నవంబర్ 5 నుండి 8 వరకు ఖతార్ బోట్ షో..!!
- September 09, 2025
దోహా: ఖతార్ బోట్ షో 2025 ఎడిషన్ తేదీలను నిర్వాహకులు ప్రకటించారు. నవంబర్ 5 నుండి 8 వరకు ఓల్డ్ దోహా పోర్టులో జరగనుంది.ఈ మేరకు నిర్వాహక కమిటీ ఛైర్మన్ , ఓల్డ్ దోహా పోర్ట్ CEO ఇంజనీర్ మొహమ్మద్ అబ్దుల్లా అల్ ముల్లా తెలిపారు.
గతేడాది నిర్వహించిన ప్రారంభ ఎడిషన్ లో 495 ప్రముఖ అంతర్జాతీయ బ్రాండ్లు పాల్గొన్నాయి. 100 కి పైగా లగ్జరీ బోట్స్ ను ప్రదర్శించారు. దీనికి 90 దేశాల నుండి 25వేలకు పైగా సందర్శకులు హజరయ్యారు.
ఖతార్ బోట్ షో 2025 లో పాల్గొనేందుకు ప్రపంచంలోని అత్యంత ప్రతిష్టాత్మకమైన యాచ్ బిల్డర్లు వస్తున్నట్లు నిర్వాహకులు వెల్లడించారు. ప్రీమియర్ శ్రేణి లగ్జరీ బోట్స్ ను ప్రదర్శనలో చూడవచ్చని పేర్కొన్నారు.
తాజా వార్తలు
- స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో పాల్గొన్న సీఎం చంద్రబాబు
- మెడికవర్ ఉమెన్ అండ్ చైల్డ్ హాస్పిటల్స్లో అరుదైన అత్యవసర శస్త్రచికిత్స
- 5 నిమిషాల స్కాన్ తో ముందుగానే గుండె జబ్బుల గుర్తింపు..!!
- ఒమన్ లో 31వేల మంది కార్మికుల పై కేసులు నమోదు..!!
- రియాద్ మెట్రోలో మొదటి బేబీ బర్న్..!!
- కువైట్ లో కార్మికశాఖ విస్తృత తనిఖీలు..!!
- ఖతార్ లో స్ట్రాంగ్ విండ్స్, డస్ట్ ఫోర్ కాస్ట్..!!
- ISB యూత్ ఫెస్టివల్..ఓవరాల్ ఛాంపియన్గా ఆర్యభట్ట హౌస్..!!
- ఏడాదిలో 5 ఉల్లంఘనలకు పాల్పడితే.. డ్రైవింగ్ లైసెన్స్ రద్దు..!!
- ఆన్లైన్ మోసగాళ్లకు కోర్టు షాక్..







