నవంబర్ 5 నుండి 8 వరకు ఖతార్ బోట్ షో..!!
- September 09, 2025
దోహా: ఖతార్ బోట్ షో 2025 ఎడిషన్ తేదీలను నిర్వాహకులు ప్రకటించారు. నవంబర్ 5 నుండి 8 వరకు ఓల్డ్ దోహా పోర్టులో జరగనుంది.ఈ మేరకు నిర్వాహక కమిటీ ఛైర్మన్ , ఓల్డ్ దోహా పోర్ట్ CEO ఇంజనీర్ మొహమ్మద్ అబ్దుల్లా అల్ ముల్లా తెలిపారు.
గతేడాది నిర్వహించిన ప్రారంభ ఎడిషన్ లో 495 ప్రముఖ అంతర్జాతీయ బ్రాండ్లు పాల్గొన్నాయి. 100 కి పైగా లగ్జరీ బోట్స్ ను ప్రదర్శించారు. దీనికి 90 దేశాల నుండి 25వేలకు పైగా సందర్శకులు హజరయ్యారు.
ఖతార్ బోట్ షో 2025 లో పాల్గొనేందుకు ప్రపంచంలోని అత్యంత ప్రతిష్టాత్మకమైన యాచ్ బిల్డర్లు వస్తున్నట్లు నిర్వాహకులు వెల్లడించారు. ప్రీమియర్ శ్రేణి లగ్జరీ బోట్స్ ను ప్రదర్శనలో చూడవచ్చని పేర్కొన్నారు.
తాజా వార్తలు
- టీటీడీ ఆసుపత్రుల డైరెక్టర్లతో అదనపు ఈవో సమీక్ష
- ఢిల్లీ చేరుకున్న సీఏం చంద్రబాబు
- ఏపీ, తెలంగాణలోని రైల్వే ప్రయాణికులకు గుడ్న్యూస్..
- భారత్తో మ్యాచ్కు ముందు పాకిస్థాన్ కెప్టెన్ ఔట్..!
- ఏపీలో భారీగా ఐఏఎస్ల బదిలీలు..
- సోనియా గాంధీకి కోర్టులో ఊరట
- నేపాల్ తాత్కాలిక ప్రధానిగా కుల్మన్ సింగ్ ఎంపిక
- అమీర్ కు ఫోన్ చేసిన భారత ప్రధాన మంత్రి..!!
- బహ్రెయిన్ సెక్యూరిటీ చీఫ్ ను కలిసిన టర్కిష్ రాయబారి..!!
- మిలియనీర్లకు నిలయంగా దుబాయ్..!!