కన్జుమర్స్ ను మోసం చేసిన సంస్థ సీజ్..!!
- September 03, 2025
దోహా: ఖతార్ లో వినియోగదారుల రక్షణకు సంబంధించి 2008 నాటి చట్ట నిబంధనలను పాటించనందుకు వాణిజ్య మరియు పరిశ్రమల మంత్రిత్వ శాఖ (MoCI) అమడోరా ట్రేడ్ అండ్ కాంట్రాక్టింగ్ (క్యాబినెట్లు మరియు కిచెన్లు)ను నెల రోజుల పాటు మూసివేస్తున్నట్లు ప్రకటించింది. సదరు సంస్థ ఉల్లంఘనకు పాల్పడుతూ.. వినియోగదారులను మోసగిస్తున్నట్లు అనేక ఫిర్యాదులు వచ్చాయని, తమ విచారణలోనూ ఇది నిజమని తేలడంతో చర్యలు తీసుకున్నట్లు తెలిపింది.
తాజా వార్తలు
- విద్యే సాధికారతకు మూలం: గవర్నర్
- దుబాయ్ మెరినా టవర్ పై డ్రోన్ అవశేషాలు పడిన ఘటన
- దుబాయ్: అల్ బర్షాలో వాహనం పై శిథిలాలు పడి ఒకరు మృతి
- ఇరాన్ ఓ లూజర్.. చాలా తీవ్రంగా దెబ్బతింటుంది: డొనాల్డ్ ట్రంప్
- యూఏఈలో మార్చి 20న ఈద్ అల్ ఫితర్? ఖగోళ శాస్త్రవేత్తల తాజా అంచనా!
- అబుదాబిలో ఇండెక్స్ రెస్టారెంట్ మూసివేత..!!
- దోహాకు పరిమితంగా ఫ్లైట్ సర్వీసులు: ఖతార్ ఎయిర్వేస్
- ఖతార్ లో ఫేక్ షెల్టర్ లొకేషన్ మెసేజులపై GCO క్లారిటీ..!!
- సివిల్ డిఫెన్స్ కు 90 అత్యవసర ఫిర్యాదులు..ఆల్ నార్మల్..!!
- కువైట్లో మత కలహాలను రెచ్చగొట్టే కుట్ర..13 మంది అరెస్టు..!!









