చోరీలకు పాల్పడిన ఇద్దరు అనుమానితులు అరెస్టు..!!
- September 09, 2025
మస్కట్: ఇళ్లలో చోరీలకు పాల్పడుతున్న ఇద్దరు అనుమానితులను రాయల్ ఒమన్ పోలీసులు (ROP) అరెస్టు చేశారు. నార్త్ అల్ బటినాలో, సోహార్ మరియు సహమ్ విలాయత్లలో మూడు ఇళ్లలో వీరు చోరీలకు పాల్పడ్డారు.
బాధితుల నుంచి ఫిర్యాదు అందుకున్న పోలీసులు ఒక అనుమానితుడిని అరెస్టు చేశారు. అదే సమయంలో బౌషర్ విలాయత్లోని ఒక ఇంటి నుండి నగదును చోరీ చేసిన మరో వ్యక్తిని అరెస్టు చేశారు. ఇద్దరు అనుమానితులకు వ్యతిరేకంగా చట్టపరమైన చర్యలు కొనసాగుతున్నాయి.
తాజా వార్తలు
- పిల్లలకు అందుబాటులో వాట్సప్ కొత్త మోడల్
- ఎల్పీజీ కొరత పై కేంద్రానికి రాహుల్ గాంధీ సూచన
- ఈద్ అల్ ఫితర్ సెలవులు ప్రకటించిన దుబాయ్..!!
- ఇరాన్ కోసం స్పై..నలుగురు బహ్రెయిన్ల అరెస్టు..!!
- లైసెన్స్ లేని ఆర్థిక కార్యకలాపాల పై ఫిర్యాదు చేయండి: CBK
- హరమైన్ హై-స్పీడ్ రైలును ఉపయోగించుకున్న 7లక్షల మంది ప్రయాణికులు..!!
- సలాలా పోర్టు పై ఇరాన్ దాడిని ఖండించిన ఖతార్..!!
- సలాలా పోర్టు లో ఎయిర్ క్వాలిటీ పై ఆందోళన వద్దు..!!
- ముగియనున్న మలేషియా మైగ్రంట్ రేపట్రియేషన్ ప్రోగ్రాం 2.0 ఆమ్నెస్టీ పథకం
- డల్లాస్ లో NATS బోర్డు సమావేశం NATS మరింత విస్తరణ దిశగా అడుగులు









