ్స్ కీలక నిర్ణయం..Dh1,000 వరకు దిగుమతి వస్తువులకు కస్టమ్స్ సుంకం మినహాయింపు
- ప్రొఫెసర్ కె. జయశంకర్ జయంతి సందర్భంగా నివాళులర్పించిన డీజీపీ సి.వి.ఆనంద్
- భారత కాన్సుల్ జనరల్ను కలిసిన ఆస్టర్ చైర్మన్ డాక్టర్ ఆజాద్ మూఫెన్
- ఖతార్లో ప్రయాణికుల మెడిసిన్స్ కు ఈ-పర్మిట్..!!
- ఆన్లైన్ ట్రావెల్ మోసాలపై ప్రయాణికులకు హెచ్చరిక..!!
- షేక్ ఈసా బ్రిడ్జిపై తాత్కాలికంగా ఒక లేన్ మూసివేత..!!







