భారత రాయబారిని సత్కకరించిన నేషనల్ గార్డ్ చీఫ్..!!
- September 09, 2025
కువైట్: కువైట్ జాతీయ గార్డ్ చీఫ్ షేక్ ముబారక్ హుమౌద్ అల్-జాబర్ అల్-సబాహ్.. రాష్ట్రంలో భారత రాయబారి డాక్టర్ ఆదర్శ్ స్వైకాను తన కార్యాలయంలో సత్కరించారు. అనంతరం పరస్పర ఆసక్తి ఉన్న అనేక అంశాలను ఆయనతో సమీక్షించారు.
రెండు దేశాల మధ్య సమన్వయాన్ని బలోపేతం చేయడం, కువైట్ నేషనల్ గార్డ్ మరియు భారతీయ సంస్థల మధ్య సహకారానికి అవకాశాలను అన్వేషించడంపై చర్చించినట్లు వెల్లడించారు. కువైట్ – భారత్ మధ్య బలమైన మరియు స్నేహపూర్వక సంబంధాలను ఈ సమావేశం ప్రతిబింబించింది.
తాజా వార్తలు
- హెచ్చరిక: దుబాయ్లో షేర్డ్ హౌసింగ్ పై కొత్త చట్టం..
- గల్ఫ్ దేశాల పై దాడులు ఆపాలంటూ సమితిలో తీర్మానం
- మెట్రోలో ఫోన్పే మ్యాజిక్
- మిడిల్ ఈస్ట్ నుంచి సురక్షితంగా స్వదేశానికి చేరుకున్న భారతీయులు
- తెలంగాణ: ఈనెల 16 నుంచి ఒంటిపూట బడులు
- ఈద్ అల్ ఫితర్..యూఏఈలో వర్షం పడుతుందా?
- 32 ఉల్లంఘనలను జారీ చేసిన కువైట్ వాణిజ్య మంత్రిత్వ శాఖ..!!
- అత్యవసర సంఘటన ప్రాంతాలకు దూరంగా ఉండండి..!!
- ఖతార్ లో 6నెలలకు సరిపోయేలా నిత్యావసరాల నిల్వలు..!!
- SR1 బిలియన్ దాటిన ఎహ్సాన్ ఛారిటీ విరాళాలు..!!









