భారత రాయబారిని సత్కకరించిన నేషనల్ గార్డ్ చీఫ్..!!
- September 09, 2025
కువైట్: కువైట్ జాతీయ గార్డ్ చీఫ్ షేక్ ముబారక్ హుమౌద్ అల్-జాబర్ అల్-సబాహ్.. రాష్ట్రంలో భారత రాయబారి డాక్టర్ ఆదర్శ్ స్వైకాను తన కార్యాలయంలో సత్కరించారు. అనంతరం పరస్పర ఆసక్తి ఉన్న అనేక అంశాలను ఆయనతో సమీక్షించారు.
రెండు దేశాల మధ్య సమన్వయాన్ని బలోపేతం చేయడం, కువైట్ నేషనల్ గార్డ్ మరియు భారతీయ సంస్థల మధ్య సహకారానికి అవకాశాలను అన్వేషించడంపై చర్చించినట్లు వెల్లడించారు. కువైట్ – భారత్ మధ్య బలమైన మరియు స్నేహపూర్వక సంబంధాలను ఈ సమావేశం ప్రతిబింబించింది.
తాజా వార్తలు
- Dubai Media Council announces return of Dubai International Film Festival
- దుబాయ్లో కొత్త 80 కి.మీ రోడ్డు కారిడార్.. ట్రాఫిక్ రద్దీకి చెక్
- ఖతార్లో చికెన్, కొన్ని కూరగాయలపై కస్టమ్స్ డ్యూటీ పెంపు..!!
- బహ్రెయిన్లో తెలియని వాట్సాప్ ఛారిటీకి డబ్బులు పంపొద్దు..!!
- కువైట్ హవల్లీలో భద్రతా తనిఖీలు..122 మంది అరెస్ట్..!!
- JEE మెయిన్ 2027 షెడ్యూల్ విడుదల
- ఒమన్–బోట్స్వానా మధ్య కీలక ఒప్పందాలు..!!
- సౌదీ పోర్టుల్లో భారీగా పెరిగిన కంటైనర్ రవాణా..!!
- 14% వృద్ధి నమోదు చేసిన యూఏఈ బీమా రంగం..!!
- ప్రధాని మోదీకి శుభాకాంక్షలు తెలిపిన ద్రౌపది ముర్ము, అమిత్ షా, రాహుల్ గాంధీ







