చోరీ కార్డుల ద్వారా చెల్లింపులు..నిందితుడికి రిమాండ్..!!
- September 09, 2025
మనామా: విదేశీ ఆర్థిక సంస్థలు జారీ చేసిన బ్యాంక్ కార్డులను చోరీ చేసిన నిందితుడికి రిమాండ్ విధించారు. చోరీ చేసిన కార్డులతో కారు షోరూమ్ లో BD14,100 చెల్లింపులు చేశాడు. అనంతరం బ్యాంకుల ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేసిన అధికారులు నిందితుడిని అరెస్ట్ చేసిన రిమాండ్ కు తరలించారని పబ్లిక్ ప్రాసిక్యూషన్ ప్రకటించింది.
యాంటీ-ఎకనామిక్ క్రైమ్స్ డైరెక్టరేట్ దీనిపై విచారణ ప్రారంభించింది. చోరీ చేసిన కార్డులతో చెల్లింపులు చేసేందుకు విదేశాల్లో ఉన్న మరో వ్యక్తి సహకరించాడని, నిందితుడు విచారణలో వెల్లడించారని తెలిపింది. నిందితుడి వద్ద నుంచి 8 బ్యాంకు కార్డులను స్వాధీనం చేసుకున్నారు.
తాజా వార్తలు
- హైదరాబాద్లో రోడ్లకు నూతన నామకరణం
- ఆఫ్లైన్ UPI: నెట్ అవసరం లేని చెల్లింపులు
- జేఈఈ అడ్వాన్స్డ్ 2026 పరీక్ష తేదీ ఇదే!
- DP World to develop strategic border facilities in Afghanistan under landmark agreement
- అత్యాచార బాధితుల కోసం కొత్త యాప్
- అసలైన లెక్క మొదలుకాబోతుంది: సీఎం రేవంత్
- ప్రయాణికులకు రూ.610 కోట్లు రీఫండ్ చేసిన ఇండిగో
- వెంకప్ప భాగవతులకు ‘బెస్ట్ ఫిలాంత్రఫీ అవార్డు’
- పవన్ కళ్యాణ్ కు అరుదైన బిరుదు
- నార్కొటిక్స్ ప్రమోటింగ్ చేస్తే..భారీ జరిమానాలు, జైలుశిక్ష..!!







