చోరీలకు పాల్పడిన ఇద్దరు అనుమానితులు అరెస్టు..!!
- September 09, 2025
మస్కట్: ఇళ్లలో చోరీలకు పాల్పడుతున్న ఇద్దరు అనుమానితులను రాయల్ ఒమన్ పోలీసులు (ROP) అరెస్టు చేశారు. నార్త్ అల్ బటినాలో, సోహార్ మరియు సహమ్ విలాయత్లలో మూడు ఇళ్లలో వీరు చోరీలకు పాల్పడ్డారు.
బాధితుల నుంచి ఫిర్యాదు అందుకున్న పోలీసులు ఒక అనుమానితుడిని అరెస్టు చేశారు. అదే సమయంలో బౌషర్ విలాయత్లోని ఒక ఇంటి నుండి నగదును చోరీ చేసిన మరో వ్యక్తిని అరెస్టు చేశారు. ఇద్దరు అనుమానితులకు వ్యతిరేకంగా చట్టపరమైన చర్యలు కొనసాగుతున్నాయి.
తాజా వార్తలు
- మహబూలాలో ఇల్లీగల్ స్ట్రీట్ స్టాల్స్ సీజ్..!!
- రాస్ జువాయెడ్ సమీపంలో సముద్రంలో పడి వ్యక్తి మృతి..!!
- దక్షిణ అల్ బతినాలో 47 మంది అరెస్టు..!!
- డీప్ఫేక్స్ మార్గదర్శకాలను జారీ చేసిన SDAIA..!!
- గ్లోబల్ టీన్ ఆర్ట్ షోకేస్కు కతారా ఆతిథ్యం..!!
- అరబ్ గమ్యస్థానాలకు 45శాతం పెరిగిన విమాన ఛార్జీలు..!!
- హీరో మంచు మనోజ్ చేతుల మీదుగా హియ్య డైనో మండి రెస్టారెంట్ గ్రాండ్ లాంచ్
- పుట్టపర్తిలో అత్యాధునిక కార్డియాక్ క్యాథ్ ల్యాబ్ ప్రారంభం
- IPL 2026: ఐపీఎల్ ఏఐ నకిలీ టికెట్ల ముఠా అరెస్ట్
- బెంగాల్ సీఎంగా సువేందు అధికారి ప్రమాణ స్వీకారం









