చోరీలకు పాల్పడిన ఇద్దరు అనుమానితులు అరెస్టు..!!
- September 09, 2025
మస్కట్: ఇళ్లలో చోరీలకు పాల్పడుతున్న ఇద్దరు అనుమానితులను రాయల్ ఒమన్ పోలీసులు (ROP) అరెస్టు చేశారు. నార్త్ అల్ బటినాలో, సోహార్ మరియు సహమ్ విలాయత్లలో మూడు ఇళ్లలో వీరు చోరీలకు పాల్పడ్డారు.
బాధితుల నుంచి ఫిర్యాదు అందుకున్న పోలీసులు ఒక అనుమానితుడిని అరెస్టు చేశారు. అదే సమయంలో బౌషర్ విలాయత్లోని ఒక ఇంటి నుండి నగదును చోరీ చేసిన మరో వ్యక్తిని అరెస్టు చేశారు. ఇద్దరు అనుమానితులకు వ్యతిరేకంగా చట్టపరమైన చర్యలు కొనసాగుతున్నాయి.
తాజా వార్తలు
- స్పేస్కు వెళ్లినప్పుడు ఒక కొత్త విషయం కనిపించింది: సునితా విలియమ్స్
- అమెరికాలో నలుగురు భారత సంతతి వ్యక్తుల హత్య
- కువైట్ లో ఘనంగా నారా లోకేష్ జన్మదిన వేడుకలు
- బహ్రెయిన్ లో రోడ్డు ప్రమాదం..చిన్నారి సహా ముగ్గురు మృతి..!!
- చలి కుంపట్ల పై కువైట్ ఫైర్ ఫోర్స్ వార్నింగ్..!!
- గ్లోబల్ ఫాస్టెస్ట్ మొబైల్ ఇంటర్నెట్ సిటీగా దోహా..!!
- సౌదీయేతరుల కోసం 170 జోన్లు కేటాయింపు..!!
- దుబాయ్లో ట్రక్ డీజిల్ చోరీ..ఇద్దరు వ్యక్తులకు జైలుశిక్ష..!!
- ఒమన్ లో ఇండియన్ వెస్ట్రన్ నావల్ కమాండ్ కమాండర్..!!
- NRI టీడీపీ బహ్రెయిన్ ఆధ్వర్యంలో నారా లోకేష్ జన్మదిన వేడుకలు







