చోరీ కార్డుల ద్వారా చెల్లింపులు..నిందితుడికి రిమాండ్..!!
- September 09, 2025
మనామా: విదేశీ ఆర్థిక సంస్థలు జారీ చేసిన బ్యాంక్ కార్డులను చోరీ చేసిన నిందితుడికి రిమాండ్ విధించారు. చోరీ చేసిన కార్డులతో కారు షోరూమ్ లో BD14,100 చెల్లింపులు చేశాడు. అనంతరం బ్యాంకుల ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేసిన అధికారులు నిందితుడిని అరెస్ట్ చేసిన రిమాండ్ కు తరలించారని పబ్లిక్ ప్రాసిక్యూషన్ ప్రకటించింది.
యాంటీ-ఎకనామిక్ క్రైమ్స్ డైరెక్టరేట్ దీనిపై విచారణ ప్రారంభించింది. చోరీ చేసిన కార్డులతో చెల్లింపులు చేసేందుకు విదేశాల్లో ఉన్న మరో వ్యక్తి సహకరించాడని, నిందితుడు విచారణలో వెల్లడించారని తెలిపింది. నిందితుడి వద్ద నుంచి 8 బ్యాంకు కార్డులను స్వాధీనం చేసుకున్నారు.
తాజా వార్తలు
- రేపు హైదరాబాద్కు ప్రధాని మోదీ..
- రోబోటిక్ హిప్ రీప్లేస్మెంట్పై హైదరాబాద్లో జాతీయ సదస్సు
- ఇరాన్ రివల్యూషనరీ గార్డ్తో సంబంధాలున్న గుంపు అరెస్ట్
- సైబర్ కేసుల దర్యాప్తులో బ్యాంకుల సహకారం ముఖ్యం: సైబరాబాద్ సీపీ
- 4 కొత్త కార్మిక చట్టాలు అమల్లోకి..
- ప్రధాని మోదీ సభకు హైదరాబాద్లో భారీ భద్రతా ఏర్పాట్లు: సీపీ సుమతి
- తెలంగాణ ఉద్యమ సమయంలో ఐటీ కారిడార్ అంతరాయం లేకుండా కొనసాగింది
- భారత రక్షణ దళాల పగ్గాలు కొత్త చేతుల్లోకి: కీలక మార్పుల విశ్లేషణ
- మహబూలాలో ఇల్లీగల్ స్ట్రీట్ స్టాల్స్ సీజ్..!!
- రాస్ జువాయెడ్ సమీపంలో సముద్రంలో పడి వ్యక్తి మృతి..!!









