కన్జుమర్స్ ను మోసం చేసిన సంస్థ సీజ్..!!
- September 03, 2025
దోహా: ఖతార్ లో వినియోగదారుల రక్షణకు సంబంధించి 2008 నాటి చట్ట నిబంధనలను పాటించనందుకు వాణిజ్య మరియు పరిశ్రమల మంత్రిత్వ శాఖ (MoCI) అమడోరా ట్రేడ్ అండ్ కాంట్రాక్టింగ్ (క్యాబినెట్లు మరియు కిచెన్లు)ను నెల రోజుల పాటు మూసివేస్తున్నట్లు ప్రకటించింది. సదరు సంస్థ ఉల్లంఘనకు పాల్పడుతూ.. వినియోగదారులను మోసగిస్తున్నట్లు అనేక ఫిర్యాదులు వచ్చాయని, తమ విచారణలోనూ ఇది నిజమని తేలడంతో చర్యలు తీసుకున్నట్లు తెలిపింది.
తాజా వార్తలు
- ఢిల్లీ క్యాపిటల్స్ చారిత్రాత్మక విజయం..
- TANA ప్రపంచసాహిత్యవేదిక 6వ వార్షికోత్సవం
- బిగ్ టికెట్ ఈ-డ్రాలో నలుగురు భారతీయులకు అదృష్టం..
- మలేషియాలో అక్రమ వలసదారులకు ఊరట..
- EC నిర్ణయాన్ని సవాలు చేస్తూ సుప్రీంకోర్టు కు మమతా బెనర్జీ
- RTC కార్మికులకు సీఎం రేవంత్ గుడ్ న్యూస్
- పసుపు క్వింటాల్ కు రూ.16 వేల మద్దతు ధర ప్రకటించాలి: కవిత
- వైజాగ్ ఫుడ్ లవర్స్ కి గుడ్ న్యూస్..
- పెట్రోల్, డీజిల్ ధరల పై బాంబు పేల్చిన కేంద్ర ప్రభుత్వం
- జాతీయ సమైక్యతకు ‘ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్’ కీలకం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా









