ఒమన్లో దొంగతనం ఆరోపణలపై వ్యక్తి అరెస్టు..!!
- September 14, 2025
మస్కట్: ఒమన్ లో వరుస చోరీలకు పాల్పడుతున్న వ్యక్తిని అరెస్టు చేసినట్లు ఒమన్ పోలీసులు తెలిపారు. దొంగతనం ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తి.. పలు ఆయిల్, గ్యాస్ స్టేషన్లతోపాటు అనేక ప్రాంతాలలో పవర్ కేబుల్స్ చోరీ చేశాడని పోలీసులు వెల్లడించారు. అతడికి ఐదు వేర్వేరు కేసులతో సంబంధం ఉందని తెలిపారు. అతినిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటున్నట్లు పోలీసులు పేర్కొన్నారు.
తాజా వార్తలు
- భయం వల్లే ప్రధాని మోదీ లోక్సభకు రావట్లేదు: రాహుల్ గాంధీ
- విశాఖ టు చెన్నై..క్రూయిజ్ షిప్ విహారానికి ఏర్పాట్లు
- మున్సిపల్ ఎన్నికల్లో మధ్య త్రిముఖ పోటీ: సీఎం రేవంత్
- మచిలీపట్నం పోర్ట్ అభివృద్ధికి కీలక నిర్ణయాలు: ఎంపీ బాలశౌరి
- ఖతార్ లో ముగిసిన ఆర్ట్ బాసెల్ ఫస్ట్ ఎడిషన్..!!
- రియాద్లో వరల్డ్ డిఫెన్స్ షో 2026 ప్రారంభం..!!
- దుబాయ్ గ్లోబల్ విలేజ్ రమదాన్ టైమింగ్స్, స్పెషల్స్..!!
- భారీ సిగరెట్ల స్మగ్లింగ్.. నువైసీబ్ కస్టమ్స్ సీజ్..!!
- 'Tajawob' సక్సెస్.. 156,000 దాటిన రిక్వెస్టులు..!!
- బహ్రెయిన్ లో విద్యుత్-నీటి బిల్లు చెల్లింపు రిజిస్ట్రేషన్లలో పెరుగుదల..!!









