సలాలా పోర్టు పై ఇరాన్ దాడిని ఖండించిన ఖతార్..!!
- March 12, 2026
దోహా: ఒమన్ సుల్తానేట్లోని సలాలా పోర్టును లక్ష్యంగా చేసుకుని ఇరాన్ దాడి చేసి చేయడాన్ని ఖతార్ తీవ్రంగా ఖండించింది.ఈ దాడిని ఖతార్ ఒక స్పష్టమైన దురాక్రమణ చర్యగా మరియు అంతర్జాతీయ చట్టం మరియు దాని సూత్రాలను ఉల్లంఘించినట్లుగా భావిస్తున్నట్టు స్పష్టం చేసింది.
ఈ ప్రాంతంలో ఉద్రిక్తతలను తగ్గించడానికి అవిశ్రాంత ప్రయత్నాలు చేస్తున్న ఒమన్ సుల్తానేట్ను లక్ష్యంగా చేసుకోవడం ఆమోదయోగ్యం కాదని హితవు పలికింది. ఈ మేరకు విదేశాంగ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటన విడుదల చేసింది.
ఇలాంటి దాడులు ఈ ప్రాంత భద్రత మరియు స్థిరత్వాన్ని దెబ్బతిస్తాయని, అలాగే ప్రాంతీయ మరియు అంతర్జాతీయ ప్రయత్నాలను బలహీనపరిచే ప్రమాదం ఉందన్నారు.
ఒమన్ సుల్తానేట్కు ఖతార్ పూర్తి సంఘీభావాన్ని తెలియజేస్తుందని తెలిపింది. దాని సార్వభౌమాధికారం, భద్రత మరియు స్థిరత్వాన్ని కాపాడుకోవడానికి ఒమన్ తీసుకునే అన్ని చర్యలకు మద్దతు ఉంటుందని మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది.
తాజా వార్తలు
- ఫారెస్ట్ అధికారుల పై సీఎం చంద్రబాబు సీరియస్
- కోస్టల్ బీచ్లలో ఖనిజాల గురించి లోక్ సభలో ప్రశ్నించిన ఎంపి బాలశౌరి
- అటల్ జీ ఆశయాలను భవిష్యత్ తరాలకు అందజేయాలి: వెంకయ్యనాయుడు
- పిల్లలకు అందుబాటులో వాట్సప్ కొత్త మోడల్
- ఎల్పీజీ కొరత పై కేంద్రానికి రాహుల్ గాంధీ సూచన
- ఈద్ అల్ ఫితర్ సెలవులు ప్రకటించిన దుబాయ్..!!
- ఇరాన్ కోసం స్పై..నలుగురు బహ్రెయిన్ల అరెస్టు..!!
- లైసెన్స్ లేని ఆర్థిక కార్యకలాపాల పై ఫిర్యాదు చేయండి: CBK
- హరమైన్ హై-స్పీడ్ రైలును ఉపయోగించుకున్న 7లక్షల మంది ప్రయాణికులు..!!
- సలాలా పోర్టు పై ఇరాన్ దాడిని ఖండించిన ఖతార్..!!









