భారత రాయబారిని సత్కకరించిన నేషనల్ గార్డ్ చీఫ్..!!
- September 09, 2025
కువైట్: కువైట్ జాతీయ గార్డ్ చీఫ్ షేక్ ముబారక్ హుమౌద్ అల్-జాబర్ అల్-సబాహ్.. రాష్ట్రంలో భారత రాయబారి డాక్టర్ ఆదర్శ్ స్వైకాను తన కార్యాలయంలో సత్కరించారు. అనంతరం పరస్పర ఆసక్తి ఉన్న అనేక అంశాలను ఆయనతో సమీక్షించారు.
రెండు దేశాల మధ్య సమన్వయాన్ని బలోపేతం చేయడం, కువైట్ నేషనల్ గార్డ్ మరియు భారతీయ సంస్థల మధ్య సహకారానికి అవకాశాలను అన్వేషించడంపై చర్చించినట్లు వెల్లడించారు. కువైట్ – భారత్ మధ్య బలమైన మరియు స్నేహపూర్వక సంబంధాలను ఈ సమావేశం ప్రతిబింబించింది.
తాజా వార్తలు
- ఆన్లైన్ మోసగాళ్లకు కోర్టు షాక్..
- గ్రీన్ హైడ్రోజన్తో భారత్ శక్తి విప్లవం
- కేటీఆర్, హరీశ్ రావు లతో కేసీఆర్ భేటీ
- లోక్ భవన్లో ఉత్తరప్రదేశ్, దాద్రా నగర్ హవేలీ & డామన్ మరియు డయ్యూ ఆవిర్భావ దినోత్సవం
- వణికిపోతున్న అమెరికా..15 రాష్ట్రాల్లో ఎమర్జెన్సీ
- స్పేస్కు వెళ్లినప్పుడు ఒక కొత్త విషయం కనిపించింది: సునితా విలియమ్స్
- అమెరికాలో నలుగురు భారత సంతతి వ్యక్తుల హత్య
- కువైట్ లో ఘనంగా నారా లోకేష్ జన్మదిన వేడుకలు
- బహ్రెయిన్ లో రోడ్డు ప్రమాదం..చిన్నారి సహా ముగ్గురు మృతి..!!
- చలి కుంపట్ల పై కువైట్ ఫైర్ ఫోర్స్ వార్నింగ్..!!







