ఒమన్లో దొంగతనం ఆరోపణలపై వ్యక్తి అరెస్టు..!!
- September 14, 2025
మస్కట్: ఒమన్ లో వరుస చోరీలకు పాల్పడుతున్న వ్యక్తిని అరెస్టు చేసినట్లు ఒమన్ పోలీసులు తెలిపారు. దొంగతనం ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తి.. పలు ఆయిల్, గ్యాస్ స్టేషన్లతోపాటు అనేక ప్రాంతాలలో పవర్ కేబుల్స్ చోరీ చేశాడని పోలీసులు వెల్లడించారు. అతడికి ఐదు వేర్వేరు కేసులతో సంబంధం ఉందని తెలిపారు. అతినిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటున్నట్లు పోలీసులు పేర్కొన్నారు.
తాజా వార్తలు
- యూఏఈలో భారత కాన్సులర్ సేవలకు వాక్-ఇన్ సదుపాయం
- రాజమండ్రి డాక్టర్ ప్రియాంక మృతి కేసులో ప్రభుత్వం కీలక నిర్ణయం
- వాట్సప్ లో ఆయుష్మాన్ కార్డు పొందండిలా!
- కొత్తగా 3 ఎయిర్పోర్టులు.. నివేదికలు సిద్ధం చేసిన ప్రభుత్వం!
- విశాఖపట్నం విమానాశ్రయంలో సివిల్ విమానాల రాకపోకలు బంద్
- వాట్సాప్లో ఏఐ స్కామ్ అలర్ట్ ఫీచర్..
- ఏపీలో రేపటి నుంచి అత్యవసర సేవలు బంద్
- వన్డే ప్రపంచకప్ పై ఐసీసీ సంచలన నిర్ణయం!
- 30 ఏళ్లలోనే మెనోపాజ్కు సిద్ధం కావాలి..వైద్యుల సూచన..!!
- నీటిని వృథా చేసే శానిటరీ వస్తువుల వినియోగంపై SR10,000 జరిమానా..!!







