భారత రాయబారిని సత్కకరించిన నేషనల్ గార్డ్ చీఫ్..!!
- September 09, 2025
కువైట్: కువైట్ జాతీయ గార్డ్ చీఫ్ షేక్ ముబారక్ హుమౌద్ అల్-జాబర్ అల్-సబాహ్.. రాష్ట్రంలో భారత రాయబారి డాక్టర్ ఆదర్శ్ స్వైకాను తన కార్యాలయంలో సత్కరించారు. అనంతరం పరస్పర ఆసక్తి ఉన్న అనేక అంశాలను ఆయనతో సమీక్షించారు.
రెండు దేశాల మధ్య సమన్వయాన్ని బలోపేతం చేయడం, కువైట్ నేషనల్ గార్డ్ మరియు భారతీయ సంస్థల మధ్య సహకారానికి అవకాశాలను అన్వేషించడంపై చర్చించినట్లు వెల్లడించారు. కువైట్ – భారత్ మధ్య బలమైన మరియు స్నేహపూర్వక సంబంధాలను ఈ సమావేశం ప్రతిబింబించింది.
తాజా వార్తలు
- గ్లోబల్ సమిట్ 2025 ను గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ప్రారంభిం చారు
- తిరుపతి విద్యార్థిని పై దాడి: హోంమంత్రి కఠిన స్పందన
- గూగుల్ స్ట్రీట్, మైక్రోసాఫ్ట్ రోడ్ ప్రతిపాదనపై సీఎం రేవంత్
- బహ్రెయిన్, యూఏఈ పై ఇరాన్ కామెంట్స్..జీసీసీ సీరియస్..!!
- ఖతార్ లో నేషనల్ వాలంటీర్ వర్క్ ల్యాబ్ ప్రారంభం..!!
- 36, 610 మంది ప్రవాసులను బహిష్కరించిన కువైట్..!!
- సౌదీలో ఇల్లీగల్ రైడ్..వారంలో 1,278 మంది అరెస్టు..!!
- వింటర్ ట్రావెల్ ఇల్నెస్..డాక్టర్స్ వార్న్..!!
- మస్కట్ లో సునామీ పై మూడు రోజుల క్యాంపెయిన్..!!
- హైదరాబాద్ లో ప్రారంభమైన గ్లోబల్ సమ్మిట్ సమావేశం







