చోరీలకు పాల్పడిన ఇద్దరు అనుమానితులు అరెస్టు..!!
- September 09, 2025
మస్కట్: ఇళ్లలో చోరీలకు పాల్పడుతున్న ఇద్దరు అనుమానితులను రాయల్ ఒమన్ పోలీసులు (ROP) అరెస్టు చేశారు. నార్త్ అల్ బటినాలో, సోహార్ మరియు సహమ్ విలాయత్లలో మూడు ఇళ్లలో వీరు చోరీలకు పాల్పడ్డారు.
బాధితుల నుంచి ఫిర్యాదు అందుకున్న పోలీసులు ఒక అనుమానితుడిని అరెస్టు చేశారు. అదే సమయంలో బౌషర్ విలాయత్లోని ఒక ఇంటి నుండి నగదును చోరీ చేసిన మరో వ్యక్తిని అరెస్టు చేశారు. ఇద్దరు అనుమానితులకు వ్యతిరేకంగా చట్టపరమైన చర్యలు కొనసాగుతున్నాయి.
తాజా వార్తలు
- రెండేళ్ల తర్వాత బెత్లెహేంలో వెలిగిన క్రిస్మస్ ట్రీ
- ఫిడే సర్క్యూట్ 2025 టోర్నీలో విజేతగా ప్రజ్ఞానంద
- గ్లోబల్ సమిట్ 2025 ను గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ప్రారంభిం చారు
- తిరుపతి విద్యార్థిని పై దాడి: హోంమంత్రి కఠిన స్పందన
- గూగుల్ స్ట్రీట్, మైక్రోసాఫ్ట్ రోడ్ ప్రతిపాదనపై సీఎం రేవంత్
- బహ్రెయిన్, యూఏఈ పై ఇరాన్ కామెంట్స్..జీసీసీ సీరియస్..!!
- ఖతార్ లో నేషనల్ వాలంటీర్ వర్క్ ల్యాబ్ ప్రారంభం..!!
- 36, 610 మంది ప్రవాసులను బహిష్కరించిన కువైట్..!!
- సౌదీలో ఇల్లీగల్ రైడ్..వారంలో 1,278 మంది అరెస్టు..!!
- వింటర్ ట్రావెల్ ఇల్నెస్..డాక్టర్స్ వార్న్..!!







