భారత రాయబారిని సత్కకరించిన నేషనల్ గార్డ్ చీఫ్..!!
- September 09, 2025
కువైట్: కువైట్ జాతీయ గార్డ్ చీఫ్ షేక్ ముబారక్ హుమౌద్ అల్-జాబర్ అల్-సబాహ్.. రాష్ట్రంలో భారత రాయబారి డాక్టర్ ఆదర్శ్ స్వైకాను తన కార్యాలయంలో సత్కరించారు. అనంతరం పరస్పర ఆసక్తి ఉన్న అనేక అంశాలను ఆయనతో సమీక్షించారు.
రెండు దేశాల మధ్య సమన్వయాన్ని బలోపేతం చేయడం, కువైట్ నేషనల్ గార్డ్ మరియు భారతీయ సంస్థల మధ్య సహకారానికి అవకాశాలను అన్వేషించడంపై చర్చించినట్లు వెల్లడించారు. కువైట్ – భారత్ మధ్య బలమైన మరియు స్నేహపూర్వక సంబంధాలను ఈ సమావేశం ప్రతిబింబించింది.
తాజా వార్తలు
- భారత రక్షణ దళాల పగ్గాలు కొత్త చేతుల్లోకి: కీలక మార్పుల విశ్లేషణ
- మహబూలాలో ఇల్లీగల్ స్ట్రీట్ స్టాల్స్ సీజ్..!!
- రాస్ జువాయెడ్ సమీపంలో సముద్రంలో పడి వ్యక్తి మృతి..!!
- దక్షిణ అల్ బతినాలో 47 మంది అరెస్టు..!!
- డీప్ఫేక్స్ మార్గదర్శకాలను జారీ చేసిన SDAIA..!!
- గ్లోబల్ టీన్ ఆర్ట్ షోకేస్కు కతారా ఆతిథ్యం..!!
- అరబ్ గమ్యస్థానాలకు 45శాతం పెరిగిన విమాన ఛార్జీలు..!!
- హీరో మంచు మనోజ్ చేతుల మీదుగా హియ్య డైనో మండి రెస్టారెంట్ గ్రాండ్ లాంచ్
- పుట్టపర్తిలో అత్యాధునిక కార్డియాక్ క్యాథ్ ల్యాబ్ ప్రారంభం
- IPL 2026: ఐపీఎల్ ఏఐ నకిలీ టికెట్ల ముఠా అరెస్ట్









