30వ తేదీ నుంచి ఈ కామర్స్ జాబ్మేళా
- July 19, 2016
బీటెక్, ఎంబీఏ, బీబీఏ, బీఎస్సీ, బీకాం మరియు ఏదైనా డిగ్రీ పూర్తి చేసిన యువత కోసం 30వ తేదీ నుంచి ఈ కామర్స్ జాబ్మేళా నిర్వహిస్తున్నట్లు ట్రేడ్ హైదరాబాద్ డాట్ కామ్ ఉపాధ్యక్షురాలు బి. మాన్విత తెలిపారు. ఎంఎన్సీ, ఐటీఈఎస్, రిటైల్, బిజినెస్ డెవలప్మెంట్, మార్కెటింగ్, ప్లాస్టిక్, ఇంజినీరింగ్, ఆటోమొబైల్ రంగానికి చెందిన కంపెనీలతో పాటు సుమారు అరవై కంపెనీలు ఈ మేళాలో పాల్గొంటాయని ఆమె వెల్లడించారు. మేళాలో ఉచితంగా పాల్గొనవచ్చని, ఆసక్తి కలవారు వివరాలకు 7337556150 నెంబర్లో ఈ నెల 28లోగా సంప్రదించాలని కోరారు
తాజా వార్తలు
- మే 1 నుంచి తిరుమలలో శ్రీవారి దర్శనానికి కొత్త నిబంధనలు
- JEE మెయిన్స్ తుది ఫలితాలు వచ్చేశాయ్..
- ఏపీకి కేంద్ర ప్రభుత్వం గొప్ప శుభవార్త
- కాంగ్రెస్ ప్రభుత్వంకు కేసీఆర్ డెడ్లైన్
- కరీంనగర్లో ఘనంగా 'కార్తికేయ జువెలరీస్' ప్రారంభోత్సవం
- యూఏఈలో ఉగ్రవాద సంస్థ భగ్నం: దేశ భద్రతను దెబ్బతీయాలన్న కుట్ర విఫలం
- బహ్లా కోటలో నాలుగు కొత్త మ్యూజియమ్స్ ప్రారంభం..!!
- ఖతార్ మున్సిపాలిటీలో ఈకో ఫ్రెండ్లీ వెహికల్స్, పరికరాలు..!!
- ప్రవాసుల బ్యాంకు ఖాతాలపై కువైట్ పర్యవేక్షణ కఠినతరం..!!
- ఇండియన్ స్కూల్ బహ్రెయిన్ పై పేరెంట్స్ ప్యానెల్ విమర్శలు..!!









